Tirumala TTD: టీటీడీ పై విమర్శలు గుప్పించిన రమణ దీక్షితులు..!
- By Vamsi Chowdary Korata Published Date - 11:35 AM, Thu - 8 December 22
టీటీడీ (TTD)పై తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల (Tirumala) ఆలయంలో వివిధ కులాలకు చెందిన 54 వంశపారంపర్య కుటుంబాలు సేవలు అందించేవని వీరిలో యాదవులు, కుమ్మరి, వెదురు బుట్టలు అల్లేవారు, ముగ్గులు వేసేవారు, తోటమాలిలు, చేనేతలు, వడ్రంగి, స్వర్ణకారులు తదితరులు ఉన్నారని చెప్పారు. 30/87 యాక్ట్ తో వీరిని తొలగించారని విమర్శించారు. ప్రస్తుతం తిరుమల (Tirumala)లో అంతులేని అవినీతి మాత్రమే ఉందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
Tirumala temple had 54 traditional hereditary families of different castes yadavas mudpot makers bamboo basket makers rangolis gardeners weavers carpenters goldsmiths vahanambearers. Wiped out with 30/87act.Only rampant corruption prevails now. https://t.co/tlkWZmXXZa
— Ramana Dikshitulu (@DrDikshitulu) December 8, 2022
Also Read: BJP in Gujarat: గుజరాత్ లో అధికారం దిశగా బీజేపీ!
Related News
Lokam Madhavi Assets: జనసేన అభ్యర్థి లోకం మాధవి ఆస్తి 894 కోట్లా..?
ఉమ్మడి విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం మాధవి. తాజాగా ఆమె ఆస్తి వివరాలను వెల్లడించారు. అయితే జనసేన అభ్యర్థి ఆస్తిని చూసి పలువురు షాక్ అవుతున్నారు. ఏకంగా చంద్రబాబుతో సమానంగా ఆమె ఆస్తి ఉండటంతో హాట్ టాపిక్ గా మారింది.