-
CM Revanth: ప్రజా పాలన దరఖాస్తు అమ్మకాలపై సీఎం సీరియస్, కఠిన చర్యలకు ఆదేశం
CM Revanth: కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలనే ‘ప్రజా పాలన’ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో పలు చోట్లా కొంతమంది ప్రజాపాలన దరఖాస్తులు విక్రయించా
-
Corona Cases: దేశంలో కరోనా కొత్త కేసులు 743 నమోదు
భారతదేశంలో శనివారం 743 తాజా COVID-19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ఇది 225 రోజులలో అత్యధిక ఒకే రోజు పెరుగుదల. అయితే క్రియాశీల కేసుల సంఖ్య 3,997 గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలి
-
TTD: తిరుమలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం: టీటీడీ చైర్మన్
TTD: శ్రీవారి భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారికి మరింత సౌకర్యవంతమైన వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది టీటీడీ. టీటీడీ అచ్చుతం, శ్రీపథం వసతి సముదాయాలను న
-
-
-
Kadiyam Srihari: 22 ల్యాండ్ క్రూజర్ కార్లను కొనడంలో తప్పేముంది: కడియం శ్రీహరి
ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ 22 ల్యాండ్ క్రూజర్ కార్లను కొనుగోలు చేశారని సీఎం రేవంత్రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి కడియం శ్రీహరి స్పం
-
Traffic Challans: ట్రాఫిక్ చలాన్ ఆఫర్ కు భారీ స్పందన, 3 రోజుల్లోనే 9.61 లక్షల చలాన్లు క్లియర్!
Traffic challans: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని సందర్భాల్లో పెండింగ్లో ఉన్న జరిమానాలపై 90 శాతం వరకు తగ్గింపు వచ్చింది.
-
Auto Driver: నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్, 8 లక్షలు నగల బ్యాగ్ అప్పగింత!
Auto Driver: విజయవాడకు చెందిన ఓ ఆటోడ్రైవర్ తన ఆటోలో ఓ ప్రయాణికుడు మరిచిపోయిన ఎనిమిది లక్షల విలువైన నగల బ్యాగును మహిళకు అందజేసి నిజాయితీని చాటుకున్నాడు. విజయవాడలో బంధువుల పె
-
MLC Election: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక, వివరాలు ఇవే
MLC Election: ఖమ్మం-వరంగల్-నలగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జూన్ 8లోగా ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ల
-
-
Delhi: ఢిల్లీపై పొగమంచు ఎఫెక్ట్, రైలు, విమాన ప్రయాణాలకు బ్రేక్
Delhi: శనివారం ఉదయం దేశ రాజధానిని దట్టమైన పొగమంచు కమ్ముకోవడం రైలు, విమానయాన ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 11.8 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఆదివారం ఉదయ
-
Corona Cases: దేశంలో కొత్తగా 798 కరోనా కేసులు నమోదు
Corona Cases: ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 798 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4091కి చేరింది. కరోనా దాటికి 5 మంది ప
-
Chandrababu: టీడీపీకి కంచుకోట కుప్పం నియోజకవర్గం: చంద్రబాబు నాయుడు
Chandrababu: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలో రెండో రోజు పర్యటిస్త