-
JD Vance : తాజ్ మహల్ను సందర్శించిన జేడీ వాన్స్ కుటుంబం
. తాజ్ మహల్ వద్ద సందడి చేసిన జేడీ వాన్స్ కుటుంబం, భార్య, పిల్లలతో సరదాగా కాలక్షేపం చేశారు. భారత్ పర్యటనలో ఆగ్రాకు వచ్చి తాజ్ మహల్ సందర్శించనున్నట్లు వారు ముందుగానే షెడ్
-
Amit Shah : శ్రీనగర్కు కేంద్ర హోంమంత్రి అమిత్షా
అనంతరం ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి ఉగ్రదాడికి సంబంధించి పలు కీలక విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘతుకానికి పాల్పడిన వారు తీవ్ర పరిణామాలను చవిచూస్తు
-
Jammu Kashmir : ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన
ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం “మానవతా విలువలకు విరుద్ధంగా జరిగిన ఈ దారుణం వల్ల ఎన్నో కుటుంబాలు దుఃఖంలో మునిగిపోయాయి. బాధితులకు మేము న్యాయం చేస్తాం. వార
-
-
-
Pahalgam Terror Attack : పహల్గాం కాల్పులు ..ఉగ్రవాది తొలి ఫొటో !
ఈ ఘటనలో కాల్పులకు తెగబడిన వారిలో తొలి ఫొటో ఇదే కావడం గమనార్హం. అయితే ఈ ఘటనకు స్కెచ్ వేసిన.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా కసౌరి అలియాస్ ఖలీద్తోపాటు రావల్కోట్క
-
Pakistan : కశ్మీర్ ఉగ్రదాడితో మాకు సంబంధం లేదు: పాకిస్తాన్
తమ దేశం అన్ని రకాల ఉగ్రవాదాలను వ్యతిరేకిస్తున్నట్లు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. నాగాలాండ్ నుండి కాశ్మీర్ వరకు, మణిపూర్లో అశాంతితో సహా
-
Canada : కెనడాలో హిందూ ఆలయంపై దాడి
స్తంభాలు, ద్వారాలపై ఖలిస్థానీ అనుకూల రాతలు రాశారు. వీరి దాడిలో ఆలయ ప్రవేశ ద్వారం, స్తంభాలు ధ్వంసమైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే ఇటువంటి ద్వ
-
Puja Khedkar : పూజా ఖేద్కర్కు సుప్రీంకోర్టు ఆదేశం
ఈక్రమంలోనే తాజాగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం మే 2న ఢిల్లీ పోలీసుల ముందు హాజరుకావాలని ఖేద్కర్ను ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణ మే 21కి వాయిదా వేసింది. అయిత
-
-
AESL : జెఈఈ మెయిన్స్ 2025 ( సెషన్ 2 ) లో తెలంగాణ రాష్ట్ర టాపర్గా ఆకాష్
అతనితో పాటుగా కొత్త ధనుష్ రెడ్డి 99.99 పర్సంటైల్ తో అల్ ఇండియా ర్యాంక్ 179 , సంహిత పోలాడి 99.98 పర్సంటైల్ తో అల్ ఇండియా ర్యాంక్ 203 , రాఘవన్ ఏపూరి 99.97 పర్సంటైల్ తో అల్ ఇండియా ర్యాం
-
Rahul Gandhi : సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ
తెలంగాణలో యువత హత్యలను ఆపేందుకు ఈ కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఆయన సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రోహిత్ వేములతో పాటు లక్షలాది మంది ఎదుర్కొన్న వివక్షను ఇతరులు
-
Fake Currency : ఆ నోట్లతో అప్రమత్తంగా ఉండాలి కేంద్ర హోంశాఖ హెచ్చరికలు
ఆ దొంగనోట్ల ప్రింటింగ్, నాణ్యత చాలావరకు అసలు నోట్లులాగే ఉన్నట్లు వెల్లడించింది. వాటిని గుర్తించడం కూడా చాలా క్లిష్టంగా మారిందని వెల్లడించింది. అయితే ఈ నకిలీ నోట్లల