-
Mumbai : ముంబై ఎయిర్ పోర్టులో 32కోట్ల విలువైన బంగారం పట్టివేత..!!
ముంబై ఎయిర్ పోర్టులో 32కోట్ల విలువైన బంగారాన్ని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. 61కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 32కోట్లు. ఈ కేసులో 7గురుని అరెస్టు చే
-
T20 World cup 2022 : టీ20 ప్రపంచ కప్ విజేత ఇంగ్లండ్..!!
ఆస్ట్రేలియా మెల్ బోర్న్ లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ ప్రపంచ కప్ ను కైవసం చేసుకుంది.
-
Trump Daughter Wedding: ఘనంగా డొనాల్డ్ ట్రంప్ కుమార్తె వివాహం..వైరల్ ఫొటోలు..!!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్ వివాహం ఘనంగా జరిగింది. పేజ్ సిక్స్ ప్రకారం ట్రంప్ ఫ్లోరిడా నివాసం మార్ ఎ లాగోలో ఆదివారం ఈ వివాహం జరిగింద
-
-
-
TS: టీఆర్ఎస్ లో భగ్గుమన్న వర్గ విభేదాలు..మంత్రుల సమక్షంలోనే ఎంపీ , ఎమ్మెల్యే వాగ్వాదం..!!
అధికార TRSలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈసారి మహబూబాబాద్ టీఆర్ఎస్ లో నేతల మధ్య వాగ్వాదం తారా స్ధాయికి చేరుకుంది. కొంతకాలంగా అధికార TRSకు చెందిన ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మ
-
Harish Rao: మరోసారి జగన్ ను కెలికిన హరీశ్ రావు… ఈసారి ఎందుకంటే..!!
ఛాన్స్ దొరికితే చాలు ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఏపీ ప్రభుత్వంపై ప్రత్యక్ష, పరోక్ష కామెంట్స్ చేశారు. ఇప
-
TS: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాన్వాయ్ పై చెప్పుల దాడి..!!
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రసమయి కాన్వాయ్ పై యువకులు చెప్పులతో దాడి చేవారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈఘటన
-
Weekend Special: ఈ సండే 3రకాల తందూరి చికెన్ స్నాక్స్ ట్రై చేసి చూడండి…!!
వీకెండ్ లో నాన్ వెజ్ లేనిది ముద్ద దిగదు. వీకెండ్ ఎంజాయ్ చేయాలంటే…డిఫరెంట్ ఫుడ్ ఉండాల్సిందే. సాధారణంగా ఇంట్లో మటన్, చికెన్, ఫిష్ చేస్తుంటాం. కానీ డిఫరెంట్ స్నాక్స్ ట్ర
-
-
US Dallas Air Show : ఎయిర్ షో విమాన ప్రమాదంలో ఫైలట్ తో సహా 6గురు దుర్మరణం..!!
అమెరికాలోని డల్లాస్ లో జరుగుతున్న వైమానిక ప్రదర్శనలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు యుద్ద విమానాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. విమానాలు ఢీకొనడంతో ఆకాశంలో పొగ
-
Pak vs Eng T20WC 2022 Final: : పాక్-ఇంగ్లండ్ ఫైనల్ మ్యాచ్ రద్దు..?మెల్ బోర్న్ లో రెండు రోజులుగా వర్షాలు..!!
టీ20 ప్రపంచకప్ 2022 తుదిఘట్టానికి చేరుకుంది. ఇవాళ పాకిస్తాన్ , ఇంగ్లాండ్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వేదికగా జరగనుంది. అయితే టీ20 అభిమానులకు
-
KTR : విద్వేషాలను రెచ్చగొట్టే విభజన శక్తులను మీడియా బయటపెట్టాలి..!!
మతం ముసుగులో విభజన శక్తులు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని…అలాంటి శక్తుల కుట్రలను మీడియా బహిర్గతం చేయాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చార
- Telugu News
- ⁄Author
- ⁄Hashtag U