-
Munugode : టిక్కెట్ ఇవ్వకపోతే జంప్?
కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తోన్న పాల్వాయి స్రవంతిరెడ్డి మునుగోడు నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడారు. ఈసారి ఆమెకు టిక్కెట్ లభించకపోతే స్రవంతిపై టీఆర్ఎస్,
-
Bandla Ganesh: సీపీఐ, సీపీఎం పార్టీల్లో కూడా చేరి బ్యాలెన్స్ చేయండక్కా … జీవితా రాజశేఖర్పై బండ్ల గణేష్ ఫైర్..!
టాలీవుడ్లో జీవితా రాజశేఖర్ దంపతులకు రాజకీయాలపై మోజు ఎక్కువే. కానీ వారు ఏ పార్టీలో ఎక్కువ రోజులు ఉండరు.
-
iPhone @ Rs 28 Lakhs: వేలంలో రూ.28 లక్షలకు అమ్ముడుపోయిన యాపిల్ ఫోన్
యాపిల్ సెప్టెంబర్ 7న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లను విడుదల చేయనుంది.
-
-
-
IRCTC Zoop: రైలులో ప్రయాణిస్తూనే వాట్సాప్ ద్వారా కావాల్సిన ఫుడ్ ఆర్డర్
రైలు ప్రయాణం కొత్తదనాన్ని సంతరించుకుంటోంది. ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తూ తమకు కావాల్సిన ఆహారాన్ని వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు.
-
Raja Singh’s lawyer: రాజాసింగ్ న్యాయవాదిపై మతోన్మాది దాడి
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ను పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్) చట్టం కింద అరెస్టు చేసిన
-
BWF: చరిత్ర సృష్టించిన అమలాపురం కుర్రాడు, భారత షట్లర్ సాత్విక్
అమలాపురం కుర్రాడు, భారత డబుల్స్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ చరిత్ర సృష్టించాడు. మహారాష్ట్రకు చెందిన తన సహచరుడు చిరాగ్ షెట్టితో కలిసి ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్
-
Director Shankar Clarification:పుకార్లకు చెక్ పెట్టిన డైరెక్టర్ శంకర్!
శంకర్ ఆ మధ్య 'ఇండియన్ 2' సినిమాను పట్టాలెక్కించాడు. ఆ సినిమా కొన్ని కారణాల వలన ఆగిపోవడంతో, చరణ్ తో సినిమాను మొదలుపెట్టేశాడు.
-
-
Nani’s Movie:నాని ‘దసరా’ మూవీ రిలీజ్ డేట్ ఖరారు!
టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కొత్తగా కనిపించడానికి ట్రై చేసే హీరోల్లో నాని ముందువరుసలో ఉంటాడు.
-
Supreme Court: రాజకీయ పార్టీల ‘ఉచిత తాయిలాల’ కేసు త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేసిన సీజేఐ ఎన్వీ రమణ
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వాగ్దానం చేసే ఉచిత తాయిలాలను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ శుక్రవారం త్రిసభ్య ధర్మాసనానిక
-
Kuppam : కుప్పం ఘటనపై గవర్నర్ కు టీడీపీ నేతల ఫిర్యాదు
కుప్పం ఘటనపై విచారణ జరిపించాలని టీడీపీ నేతలు గవర్నర్ ను కలిసి వినతపత్రం అందచేశారు. ఏపీలో అటవిక రాజ్యం నడుస్తోందని ఆందోళన వ్యక్తపరిచారు. `రిప్రజెంటేషన్