-
America : విమానం గగనతలంలో ఉండగా ఇంజిన్లో మంటలు..భయాందోళనలో ప్రయాణికులు
ఈ ఘటన బుధవారం ఉదయం అమెరికా కాలమానం ప్రకారం చోటుచేసుకుంది. లాస్వేగాస్ ఎయిర్పోర్టు నుంచి నార్త్ కరోలినాలోని ఛార్లట్కు బయలుదేరిన అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం టేక
-
Uttarakhand : అలకనంద నదిలో పడిన బస్సు.. 10 మంది గల్లంతు
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఒకరు మృతిచెందగా, ఏడుగురు గాయపడ్డారు. మరో 10 మంది ప్రయాణికులు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఘోల్తీర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇద
-
Telangana : బోనాల ఉత్సవాలకు రూ.20కోట్లు మంజూరు: మంత్రి పొన్నం ప్రభాకర్
ఈ నిధులు నగరంలోని మొత్తం 2,783 ఆలయాలకు వివిధ కార్యక్రమాల నిర్వహణకు, అవసరమైన ఏర్పాట్లకు చెక్కుల రూపంలో విడుదల చేసినట్టు మంత్రి వివరించారు. దేవాలయాల అభివృద్ధి, భక్తులకు అ
-
-
-
CBSE : ఇక పై ఏడాదిలో రెండు సార్లు సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు..
ఈ నూతన విధానం విద్యార్థులకు మరింత అనుకూలంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. CBSE పరీక్షల కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సంవత్సరం మొదటి విడత పరీ
-
TS LAWCET 2025 : తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల..
జూన్ 6న రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రవేశ పరీక్షలు ఆన్లైన్ విధానంలో నిర్వహించబడ్డాయి. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, లా కాలేజీల్లో ఎల్ఎల్బీ (3, 5 ఏళ్ల) మరియు ఎల్ఎల్
-
Pakistan : భారత్తో చర్చలకు సిద్ధం: పాకిస్థాన్ ప్రధాని
ఇటీవలి కాలంలో, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్)తో ఫోన్ ద్వారా జరిగిన సంభాషణలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ అంశాన్ని చర్చించినట్టు రేడియో పా
-
Shubhanshu Shukla : మీ ప్రయాణంపై దేశం మొత్తం సంతోషంగా, గర్వంగా ఉంది: ప్రధాని మోడీ
భారత వ్యోమగామిగా, గ్రూప్ కెప్టెన్గా అంతరిక్షానికి పయనమైన శుభాంశు శుక్లా, భారత అంతరిక్ష చరిత్రలో కొత్త మైలురాయిగా నిలిచారు. ఇది దేశానికి గర్వకారణమైన ఘట్టం. ఆయన భాగంగ
-
-
Rain : హైదరాబాద్లో మధ్యాహ్నం వర్ష బీభత్సం..ట్రాఫిక్కు అడ్డంకులు, వాహనదారులకు ఇబ్బందులు
అయితే ఈ సడెన్ వర్షం నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించింది. సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, బేగంపేట, ఎల్బీనగర్, అమీర్పేట్ వంటి ప్ర
-
Chandrababu : ఆధునిక సాంకేతికతకు మోడల్గా అమరావతి : సీఎం చంద్రబాబు
ఐటీ రంగం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. రాబోయే రోజుల్లో టెక్
-
AP Govt : 2027 గోదావరి పుష్కరాలకు సిద్ధం అవుతున్న ఏపీ ప్రభుత్వం..ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
ఈ మేరకు రాష్ట్ర ముఖ్యకార్యదర్శి (సీఎస్) కేఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో మొత్తం 12 మంది మంత్రులు సభ్యులుగా నియమితులయ్యారు.
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma