-
Covid : దేశంలో 5 వేలు దాటిన కొవిడ్ కేసులు.. 55 మరణాలు
ఇప్పటివరకు వైరస్ కారణంగా 55 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించింది. జూన్ 6 ఉదయం 8 గంటల వరకు పొందిన లెక్కల ప్రకారం, గత 24 గంటల
-
Japan : జపాన్ కంపెనీ ప్రయోగించిన మూన్ మిషన్ విఫలం
ల్యాండర్ చంద్రుడిపై దిగే క్షణాల్లో కమ్యూనికేషన్ కోల్పోయినట్లు మిషన్ కంట్రోల్ సెంటర్ ప్రకటించింది. ప్రయోగం సమయంలో ఉదయం 8:00 గంటల సమయంలో ల్యాండర్తో సంబంధాలు తెగిప
-
Telangana : ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇకపై నెలకు 2 క్యాబినెట్ భేటీలు
ప్రతీ నెల మొదటి మరియు మూడో శనివారాల్లో ఈ క్యాబినెట్ సమావేశాలు జరగనున్నాయి. నెలకు కనీసం రెండు సార్లు సమావేశాలు నిర్వహించడం ద్వారా పాలనా నిర్ణయాల్లో జాప్యం లేకుండా, వే
-
-
-
RBI Interest Rates : మరోసారి కీలక వడ్డీరేట్లను తగ్గించిన ఆర్బీఐ
తాజా నిర్ణయం మేరకు, రెపో రేటును ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తూ 6 శాతం నుంచి 5.50 శాతానికి చతికిలపెట్టింది. గతంలో ఫిబ్రవరి మరియు ఏప్రిల్ నెలలలో 25 బేసిస్ పాయింట్ల చొ
-
Stampede incident : కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఈ ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ దుర్ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరిస్తున్నాం. అడ్వకేట్ జనరల్ సమర్పించిన స్టేటస్ రిపోర్ట్ను పరిగణనలోకి తీసుకున్నాం. తదనుగ
-
Bangalore : తొక్కిసలాట ఘటన.. సాయం ప్రకటించిన ఆర్సీబీ
ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్టు బుధవారం ఆర్సీబీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక ఎక్స్ పేజీలో ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ఘటన
-
Chhattisgarh : మావోయిస్టు పార్టీ అగ్రనేత సుధాకర్ మృతి..!
సుధాకర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లాలోని చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామం. అతను మావోయిస్టు ఉద్యమంలో దాదాపు మూడు దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్నాడ
-
-
Rafale : హైదరాబాద్లో ‘రఫేల్’ విడిభాగాల తయారీకి ఒప్పందం
ఈ ఒప్పందం ప్రకారం, భారత వైమానిక దళంలో కీలక పాత్ర పోషిస్తున్న రఫేల్ యుద్ధవిమానాలకు అవసరమైన ప్రధాన విడిభాగాలు హైదరాబాద్లో తయారు చేయనున్నారు. ఈ ఒప్పందం ప్రత్యేకత ఏమిట
-
Terrorism : భారత్ పోరుకు అంతర్జాతీయ మద్దతు అవసరం: మల్లికార్జున ఖర్గే
పాక్కు ఐఎంఎఫ్, ఇతర సంస్థల నుంచి వచ్చిన ఆర్థిక సాయాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఉగ్రవాద బాధిత దేశం. మన దేశం ఎప్పట
-
Ayodhya : అయోధ్య రామాలయంలో మరోసారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం
. ఉదయం 11.45 గంటలకు ప్రారంభమైన అభిజిత్ ముహూర్తంలో ఈ పవిత్ర కార్యం ఆరంభమైంది. ఇది మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఈ వేడుకలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరై