-
Earthquake : అమృత్సర్లో భూకంపం… రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదు..!!
వరుస భూకంపాలు ఉత్తరభారతాన్ని వణికిస్తున్నాయి. తాజాగా పంజాబ్లోని అమృత్సర్లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. గతకొ
-
Weight Loss : బరువు తగ్గాలనుకుంటున్నారా? గోధుమ చపాతీలకు బదులుగా ఈ రోటీలు తినండి..!!
చాలా మంది బరువు తగ్గాలని గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలను ఆహారంగా తీసుకుంటారు. ఈ పిండితో తయారు చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆరోగ్
-
Vastu : పూజలో ఈ పాత్రను ఉపయోగిస్తే…లక్ష్మీదేవి తలుపుతడుతుంది..!!
మనం ఇంట్లో కానీ, గుడిలో కానీ దేవుడికి పూజచేసేముందు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పూజలో మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటాం. ముఖ్యంగా మనం పూజలో ఉపయోగ
-
-
-
Gujarat : సూరత్ ఎన్నికల సభలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి చేదు అనుభవం…నల్లజెండాలతో..!!
త్వరలోనే గుజరాత్ ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో బిజీబిజీగా ఉన్నాయి. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. పలు ప్రాం
-
T20 World Cup : టీ 20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఓటమితో… ఓ కళాశాలలో విద్యార్థుల మధ్య రాళ్ల దాడి..!!
ఆదివారం ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వేదికగా జరిగిన పాకిస్తాన్, ఇంగ్లండ్ మ్యాచ్ ఉత్కంఠ రేపింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. పాకిస్తాన్ ఓ
-
Terrorist Attack In Istanbul : ఇస్తాంబుల్ లో ఉగ్రదాడి, 6గురు మృతి, 81మందికి గాయాలు…!!
టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే తక్సిమ్ స్క్వేర్ లోని ఇస్టిక్ లాల్ అవెన్యూలో ఆదివారం ఉగ్రదాడి సంభవించింది. ఈ పేలుడులో ఆరుగురు మరణించారు. 81మందికి తీవ్
-
UP : ఉన్నావ్ లో దారుణం. దళిత బాలికపై అత్యాచారం, హత్య..!!
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో దారుణం జరిగింది. దళిత బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితుడు …బాలిక ఇంటికి వెళ్లాడు. వారిద్దరికి అప్
-
-
MP : మతమార్పిడి…ముగ్గురు హిందూ మైనర్లను బలవంతంగా ముస్లింలుగా మార్చిన వైనం!!
మధ్యప్రదేశ్ లో మతమార్పిడి కలకలం రేపింది. రైసెన్ జిల్లాలో చైల్డ్ కేర్ ఆపరేటర్ లో నివసిస్తున్న ముగ్గురు హిందూ మైనర్ల పేర్లను ముస్లిం పేర్లతో మార్చినట్లు ఆరోపణలు వచ్చా
-
Road Accident : రోడ్డు ప్రమాదంలో ప్రముఖ టీవీ నటి మృతి..!!
ప్రముఖ మరాఠీ నటి కల్యాణీ కుర్లే జాదవ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. 32ఏళ్ల కల్యాణాలు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని కొల్హాపూర్ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిప
-
5G SmartPhones Under 15,000: ధర తక్కువ…ఫీచర్లు ఎక్కువ…ఈ 5జీ స్మార్ట్ ఫోన్లను చెక్ చేయండి..!!
5G అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ప్రతి ఒక్కరూ 5G స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా మొబైల్ కంపెనీలు కూడా తక్కువ ధరకే 5జీ