HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Release Of Srivari Arjitha Seva Tickets Today At 3 Pm

TTD : ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

  • Author : Vamsi Chowdary Korata Date : 12-12-2022 - 12:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TTD Tirumala Tirupati
Ttd Tirupati

తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ (TTD) శుభవార్త. ఈ నెల కోటాకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లను సోమవారం (ఈరోజు) మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. టీటీడీ (TTD) వెబ్ సైట్ (Web Site) ద్వారా ఆన్ లైన్ (Online) లో ఈ టికెట్లను (e-Ticket) బుక్ చేసుకోవచ్చని సూచించింది. అదేవిధంగా ఈ నెల 16, 31 తేదీలకు సంబంధించి ప్రత్యేక రూ.300 దర్శనం టైం స్లాట్ ను మంగళవారం(రేపు) విడుదల చేయనున్నట్లు టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ఈ టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు.

ఈ నెల 16వ తేదీ సాయంత్రం నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుండడంతో మరుసటి రోజు.. అంటే 17వ తేదీ నుంచి జనవరి 14 వ తేదీ వరకు శ్రీవారి సుప్రభాత సేవలను టీటీడీ (TTD) రద్దు చేసింది. మరోవైపు, ఆర్జిత సేవా టికెట్లతో పాటు కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను కూడా విడుదల చేయనున్నట్లు అధికారులు చెప్పారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ, పాద పద్మారాధన సేవా టికెట్లు కూడా టీటీడీ (TTD) వారు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotional
  • e-Tickets
  • Speed News
  • tirumala
  • Tirupati
  • ttd

Related News

Ap Ev Charging Stations

ఏపీలో తొలి దశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు

EV Charging Stations  ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాడకాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వ ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. తొలి దశలో 135 ఈవీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేంద్రాల్లో 600 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. దీంతో జాతీయ

  • Hanuman Janmotsav

    హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

  • Kavitha Tirumala

    Kalvakuntla Kavitha : నా మనోవేదన తీరింది..మొక్కు తీర్చుకున్న – కవిత

  • Divvela Madhuri

    తిరుమలలో దివ్వెల మాధురి, తనూజపై పోలీసులకు తితిదే ఫిర్యాదు

Latest News

  • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • ఇండిగోకు భారీ షాక్‌.. సీఈవో ప‌ద‌వికి పీటర్ రాజీనామా!

  • ఇరాన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?!

  • మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd