-
TGSRTC : తెలంగాణ ఆర్టీసీ బస్పాస్ ఛార్జీల పెంపు..నేటి నుంచే అమలు
నేటి నుంచి కొత్త ధరలు అధికారికంగా అమల్లోకి వచ్చాయి. పెరిగిన ఛార్జీలు సామాన్య ప్రజలపై భారం మోపేలా ఉన్నాయి. ఆర్టీసీ ప్రకటన మేరకు, బస్ పాస్ ఛార్జీలు సగటున 20 శాతం కంటే ఎక్క
-
CM Revanth Reddy : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..శాఖల కేటాయింపుపై చర్చ..!
మంత్రుల శాఖల పునర్వ్యవస్థీకరణ, కీలక శాఖల బదిలీల అంశంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని కీలక శాఖలు ముఖ్యంగా ఆర్థిక శాఖ, పౌర స
-
Padi kaushik Reddy : పాడి కౌశిక్రెడ్డిపై కేసును కొట్టేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ
ఈ కేసు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో చోటుచేసుకుంది. ఆ సమయంలో కౌశిక్రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ‘‘నన్ను గెలిపించకపోతే
-
-
-
Phone Tapping Case : సిట్ విచారణకు హాజరైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు
ఈ కేసు దర్యాప్తులో ఇప్పటికే పలువురు ఉన్నత స్థాయి అధికారులు అరెస్టు కాగా, ప్రభాకర్రావు పరారీలో ఉన్నారు. కేసు నమోదు అయిన వెంటనే ఆయన అమెరికా వెళ్లిపోయారు. దాంతో ఆయన తిర
-
AP: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు..కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు !
రాజధాని రైతులు, మహిళలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష్ ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకోబడింది. ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు జర్నలిస్టు క
-
Kaleshwaram Commission : రాజకీయాల కోసం రాష్ట్ర నీటి హక్కులను కాలరాయొద్దు : హరీశ్రావు
ఈరోజు ఉదయం 11 గంటలకు హరీశ్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. విచారణకు ముందు ఆయన తెలంగాణ భవన్లో పార్టీ కీలక నేతలతో సమావేశమై వ్యూహాత్మకంగా చర
-
Venkaiah Naidu : ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం క్షమించరాని నేరం: వెంకయ్యనాయుడు
ఇది అతి గొప్ప త్యాగం. అలాంటి వారిపై బూతులు పెట్టడం దారుణం అని నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. "రైతులపై విమర్శలు చేయడం కేవలం అపహాస్యం కాదు, వారు చేసిన త్యాగాలను అవమానించడమే
-
-
Minister Savita : వివాదంలో ఏపీ మంత్రి సవిత..ఆలస్యంలో వెలుగులోకి వచ్చిన ఘటన
ఈ సంఘటన కాలేజ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ (CSDT), పెనుకొండ ప్రాంగణంలో చోటు చేసుకుంది. రేషన్ షాపుల పునఃప్రారంభం, నిత్యావసర సరుకుల పంపిణీ వంటి అంశాలపై సమీక్ష ని
-
AP : ఏపీ సచివాలయంలో ఉద్యోగాల పేరిట రూ.53 లక్షల మోసం: నలుగురు నిందితులు అరెస్టు
ఈ కేసును విజయనగరం డీఎస్పీ ఎం. శ్రీనివాసరావు శనివారం మీడియాకు వివరించారు. ప్రదీప్నగర్కు చెందిన కె. సాయి వెంకట్ సుజిత్ అనే వ్యక్తి, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇ
-
Tummala NageswaraRao : కాళేశ్వరం వివాదంపై తుమ్మల ..అబద్ధాల వలన సత్యం మారదు
ఈటల రాజేందర్పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల అబద్ధాలు చెప్పారు. ఆయన చెప్పిన మాటల్లో ఎటువంటి వాస్తవం లేదు. కమిషన్ ముందు అలా వాంగ్మూలం ఇచ్చే అవసరం