Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్సైట్లో కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
అప్పుడు ధర్నాలు వద్దన్నా ప్రవీణ్, ఇప్పుడు ధర్నాలు చేయాలంటూ ప్రోత్సాహం ?
యువతకు “జాబ్స్ వద్దు, బిజినెస్ మైండ్సెట్ కావాలి” అని చెప్పిన వ్యాఖ్యలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయి. ఆ సమయంలో ఉద్యోగాల కోసం ధర్నాలు చేయడం తప్పు అన్న భావనను బలంగా
-
విశాఖ తీరంలో మిస్సైల్ టెస్ట్!
విశాఖ తీరం నుంచి మరోసారి మిస్సైల్ టెస్టుకు రక్షణ శాఖ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నెల 12న అర్ధరాత్రి 12 నుంచి 13న 9AM వరకు నోటమ్(నోటీస్ టు ఎయిర్మెన్) జారీ చేసినట్లు తెలుస్తోం
-
అశ్లీల కంటెంట్ వివాదం, గ్రోక్ నివేదికపై కేంద్రం అసంతృప్తి!
మస్క్ నేతృత్వంలోని Xకు కేంద్ర IT శాఖ మరిన్ని ఆదేశాలు జారీ చేసింది. Grok Al ద్వారా అశ్లీల చిత్రాలను సృష్టిస్తున్న ఉదంతంపై X సమర్పించిన నివేదిక సరిపోదని చెప్పింది
-
-
-
సంక్రాంతి వేళ, APSRTC లో సమ్మె సైరన్ ?
సంక్రాంతి పండుగ వేళ కోట్లాది మంది తమ గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, ఈ నెల 12 నుంచి సమ్మెకు దిగుతున్నట్లు యజమానుల సంఘం ప్రకటించింది.
-
అమరావతికి చట్టబద్ధత సాధ్యమేనా?
రాష్ట్రాలు తమ రాజధానులను మార్చడం లేదా కొత్త రాష్ట్రం ఏర్పాటు వేళ రాజధానికి చట్టబద్ధత అవసరం. ఈ అధికారం పార్లమెంటుకు ఉంటుంది. పునర్విభజనతో రాష్ట్రానికి రాజధాని లేకుండ
-
అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు!
అసెంబ్లీకి హాజరుకాకుండా జీతాలు తీసుకుంటున్న YCP MLAలపై ఎథిక్స్ కమిటీ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ అంశంపై సమావేశమైన కమిటీ సభ్యులు సభకు రాకపోయినా జీతాలు, టీఏ, డీఏలు తీసుకోవడం
-
సంక్రాంతి ఎఫెక్ట్ : నాటుకోడి కేజీ రూ.2,500
సంక్రాంతి పండుగ నేపథ్యంలో నాటుకోళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గ్రామ దేవతలకు మొక్కులు తీర్చడంతోపాటు అతిథులకు నాటుకోడి వంటకాలు పెట్టడం ఆనవాయితీ
-
-
అమెరికా కు భారీ ఆఫర్ ఇచ్చిన పాక్, ఉద్దేశ్యం అదేనా ?
అమెరికా సహాయం పొందేందుకు పాకిస్థాన్ ఏకంగా తమ దేశ సహజ సంపదనే పణంగా పెట్టింది. పాక్ భూభాగంలో ఉన్న లక్షల కోట్ల రూపాయల విలువైన లిథియం (Lithium), రాగి (Copper) వంటి అరుదైన ఖనిజ నిక్షేప
-
అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు, 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ సిద్ధం
రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు విజయవాడలో ఇండిపెండెన్స్, రిపబ్లిక్ డే ఈవెంట్స్ జరిగేవి. ఇకపై అమరావతిలోనే వీటిని నిర్వహించ
-
జాబ్ క్యాలెండర్ కోసం హైదరాబాద్ లో రోడ్డెక్కిన నిరుద్యోగులు
దిల్సుఖ్నగర్ చౌరస్తా వద్ద విద్యార్థులు భారీ ర్యాలీగా తరలివచ్చి ప్రధాన రహదారిపై బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిర