-
TGSRTC : ఈ నెల 7న సమ్మెకు పిలుపునిచ్చిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ..భారీ ఎత్తున కార్మికులతో కవాతు
హైదరాబాద్లోని ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు ఈ కవాతు సాగింది. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు, వేతన సవరణలు, ఖాళీ పోస్టుల భర్తీ, ఉద్యోగ భద్రత, వంటి కీలక అంశాలను ప్రభుత్వ
-
Samsung : శామ్సంగ్ ఉపకరణాలపై భారీ తగ్గింపులు..!
గ్యాలక్సీ S సిరీస్, Z సిరీస్, A సిరీస్ ఫోన్లపై 41% డిస్కౌంట్ టాబ్లెట్లు, ఉపకరణాలు మరియు ధరించగలిగే వస్తువుల ఎంపిక చేసిన మోడళ్లపై 65% వరకు తగ్గింపు
-
Bangalore : ఈనెల 9న ఒకే వేదికపై ఇద్దరు ముఖ్యమంత్రులు
గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయంగా వేర్వేరు మార్గాల్లో పయనిస్తున్న ఈ రెండు రాష్ట్రాల నాయకులు, ఇప్పుడు సమకాలీన సవాళ్లపై ఒకే వేదికను పంచుకోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయ
-
-
-
Pakistan : ఫతహ్ మిస్సైల్ను పరీక్షించిన పాకిస్థాన్..
పాకిస్థాన్ రక్షణ విభాగానికి చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ఈ మిస్సైల్ పరీక్షపై అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో మిస్సైల్ వ్యవస్థలో ఉన్న ఆధ
-
Ambati Rambabu : సీమరాజా, కిర్రాక్ ఆర్పీలపై పోలీసులకు అంబటి ఫిర్యాదు
అంబటి ఆరోపించిన ప్రకారం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తనపై వ్యక్తిగత స్థాయిలో కక్ష సాధింపు ప్రచారం సాగిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా, వైసీపీ కండువా ధ
-
Baba Ramdev : పాక్కు పోరాడే శక్తి లేదు.. యుద్ధం జరిగితే నాలుగు రోజులు కూడా నిలవలేదు: బాబా రాందేవ్
“బలూచిస్తాన్, సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. బలూచ్ ప్రజలు స్వాతంత్ర్యం కోరుతున్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితి మర
-
Nitin Gadkari : మూడు జిల్లాలకు జాతీయ రహదారితో కనెక్టివిటీ : కేంద్ర మంత్రి గడ్కరీ
‘రాష్ట్రాల మధ్య అనుసంధానం పెంపొందించేందుకు కేంద్రం కీలక ప్రాజెక్టులను చేపడుతోంది. క్లిష్ట భౌగోళిక ప్రాంతాల్లో సొరంగాలు, వంతెనల నిర్మాణాలను ప్రారంభించాం. జోజిలా పా
-
-
Pakistan : భారత్లోకి తన ఉత్పత్తులను పంపేందుకు పాక్ యత్నాలు
ఇన్టెలిజెన్స్ వర్గాల ప్రకారం, సుమారు 500 మిలియన్ డాలర్ల విలువైన పాక్ ఉత్పత్తులను — ముఖ్యంగా పండ్లు, ఎండు ఖర్జూరాలు, వస్త్రాలు, తోలు, సైంధవ లవణం (రాక్ సాల్ట్) వంటి వస్తువు
-
TGSRTC strike: మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ సంఘాల నేతలు భేటీ
సోమవారం మంత్రి క్వార్టర్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్ను పలువురు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కలిసి, కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగ భద్రత, వేతన ప
-
Kadambari Jatwani case : నేడు సీఐడీ ఎదుటకు ఆ ఇద్దరు మాజీ పోలీస్ ఉన్నతాధికారులు
సీఐడీ అధికారులు వారిద్దరికీ ఇటీవల నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, సోమవారం విచారణ జరగనుంది. నటి కాదంబరి జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తప్పుడు కే
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma