-
RK Roja : రోజా రోత అంటూ మంత్రి సంధ్యారాణి చిందులు
RK Roja : అవినీతి చేసిన వారు ఇప్పుడు నీతులు చెబుతున్నారని విమర్శిస్తూ “రోత మనుషులు రోతగానే మాట్లాడతారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
-
Nagababu : పిఠాపురంలో నాగబాబుకు షాక్ ఇచ్చిన టీడీపీ శ్రేణులు
Nagababu : జనసేన శ్రేణులు “జై జనసేన” అంటూ నినాదాలు చేయగా, టీడీపీ కార్యకర్తలు “జై వర్మ” అంటూ ప్రస్తుత పిఠాపురం ఎమ్మెల్యే వర్మకు మద్దతుగా నినాదాలు చేశారు
-
28°C Review : ప్రేమ, త్యాగం, ఉత్కంఠల సమ్మేళనం
నటీనటులు : నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి, వి జయప్రకాష్, ప్రియదర్శి పులికొండ, హర్ష చెముడు, రాజా రవీంద్ర, తదితరులు సాంకేతిక బృందం: ఎడిటర్ – గ్యారీ బీహెచ్, డీవోపీ – వంశీ ప
-
-
-
BJP : ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై రాజాసింగ్ అసంతృప్తి
BJP : గౌతం రావును స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేయడంతో, పార్టీ నిర్ణయంపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు
-
Sharmila : దొంగ పత్రాలు సృష్టించి అన్యాయం చేసిన వ్యక్తి జగన్ – షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Sharmila : సరస్వతి పవర్ ప్రాజెక్ట్ షేర్లను తమ అనుమతి లేకుండా తప్పుడు పత్రాలు సృష్టించి బదిలీ చేసుకున్నారంటూ ఆమె ఆరోపించారు
-
HCU : జింకపై దాడి చేసిన కుక్కలు..జంతు ప్రేమికుల ఆవేదన
HCU : హెచ్సీయూ సౌత్ క్యాంపస్ హాస్టల్ ప్రాంతానికి చేరుకున్న ఓ జింకపై వీధి కుక్కలు దాడి చేయడంతో అది తీవ్రంగా గాయపడింది
-
Untimely Rains : అకాల వర్షాలు.. రైతులకు కన్నీరు
Untimely Rains : కోత దశలో ఉన్న వరి, జొన్న, మొక్కజొన్న వంటి ప్రధాన పంటలతో పాటు కూరగాయలు, మామిడి, అరటి వంటి ఉద్యానవన పంటలు వర్షాల వల్ల తడిసి నాశనం అయ్యాయి
-
-
Aditya 369 Re Release : ‘టైం మెషీన్’ ను తీసుకొచ్చిన ఆదిత్య 369 మేకర్స్ ..ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ
Aditya 369 Re Release : ఇండియన్ సినిమా చరిత్రలో మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ సినిమాగా గుర్తింపు పొందిన ఆదిత్య 369లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయగా, ఇళయరాజా సంగీతం, అమ్రిష్ పూరి విలన్ గా
-
Fire Accident : సచివాలయంలో అగ్ని ప్రమాదానికి కారణం ఏంటో తెలిపిన హోంమంత్రి
Fire Accident : బ్లాక్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan), హోంమంత్రి వంగలపూడి అనిత సహా ఇతర కీలక మంత్రులు కార్యాలయాలు ఉండటం వల్ల ఈ ఘటనపై భారీ చర్చ మొదలైంది.
-
Hyd : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా గౌతం రావు
Hyderabad MLC Poll : ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది
- Telugu News
- ⁄Author
- ⁄Ramanujam Sudheer