-
Mithun Reddy : ఎంపీ మిథున్రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట!
లిక్కర్ స్కాంలో సిట్ విచారణకు న్యాయవాదిని అనుమతించింది. అయితే విచారణ సమయంలో స్టేట్మెంట్ రికార్డు చేయటంలో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
-
IDFC First Bank : 7500 కోట్ల రూపాయల నిధుల సేకరణ కు ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ బోర్డు అనుమతి
ఈ ప్రక్రియలో, భారతదేశంలో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుగా అవతరించడానికి పంపిణీ, సాంకేతికత మరియు ప్రతిభలో గణనీయమైన రీతిలో పెట్టుబడులు పెట్టింది.
-
Robert Vadra : ఈడీ అదే ప్రశ్నలు వేస్తోంది: రాబర్ట్ వాద్రా
ఈడీ కొత్త ప్రశ్నలేవీ అడగటం లేదంటూ అసహనం వ్యక్తంచేశారు. ఈడీ చర్య తనపై తన కుటుంబంపై జరుగుతున్న రాజకీయ ప్రతీకారంగా పేర్కొన్నారు. ఈడీ అదే ప్రశ్నలు వేస్తోంది. 2019లోనూ దర్యా
-
-
-
KTR : రేవంత్రెడ్డి ప్రైవేటు ముఠాలా పని చేస్తున్న పోలీసులు: కేటీఆర్
బంగ్లా తరహాలో జనమే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని పడగొడతారు. ఎంతో మంది నియంతలకు ప్రజలకు గుణపాఠం చెప్పారు. మరొకరు సీఎం స్థానంలో ఉంటే కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప
-
Congo : కాంగోలో ఘోర పడవ ప్రమాదం.. 50 మంది దుర్మరణం
వారిలో చాలా మందికి తీవ్ర కాలిన గాయాలు అయ్యాయి. రెడ్ క్రాస్ మరియు ప్రాంతీయ అధికారుల మద్దతుతో రెస్క్యూ బృందాలు బుధవారం తప్పిపోయిన వారి కోసం అన్వేషణ ప్రారంభించాయి.
-
Amazon India : టాబ్లెట్స్ కు స్మార్ట్ ఛాయిస్ ప్రోగ్రాంను విస్తరించిన అమేజాన్ ఇండియా
టాబ్లెట్స్ కోసం కొనుగోలు అనుభవాన్ని సులభం చేసే లక్ష్యాన్ని కలిగిన ప్రోగ్రాం, 2024లో ఇయర్-ఓవర్-ఇయర్ వృద్ధితో వేగంగా వృద్ధి చెందుతున్న శ్రేణి.
-
AP Fiber Net : ఏపీ ఫైబర్నెట్లో ఉద్యోగుల తొలగింపు
సూర్య ఎంటర్ప్రైజెస్ ద్వారా నియమించిన వారందరు కూడా ఈ నెలాఖరుకు ఫైబర్ నెట్ నుంచి ఔట్ అవనున్నారు. వైసీపీ నేతలు చెప్పిన వారినందరినీ గతంలో అప్పటి యాజమాన్యం ఫైబర్ నెట్
-
-
Minister Narayana : అమరావతిపై అపోహలు సృష్టించొద్దు: మంత్రి నారాయణ
రైతుల భూముల ధర నిలవాలన్నా.. పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని చెప్పారు. అమరావతిపై లాంగ్ విజన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు అని పేర్కొన్నారు. అమరావ
-
CM Revanth Reddy : పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన
ఈ పర్యటనలో భాగంగా టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో పర్యటించనున్నారు. అలాగే ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్పో లో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. అనంతరం టోక్యోలో ప
-
BJP : ఈ పత్రికను గాంధీ కుటుంబం తమ ప్రైవేట్ ఏటీఎంగా వాడుకున్నారు : బీజేపీ
ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. చారిత్రక నేపథ్యం గల నేషనల్ హెరాల్డ్ పత్రికను గాంధీ కుటుంబం ప్రైవేటు ఏటీఎంలా వాడుకుందని విమర్శించారు.