Kumbh Mela 2025
-
#Devotional
Maha Kumbh 2025: మహా కుంభమేళాకు పెరుగుతున్న భక్తుల రద్దీ.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు
మహాకుంభమేళాలో ఉదయం 8 గంటల వరకు 31.61 లక్షల మంది భక్తులు సంగమంలో స్నానాలు చేశారు. జాతరలో భక్తుల రద్దీ నిరంతరం పెరుగుతోంది.
Published Date - 04:57 PM, Tue - 25 February 25 -
#Speed News
Kumbh Mela: మరో రికార్డు సృష్టించిన కుంభమేళా.. ఏ విషయంలో అంటే?
ప్రయాగ్రాజ్-మీర్జాపూర్ మార్గం గుండా ఇప్పటివరకు 66 లక్షలకు పైగా వాహనాలు వెళ్లినట్లు సమాచారం. ఈ మార్గంలో నిర్మించిన టోల్ ప్లాజాల నుంచి రూ.50 కోట్లకు పైగా టోల్ ట్యాక్స్ వసూలు చేశారు.
Published Date - 07:19 PM, Sun - 16 February 25 -
#Speed News
PM Modi To Kumbh: నేడు మహా కుంభమేళాకు ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే!
జనవరి 13న ప్రారంభమైన మహాకుంభంలో ఇప్పటివరకు 38 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
Published Date - 08:02 AM, Wed - 5 February 25 -
#Trending
PM Modi Visit Mahakumbh: ఫిబ్రవరి 5నే ప్రధాని మోదీ కుంభస్నానం ఎందుకు?
పంచాంగం ప్రకారం.. మాఘమాసంలో గుప్త నవరాత్రి కాలంలో మాఘ అష్టమి వస్తుంది. ఈ కాలంలో సంగంలో తపస్సు, దానధర్మాలు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి.
Published Date - 05:32 PM, Sun - 26 January 25 -
#India
Narendra Modi : మహాకుంభ్ అనాది ఆధ్యాత్మిక వారసత్వం, విశ్వాసం, సామరస్య వేడుకలకు చిహ్నం
Narendra Modi : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభ మేళా 2025 ఈరోజు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో, మహా కుంభ్ భారతదేశ అనాదిగా ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక అని, విశ్వాసం, సామరస్యానికి సంబంధించిన వేడుక అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు.
Published Date - 12:34 PM, Mon - 13 January 25 -
#Andhra Pradesh
Kumbh Mela : మహా కుంభమేళాకు ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లు
Kumbh Mela : ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని.. మహా కుంభమేళాకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Published Date - 12:28 PM, Mon - 30 December 24 -
#Andhra Pradesh
Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళాకు విశాఖపట్నం నుంచి స్పెషల్ ట్రైన్స్ ఇవే
మహా కుంభమేళాను పూర్ణ కుంభమేళా(Maha Kumbh Mela 2025) అని పిలుస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహా కుంభం ప్రారంభమవుతుంది.
Published Date - 04:55 PM, Tue - 24 December 24