-
Chhattisgarh : మరోసారి ఎన్కౌంటర్..ఐదుగురు మావోయిస్టులు మృతి
ఘటనాస్థలిలో రెండు ఏకే-47 రైఫిళ్లు, పేలుడు పదార్థాలు, భారీ స్థాయిలో ఆయుధాలు కూడా పోలీసులు పట్టుకున్నారు. భద్రతా సిబ్బంది నిర్వహిస్తున్న ఈ విస్తృత ఆపరేషన్లో డిస్ట్రిక్
-
Mukesh Ambani : రూ.151 కోట్ల భారీ విరాళం ఇచ్చిన ముఖేశ్ అంబానీ… ఎవరికంటే!
విద్యార్థిగా మార్గదర్శనంగా నిలిచిన ఈ సంస్థకు, తన గురువు ప్రొఫెసర్ ఎంఎం శర్మకు గురుదక్షిణగా ఈ విరాళం ప్రకటిస్తున్నట్లు ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు. ఈ ప్రకటన ‘డివైన్ స
-
CM Chandrababu : రాష్ట్ర అభివృద్ధిలో స్పష్టమైన మార్పు: సీఎం చంద్రబాబు
త పాలనలో నిరాశ, నిస్పృహే నెలకొన్నాయి. ఆర్థికంగా రాష్ట్రాన్ని పాతాళానికి తోసేసారు. అయితే ఇప్పుడు మన పరిపాలనతో ప్రజలకు నమ్మకం కలుగుతోంది. అభివృద్ధి, సంక్షేమం ఒకేసారి అమ
-
-
-
Telangana : మంత్రి వర్గ విస్తరణకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్.. కొత్తగా ముగ్గురు లేదా నలుగురికి మంత్రివర్గంలో చోటు..!
. ఈ విస్తరణలో ముగ్గురు లేదా నలుగురు కొత్త నేతలు మంత్రివర్గంలోకి రావొచ్చని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ద
-
Jaishankar : దుష్టులు బాధితులతో సమానం కాదు..భారత్ ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించబోదు : జైశంకర్
బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీతో ఢిల్లీలో జరిగిన సమావేశం సందర్భంగా జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించినందుకు బ్రిట
-
Annadatta Sukhibhava : ఏపీ రైతులకు గుడ్న్యూస్.. ‘అన్నదాతా సుఖీభవ’ డబ్బుల జమ ఎప్పుడంటే..?
ఈ పథకం కింద మొదటి విడతగా జూన్ 20న రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ చేయనున్నట్లు సమాచారం. ఇందులో రూ.2 వేల పీఎం కిసాన్ సాయం కాగా, రూ.5 వేలు రాష్ట్ర ప్రభుత్వం భాగంగా అందించనుంది. దీంత
-
Zainab Ravdjee : అఖిల్ అక్కినేని భార్య జైనబ్ రవ్జీ ఎవరు?.. వ్యాపార కుటుంబానికి చెందిన ప్రఖ్యాత కళాకారిణి గురించి తెలుసుకోండి
జైనబ్ బిజినెస్ పరంగా కూడా గొప్ప నేపథ్యం కలిగిన కుటుంబానికి చెందినవారు. ఆమె తండ్రి జుల్ఫీ రవ్జీ హైదరాబాదులో నిర్మాణ రంగానికి సంబంధించిన ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆయనన
-
-
Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టు పై సంచలన వాస్తవాలతో హరీశ్రావు పవర్పాయింట్ ప్రజెంటేషన్
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు 20.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందించగలిగామని తెలిపారు. ఈ ప్రాజెక్టు రూపకల్పన సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు చెప్ప
-
Delhi : ఢిల్లీ విమానాశ్రయంలో ఈనెల 15 నుంచి రోజుకు 114 దేశీయ విమాన సర్వీసులు రద్దు
ఈ విమానాశ్రయం రోజుకూ సుమారు 1,450 విమానాలను నిర్వహిస్తోంది. అయితే రద్దయే విమాన సర్వీసుల వల్ల కొంతమంది ప్రయాణికులకు అసౌకర్యం తలెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించార
-
CM Chandrababu : రాష్ట్రంలో బలమైన ఏఐ వ్యవస్థ : సీఎం చంద్రబాబు
ఎన్విడియా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ, పరిశోధన, స్టార్టప్ల అభివృద్ధి వంటి అంశాల్లో సమగ్ర కార్యాచరణ అమలులోకి రానుంది. రాబోయే రెండేళ్లలో దశలవారీగా 10 వే