-
Bhuvaneswar Kumar @208 :భువి గంటకు 208 కి.మీ. వేగంతో…నిజమెంత ?+
ఒక్కోసారి సాంకేతిక తప్పిదాలతో సాధ్యం కానివి కూడా జరిగినట్టు కనిపిస్తాయి. భారత్, ఐర్లాండ్ మధ్య ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
-
Maharashtra Crisis : రాష్ట్రపతి పాలన దిశగా `మహా` పాలి`ట్రిక్స్`
రెబల్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తోన్న ఏక్ నాథ్ షిండేతో పాటు ఎనిమిది మంది మంత్రులపై శివసేన వేటు వేసింది.
-
AP Politics : ఆంధ్రప్రదేశ్ లో మాజీ డిప్యూటీ సీఎంకు రాజుల సవాల్.. కులదేవతపై ప్రమాణం చేస్తేనే క్లీన్ చిట్!
ఏపీలో శత్రుచర్ల కుటుంబంలో రాజకీయ విభేదాలు పెరిగాయి.
-
-
-
Paneer Selvam : పన్నీర్ సెల్వానికి మద్దతుగా సీన్ లోకి ఆయన కుమారులు.. తమిళనాడులో మారిన పాలిటిక్స్
అన్నాడీఎంకేలో రాజకీయాలు తారస్థాయికి చేరాయి. పన్నీర్ సెల్వాన్ని దూరం పెట్టడంతో ఆయన కొత్త స్కె్చ వేశారు
-
Shiv Sena Allegations: ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లా? శివసేన సామ్నా ఎడిటోరియల్ లో ఆరోపణలు!
మహారాష్ట్ర రాజకీయం రంజుగా మారింది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా తలా రూ.50 కోట్లకు అమ్ముడుబోయారంటూ ఆ పార్టీ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.
-
TS CJ Swearing: ఈనెల 28న రాజ్ భవన్ కు సీఎం వెళ్తారా?
తెలంగాణలో అసలైన రాజకీయ సన్నివేశం ఈనెల 28న ఆవిష్కారం కానుంది. ఆరోజున ఉదయం 10.30 గంటలకు హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం ఉంది.
-
India vs Leicestershire : టెస్టుకు ముందు టీమిండియా ఫుల్ ప్రాక్టీస్
ఇంగ్లాండ్ గడ్డపై చారిత్రక సీరీస్ విజయం సాధించాలన్న లక్ష్యంతో ఉన్న టీమిండియాకు అక్కడ ఫుల్ ప్రాక్టీస్ లభించింది.
-
-
Vikrant Rona: ‘విక్రాంత్ రోణ’తో ప్రేక్షకులకు మంచి అనుభూతి కలుగుతుంది – కిచ్చా సుదీప్
శాండిల్ వుడ్ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ త్రీడీ మూవీ ‘విక్రాంత్ రోణ’. జూలై 28న ఈ త్రీడీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.
-
Railways engineering marvel: తమిళనాడులోని లిప్ట్ ద్వారా పైకి లేచే వంతెన.. లేటెస్ట్ టెక్నాలజీతో పంబన్ బ్రిడ్జ్ నిర్మాణం
మన దేశంలో ఎక్కువమందిని ఆకర్షించే సీ బ్రిడ్జ్ లు ఏమైనా ఉన్నాయా అంటే.. అది తమిళనాడులోని పంబన్ బ్రిడ్జే అని చెప్పాలి. దాని టెక్నాలజీ అలాంటిది.
-
Santhals: ద్రౌపది ముర్ము తెగ సంతాల్ ల అసలు కథ ఇది.. బ్రిటిషర్లకే చెమటలు పట్టించారు
ఇప్పుడు దేశమంతా ఒక తెగ గురించి బాగా తెలుసుకోవాలనుకుంటోంది. అదే సంతాల్ తెగ. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆ తెగకు చెందినవారే.