HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bjp Toppled 8 Govts To Forcefully Form Their Own Says Ktr

Maha crisis: ఎనిమిది ప్ర‌భుత్వాల‌ను మోడీ కూల్చాడు: KTR

  • Author : Hashtag U Date : 27-06-2022 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr Imresizer (1)
Ktr Imresizer (1)

మోడీ ప్ర‌ధాన మంత్రి అయిన త‌రువాత దేశంలోని ఎనిమిది రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కూల్చాడ‌ని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ ,గోవాల్లో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కారని గుర్తు చేశారు. త్వరలోనే ఆయన నియంతృత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ గ‌ళం వినిపిస్తుందని వెల్ల‌డించారు.

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం తీసుకొచ్చిన బీజేపీ శివసేనలోని రెండు వర్గాలు ఒకటి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో మరొకటి తిరుగుబాటుదారుడు ఏక్నాథ్ షిండే ఏర్పాటు చేసేలా కుట్ర ప‌న్నార‌ని అన్నారు. శివసేన లెజిస్లేచర్ పార్టీకి చెందిన 38 మంది సభ్యులు తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) కూటమి సభలో మెజారిటీని కోల్పోయిందని, తద్వారా అది సభలో మెజారిటీ కంటే తక్కువగా ఉందని మహారాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం అస్సాంలో మకాం వేసిన శివసేన ఎమ్మెల్యేలలో పెద్ద సంఖ్యలో తిరుగుబాటు కారణంగా మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో, తిరుగుబాటు ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసులకు వ్యతిరేకంగా ఏక్నాథ్ షిండే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇలాంటి ప‌రిణామాల‌కు కార‌ణ‌మైన మోడీ స‌ర్కార్ ను నిల‌దీయాల‌ని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కేటీఆర్ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ, “నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుండి, ఆయన పార్టీ కనీసం ఎనిమిది ప్రభుత్వాలను పడగొట్టి, బలవంతంగా తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంద‌ని ఆరోపించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలను ఇబ్బందులకు గురిచేస్తోందని, రాబోయే రోజుల్లో కేంద్రం నిరంకుశ పాలన అంతం పాడేందుకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉంద‌ని వెల్ల‌డించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • It minister ktr
  • Maharashtra crisis
  • pm modi

Related News

PM Modi

ఎన్‌సీఈఆర్‌టీ వివాదం.. ప్ర‌ధాని మోదీ అస‌హ‌నం!

వివాదాస్పద అధ్యాయం ఉన్న ఎనిమిదో తరగతి పుస్తకాల విక్రయాలను ఎన్‌సీఈఆర్‌టీ నిలిపివేసింది. అర్థరాత్రి వేళ ఒక ప్రకటన విడుదల చేస్తూ కౌన్సిల్ తన తప్పును అంగీకరించి క్షమాపణలు చెప్పింది.

  • PM Modi

    Social Media : 10 కోట్ల ఫాలోవర్లతో ఇన్స్టాలో మోదీ రికార్డ్

  • Iron Dome Technology

    భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

  • Tariff

    భారత్ నుండి ట్రంప్ ఇప్పుడు ఎంత టారిఫ్ వసూలు చేస్తారు?

Latest News

  • ప‌చ్చి బొప్పాయి తింటున్నారా? అయితే ఆ స‌మ‌స్య తీరిన‌ట్లే!

  • బాధ‌లోనూ జ‌ట్టులో చేర‌నున్న రింకూ సింగ్‌!

  • ఐపీఎల్ 2026.. మార్చి 29న తొలి మ్యాచ్‌?!

  • భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ?

  • హీరో విజ‌య్‌కు ఎఫైర్‌.. విడాకులు కోరిన భార్య‌!?

Trending News

    • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

    • తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

    • 2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd