-
PM Modi : ప్రధాని మోడీ చేతుల మీదుగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల ప్రారంభం.. తెలంగాణ, ఏపీలో కీలక స్టేషన్లు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన బేగంపేట, కరీంనగర్, వరంగల్ స్టేషన్లు ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దబడ్డాయి. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సూళ్లూరుపేట రైల్వే స్ట
-
Miss World Contestants : శిల్పారామంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల సందడి
తమ ప్రత్యేక దుస్తుల్లో, చిరునవ్వులతో మెరిసిపోతూ, శిల్పారామం సంస్కృతి, శిల్పాలు, కళల్ని ఆసక్తిగా అన్వేషించాయి. వచ్చిన తరుణంలోనే వారికి సంప్రదాయ మంగళ వాద్యాలతో, తెలంగా
-
Rajasthan : నేడు రాజస్థాన్లో రూ.26 వేల కోట్ల ప్రాజెక్ట్లకు ప్రధాని శంకుస్థాపన
బీకనెర్ సమీపంలోని పలానా వద్ద ఈ కార్యక్రమం ఉదయం ప్రారంభం కానుంది. ఈ సందర్బంగా ప్రధాని మోడీ ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ కింద దేశవ్యాప్తంగా పలు రీడెవలప్ చేసిన రైల్వే స్
-
-
-
Chhattisgarh Encounter : మీ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నా : ప్రధాని మోడీ
ఈ ఘటన మావోయిజం నిర్మూలనలో మరో కీలక మైలురాయిగా భావిస్తున్నారు భద్రతా వర్గాలు. ఈ ఆపరేషన్కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. భద్రతా బలగాల ధైర్
-
Mars Wrigley India : బూమర్ లాలిపాప్లను ఆవిష్కరించిన మార్స్ రిగ్లీ ఇండియా
వాణిజ్యంలో బలమైన ప్రారంభంతో పాటు, జస్ప్రీత్ బుమ్రా తన బ్రాండ్ ఫన్, ఆత్మవిశ్వాసాన్ని బూమర్ లాలిపాప్కు అందిస్తున్నారు. డీడీబీ మరియు ఎసెన్స్ మీడియా కామ్తో రూపొందించబ
-
Pfizer Autonomous Teams Program : గ్రామీణ మహిళలకు ఉపాధిని కల్పించిన ఫైజర్, గీతం విశ్వవిద్యాలయం
ఈరోజు, వారు 'ఫైజర్ అటానమస్ టీమ్స్' (PAT) కార్యక్రమంలో భాగంగా మహిళా సహోద్యోగుల మొదటి బ్యాచ్ గ్రాడ్యుయేషన్ను ప్రకటించారు. ఈ 36 నెలల కార్యక్రమంలో భాగంగా అట్టడుగు స్థాయిలోని
-
Vizag Steel Plant : నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల
. కార్మికుల హక్కుల కోసం నాయకత్వం వహిస్తున్న షర్మిల, ఈ చర్యతో రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యం ఉన్న సందేశాన్ని వెలిబుచ్చారు. ప్రస్తుతం స్టీల్ప్లాంట్ భవితవ్యంపై నెలక
-
-
Congress : మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు షోకాజ్ నోటీసులు
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్కు వ్యతిరేకంగా గాంధీభవన్లోనే ధర్నా చేయడాన్ని సీరియస్గా తీసుకున్న జాతీయ నాయకత్వం, పార్టీ ఆదేశాలను విస్మరించిన కారణంగా సున
-
CM Chandrababu : ప్రసన్న తిరుపతి గంగమ్మకు సారె సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించే గంగమ్మ జాతర సందర్భంగా, సీఎం చంద్రబాబు నాయుడు దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వారు ఆలయంలో అమ్మవారి వి
-
Covid Cases : ఏపీలో కోవిడ్ కేసులు నమోదు కాలేదు: మంత్రి సత్యకుమార్
కరోనా వ్యాప్తికి అనువైన పరిస్థితులు ఏర్పడకుండా ముందుగానే నివారణ చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం పొరుగు రాష్ట్రాలు అయిన కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో కొన్ని కోవిడ
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma