-
PM Modi: రేపు అయోధ్యకు మోడీ, పలు అభివృద్ధి పనులు ప్రారంభం
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న
-
Bandi Sanjay: రైల్వే మంత్రికి బండి సంజయ్ లేఖ.. రద్దైన రైళ్ల కోసం రిక్వెస్ట్
ఉత్తర భారతదేశం నుంచి రద్దయిన రైళ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతూ బీజేపీ లోక్సభ సభ్యుడు బండి సంజయ్ కుమార్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ రాశారు. సీజ
-
Delhi Police: న్యూ ఇయర్ వేడుకల వేళ.. ఢిల్లీ పోలీసుల కఠిన ఆంక్షలు
Delhi Police: డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుండి వేడుకలు ముగిసే వరకు, జనవరి 2 అర్ధరాత్రి వరకు, కన్నాట్ ప్లేస్లో ప్రభుత్వ లేదా ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఉండదని పేర్కొంది. అయితే ఈ పరిమ
-
-
-
Nani: నాని కొత్త సినిమా ‘సరిపోదా శనివారం’ లేటెస్ట్ అప్డేట్
Nani: నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఆకట్టుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇటీవలనే హాయ్ నాన్న’తో ఈ ఏడాది మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు నాని. ఆ సినిమా విజయాన్ని ఆస్వా
-
Balakrishna: బ్యాక్ టు బ్యాక్ హిట్స్, బాలయ్యకు కలిసొచ్చిన 2023
Balakrishna: నందమూరి బాలకృష్ణకు 2023 సంవత్సరం గొప్పది. బాలకృష్ణ తన చిత్రం వీరసింహారెడ్డిని జనవరి 2023లో విడుదల చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా బాక్సాఫీ
-
Health: ఈ టిప్స్ తో స్లిమ్ గా మారొచ్చు.. అవి ఏమిటో తెలుసా
Health: ఎక్కువ సేపు కూర్చొని పనిచేసేవారికి.. నడుం చుట్టూ రింగులా కొవ్వు ఏర్పడుతుంది. ఇది పెద్దగా ఇబ్బంది పెట్టదు. కానీ ఆ తర్వాత మాత్రం బరువు పెరుగుతూ ఉంటుంది. ఇందుకోసం ప్రత
-
AP DGP: ఏపీలో తగ్గిన నేరాలు: ఏపీ డీజీపీ
AP DGP: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఈ ఏడాది మరింత సమర్థవంతంగా పని చేసిందని, నేరాలు తగ్గుముఖం పట్టాయని అభిప్
-
-
Khammam: ఖమ్మం ఎంపీ రేసులో భట్టి సతీమణి, బరిలోకి మల్లు నందిని!
Khammam: ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని బరిలోకి దిగబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్
-
TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు సజ్జనార్ వార్నింగ్, కారణమిదే!
TSRTC: ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించే మహాలక్ష్మి పథకాన్ని తెలంగాణలో అమలు చేయడంతో బస్సుల రద్దీ గణనీయంగా పెరిగింది. ఫలితంగా, కొంతమంది వ్యక్త
-
Chandrababu: కుప్పం టీడీపీ నేత త్రిలోక్ కు చంద్రబాబు పరామర్శ
Chandrababu: కుప్పం నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు త్రిలోక్ ను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెంగళూరులో పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదంలో త్