-
Telangana: క్రిస్మస్ సందర్భంగా తెలంగాణలో 2 రోజులు సెలవులు
Telangana: హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలు ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ పండుగ, బాక్సింగ్ డే రెండు రోజు సెలవులు పాటించేందుక
-
Corona Cases: తెలంగాణలో కరోనా కేసుల వివరాలివే
Corona Cases: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో తొమ్మిది కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, వాటిలో ఎనిమిది హైదరాబాద్లో ఉండగా, ఒకటి రంగారెడ్డి నుండి నమోదైంది. ఐసోలేషన్లో ఉన్న మొత్తం
-
TTD: వైకుంఠ ఏకాదశికి తిరుమలకు పోటెత్తిన భక్తులు
TTD: ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తుల రద్దీతో తిరుమలలో సందడి నెలకొంది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు బారులు తీరడంతో పుణ్యక్షేత్రం జనంతో నిండిప
-
-
-
Karachi: కరాచీ రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం
Karachi: కరాచీలోని కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో రైలు నుంచి ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)తో కూడిన బ్యాగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు శనివారం మీడియా న
-
Priyanka Gandhi: భారత రెజ్లర్లకు ప్రియాంకగాంధీ భరోసా, న్యాయ పోరాటానికి మద్దతు
Priyanka Gandhi: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ఒలింపియన్ రెజ్లర్ సాక్షి మాలిక్ను కలిసి ఆమెకు సంఘీభావం తెలిపారు. న్యాయం కోసం ఆమె చేసే పోరాటంలో ఆమెకు అన్ని విధ
-
CM Revanth: త్వరలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: సీఎం రేవంత్
CM Revanth: రాష్ట్ర ప్రజల ఆశీస్సులు, 30 లక్షల మంది నిరుద్యోగ యువత పోరాటాల వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల
-
KTR: రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ కమిటీ: కేటీఆర్
KTR: రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పైన విస్తృతంగా అధ్యయనం చేయడానికి పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఒక కమిటీని వేస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి వర
-
-
TSRTC: దయచేసి అలాచేయకండి: మహిళా ప్రయాణికులకు సజ్జనార్ విజ్ఞప్తి!
ఆర్టీసీ మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో ఎండీ సజ్జనార్ రియాక్ట్ అయ్యారు. ‘‘మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి! ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళల
-
MLC Kavitha: సింగరేణిని కాపాడింది కేసీఆర్, హక్కులను సాధించింది టీబీజీకేఎస్ : కల్వకుంట్ల కవిత
MLC Kavitha: హైదరాబాద్ : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) పోటీ చేస్తుందని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత త
-
Telangana: చేపల ఉత్పత్తిలో తెలంగాణ రికార్డ్
Telangana: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం చేపల పెంపకంలో గణనీయంగా పెరిగింది. రాష్ట్రానికి నిజమైన “నీలి విప్లవం” ఇది. 2022-23లో చేపల ఉత్పత్తి విలువ రూ.6,191 కోట్లకు చేరుకుంది. ఇది 2016-17ల