-
Gmail Smart Reply : జీమెయిల్లో స్మార్ట్ రిప్లై ఫీచర్.. ఎలా పనిచేస్తుందో తెలుసా ?
ఈ సజెషన్లను(Gmail Smart Reply) వాడుకొని మనం రిప్లైలను ఈజీగా పంపేయొచ్చు.
-
Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై ఎఫ్ఐఆర్.. ఎందుకంటే ?
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు బీజేపీ నేత నళిన్ కుమార్ కటేల్, బీవై విజయేంద్రపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆయన(Nirmala Sitharaman) కోరారు.
-
Medical Bills : పేదలకు దడ.. పెరిగిపోతున్న మెడికల్ బిల్స్.. సంచలన నివేదిక
ACKO ఇండియా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇండెక్స్ 2024 (Medical Bills) ప్రకారం.. ద్రవ్యోల్బణం కారణంగా మన దేశంలో ప్రజల వైద్య ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ఈ ఖర్చులు ఏటా 14శాతం మేర పెరుగుతున్
-
-
-
Irans Supreme Leader : ఇజ్రాయెల్ భయం.. రహస్య ప్రాంతానికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమైన అంశంపై చర్చించేందుకు ఇరాన్ ప్రభుత్వ భద్రతా మండలితో ఆయతుల్లా ఖమేనీ(Irans Supreme Leader) అత్యవసర భేటీ నిర్వహించారు.
-
Hate Rich People : డబ్బున్న వాళ్లంటే మనదేశంలో ద్వేషమెందుకో చెప్పిన జెరోధా సీఈఓ
మన దేశంలో పెట్టుబడిదారీ తనం పేరుకే ఉంటుంది. మన గుండెల నిండా సోషలిజమే(Hate Rich People) ఉంటుంది.
-
Hassan Nasrallah : హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం.. బీరుట్పై ఇజ్రాయెల్ భీకర దాడి
శుక్రవారం రోజు బీరుట్పై జరిగిన దాడుల్లోనే హసన్ నస్రల్లా హతమయ్యారని ఇజ్రాయెల్ ఆర్మీకి చెందిన మరో అధికార ప్రతినిధి కెప్టెన్ డేవిడ్ అబ్రహం(Hassan Nasrallah) తెలిపారు.
-
Hezbollah : హిజ్బుల్లాకు షాక్.. హసన్ నస్రల్లా కుమార్తె జైనబ్ నస్రల్లా మృతి
హసన్ నస్రల్లా (Hezbollah) సేఫ్గానే ఉన్నారని అంటున్నారు.
-
-
Death Penalty : నేరం రుజువైతే కోల్కతా కాలేజీ మాజీ ప్రిన్సిపాల్కు మరణశిక్ష: సీబీఐ కోర్టు
జూనియర్ వైద్యురాలి కేసులో నిందితులుగా ఉన్న సందీప్ ఘోష్, అభిజిత్ మోండల్ తీవ్ర అభియోగాలను(Death Penalty) ఎదుర్కొంటున్నారు.
-
Jama Masjid : జామా మసీదు వ్యవహారం.. మన్మోహన్ సింగ్ సంతకం చేసిన ఫైల్ ఏమైంది ?: హైకోర్టు
ఆ కీలకమైన ఫైలును తమకు సమర్పించేందుకు చివరి అవకాశం ఇస్తామని న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం (Jama Masjid) తెలిపింది.
-
BookMyShow : రూ.2500 టికెట్ రూ.3 లక్షలకు సేల్.. ‘బుక్ మై షో’ సీఈఓ, టెక్ హెడ్లకు సమన్లు
దీనిపై న్యాయవాది అమిత్ వ్యాస్(BookMyShow) నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసు విభాగానికి చెందిన ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తును మొదలుపెట్టింది.