HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Roja Had Break Darshan In Tirumala With 50 Followers

Tirumala : మంత్రి రోజా హల్ చల్…50మంది అనుచరులతో బ్రేక్ దర్శనం..!!

తిరుమలలో కొందరు ఏపీ మంత్రులు వ్యవహరిస్తున్న తీరు భక్తులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.

  • By hashtagu Published Date - 01:01 PM, Thu - 18 August 22
  • daily-hunt
MLA Roja
MLA Roja

తిరుమలలో కొందరు ఏపీ మంత్రులు వ్యవహరిస్తున్న తీరు భక్తులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో సర్వదర్శనానికి 30గంటల సమయం పడుతుంది. కాగా కొందరు మంత్రులు భారీ సంఖ్యలో అనుచరగణంతో వచ్చి బ్రేక్ దర్శనాలు చేస్తున్నారు. దీంతో సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇక ఈనెల 21 వ తేదీవరకు అన్ని బ్రేక్ దర్శనాలను టీటీడీ నిలిపివేస్తంది. వీఐపీ సిఫార్సులను కూడా రద్దు చేసింది. ఈ నిబంధనలను పక్కన పెట్టారు మంత్రి రోజా. ఇవాళ 50 మంది అనుచరులకు బ్రేక్ దర్శనం చేయించారు. దీంతో గంటకు పైగా భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రోజా తీరుపై భక్తులు మండిపడుతున్నారు. టీటీడీ అధికారులపై ఒత్తిడి తెచ్చి దర్శనం చేయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యే మంత్రి ఉషాశ్రీ చరణ్ కూడా ఈవిధంగానే వ్యవహరించి విమర్శలపాలు అయిన విషయం తెలిసిందే.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • break darshan
  • Followers
  • roja
  • tirumala
  • ysrcp

Related News

Tirumala Darshan

Tirumala Darshan Tickets : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లెటర్లతో బ్రేక్ దర్శనం స్కాం..!

VIP Break Darshan Ticket : తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో నకిలీ సిఫార్సు లేఖలు సృష్టించి భక్తులను మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లతో నకిలీ లెటర్ ప్యాడ్‌లు తయారు చేసి, ఒక్కొక్కరి నుంచి రూ.10 నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు దళారులను నమ్మవద్దని, టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే దర్శనాలు బుక్ చేసుకోవాల

    Latest News

    • Mega Parents Teacher Meeting 3.0 : మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న యార్లగడ్డ వెంకట్రావు

    • Virat Kohli: వైజాగ్‌లో విరాట్ కోహ్లీ క్రేజ్‌..పెరిగిన టికెట్ల అమ్మకాలు!!

    • Bookmyshow : అఖండ 2 2026 లో రిలీజ్.. కన్ఫర్మ్ చేసిన బుక్ మై షో!!

    • Telangana Global Summit: తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌.. ఉచిత బ‌స్సుల‌ను ఏర్పాటు చేసిన రేవంత్ స‌ర్కార్‌!

    • Tri-Service Guard Of Honour: త్రి-సేవా గార్డ్ ఆఫ్ ఆనర్.. దాని అర్థం ఏమిటి?

    Trending News

      • Akhanda 2 New Release Date : ఈరోజు రాత్రికే ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు!

      • Putin India Visit: మోదీ-పుతిన్ ఒకే కారులో ఎందుకు కూర్చున్నారో తెలుసా?

      • Putin Religion: ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ పాటించే మతం ఏమిటి? ఆయనకు దేవుడిపై విశ్వాసం ఉందా?

      • Putin Personal Toilet: పుతిన్‌కు బుల్లెట్‌ప్రూఫ్ కారు, వ్యక్తిగత టాయిలెట్.. ఎందుకంత పకడ్బందీ?

      • Retirement: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన టీమిండియా ఆట‌గాడు!!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd