Andhra Pradesh
-
ACB: ఫోన్ రాగానే రంగంలోకి దిగుతున్న ఏసీబీ
టోల్ ఫ్రీ నంబర్ 14400కు ఫోన్ రాగానే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగిపోతున్నారు.
Date : 09-02-2022 - 10:08 IST -
AP Employees: ఆ నలుగురే ఉద్యోగుల టార్గెట్
ఆ నలుగురుపైన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తో కుమ్మక్కై సమ్మె విరమించారని ఆరోపణలు చేస్తున్నారు. ఆ నలుగురు గురించే ఏ ఇద్దరు ఏపీ ఉద్యోగులు కలిసినా చర్చించు కుంటున్నారు. వాళ్ళ ఆస్తులు , అంతస్తులు గురించి ఆరా తీస్తున్నారు.
Date : 09-02-2022 - 9:57 IST -
Gudivada Casino Issue : ఢిల్లీకి చేరిన గుడివాడ కాసినో.!
కృష్ణా జిల్లా గుడివాడ కాసినో ఢిల్లీ కి చేరింది. అక్కడి ఈడీకి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేశాడు.
Date : 08-02-2022 - 4:33 IST -
Ticket Price Issue : టాలీవుడ్ లో 10న రచ్చ
తెలుగు సినిమా వ్యవహారం మళ్ళీ రచ్చ కెక్కుతోంది. మా అధ్యక్షుడు విష్ణు సంక్రాంతి సందర్భంగా జగన్ , చిరు భేటీని పూర్తిగా వ్యక్తిగతం అని సంచలన కామెంట్ చేసిన వెంటనే చిరంజీవి సీన్లోకి వచ్చాడు. ఈ నెల 10న మళ్ళీ చిరంజీవి అండ్ టీం ఏపీ సిఎం జగన్ తో భేటీ కానుంది.
Date : 08-02-2022 - 4:00 IST -
Sugar Factories For Sale : అమ్మకానికి షుగర్ ఫ్యాక్టరీలు?
ఏపీలో షుగర్ ఫాక్టరీస్ మూసివేత దిశగా వెళ్తున్నప్పటికి ప్రభుత్వం అటు వైపు చూడటం లేదు. సహకార వ్యవస్థ మీద పట్టు కోల్పోతుంది.
Date : 08-02-2022 - 3:12 IST -
Jagan: సమతామూర్తి సేవలో ‘జగన్ ‘.. ప్రశంసించిన జీయర్ స్వామి’!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో సోమవారం ఉంటుంది.
Date : 08-02-2022 - 6:24 IST -
AP Power: ఏపీలో ప్రీపెయిడ్ విద్యుత్ షాక్
ఏపీలో ప్రీపెయిడ్ స్మార్ట్ విద్యుత్ మీటర్లు రాబోతున్నాయి. మరో రెండు వారాల్లో విశాఖ కేంద్రంగా స్మార్ట్ మీటర్ల ప్రయోగం జగన్ సర్కార్ చేయబోతోంది.
Date : 07-02-2022 - 9:45 IST -
Manchu Vishnu : చిరు,జగన్ భేటీపై ‘మంచు’ బాంబ్
మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం జగన్ భేటీపై మా అధ్యక్షుడు మంచు విష్ణు బాంబ్ పేల్చాడు. వాళ్లిద్దరి మధ్యా జరిగిన భేటీని వ్యక్తిగతమైనది తేల్చేశాడు. చాలా రోజుల తరువాత సినిమా టిక్కెట్ ధరలపై మా ప్రెసిడెంట్ మంచు విష్ణు స్పందించారు.
Date : 07-02-2022 - 2:58 IST -
Narasapuram : ‘నర్సాపురం’ సభకో లెక్క ఉంది..!
జనసేనాని పవన్ సత్తా చాటేందుకు మరోసారి నర్సాపురంను టార్గెట్ చేశాడు.
Date : 07-02-2022 - 1:13 IST -
Chalo Vijawada : ‘చలో విజయవాడ’ సక్సెస్ గుట్టురట్టు
`చలో విజయవాడ`బండారం బయట పడబోతోంది. పీఆర్సీ సాధన సమితి అసలు నిజాలను బయపెట్టడానికి సిద్ధం అవుతోంది.
Date : 07-02-2022 - 12:26 IST -
Sardapeetham : ‘పీఠం’పై విశాఖ రాజధాని ముహూర్తం!
ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి అనుకున్నది చేస్తాడు. అదే విషయాన్ని సన్నిహితులు చెబుతుంటారు.మూడు రాజధానులు విషయంలోనూ జగన్ పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలని ప్లాన్ చేసాడని తెలుస్తోంది.
Date : 06-02-2022 - 7:26 IST -
Jana Sena: జ’గన్’ సర్కార్ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదు – ‘పవన్ కళ్యాణ్’
ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి కనపరచకుండా ఆధిపత్య ధోరణిలో వెళ్లిందని విమర్శించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఫలితంగా ఉద్యోగులకు ఊరట లభించలేదని తెలిపారు.
Date : 06-02-2022 - 12:21 IST -
AP Employees: సమ్మె విరమణపై ఉద్యోగుల్లో చీలిక
సమ్మె విరమణ ఉద్యోగుల మధ్య రచ్చ రేపుతోంది. సచివాలయ ఉద్యోగ సంఘ నేతలపై ఉపాధ్యాయులు ఫైర్ అవుతున్నారు. హెచ్ ఆర్ ఏ ను సచివాలయ ఉద్యోగుల వరకు పెంచుకోవటంపై గ్రామీణ ఉద్యోగులు మండిపడుతున్నారు.
Date : 06-02-2022 - 11:58 IST -
AP Employees: ఏపీ ఉద్యోగుల సమ్మె విరమణ
మంత్రులు, పీఆర్సీ సాధన సమితి నాయకుల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఉద్యోగులు సమ్మెను విరమించారు.
Date : 06-02-2022 - 12:35 IST -
MLA Roja Selvamani : టీడీపీలోకి ఎమ్మెల్యే రోజా?
క్యాబినెట్ లో చోటుపై ఆశలు పోతున్నాయా? వైసీపీలో ఆమె ఇమడలేకపోతున్నారా?
Date : 05-02-2022 - 3:12 IST -
Power Scam in AP? : ఏపీ ‘పవర్’ గోల్ మాల్
`రాష్ట్రం విడిపోతే తెలంగాణ అంధకారం అవుతుంది. విద్యుత్ కొరతను అధిగమించలేక మళ్లీ కలిసుందాం అంటూ తెలంగాణ వాళ్లు వస్తారని ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు, ఆయనే కాదు, అనేక మంది లీడర్లు ఆనాడు అదే మాట చెప్పారు.
Date : 05-02-2022 - 2:03 IST -
Movie Tickets Issue: నోటి దూలతో మొత్తం చెడేలా చేస్తున్నారే..!
సినిమా టికెట్ రేట్లు విషయంలో ఏపీ ప్రభుత్వానికి, తెలుగు చిత్రపరిశ్రమకి మధ్య ఇష్యూ కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్లో కొందరు హీరోలు, ఏపీ ప్రభుత్వం పై నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడంతో ఆ వివాదం తీవ్రస్థాయికి చేరింది.
Date : 05-02-2022 - 1:10 IST -
PK Tour: పశ్చిమగోదావరి జిల్లాలో ‘పవన్’ పర్యటన
ఈ నెల 20వ తేదీన నరసాపురంలో ‘మత్సకార అభ్యున్నతి సభ’ నిర్వహించాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.
Date : 04-02-2022 - 10:02 IST -
ChaloVijayawada: డీజీపీకి సీఎం జగన్ క్లాస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈరోజు భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో, గురువారం ఏపీలో జరిగిన ఛలో విజయవాడ అంశంపైనే ఎక్కువగా చర్చ జరిగినట్లు సమాచారం. నిర్భంధాలు పెట్టినా, ఆంక్షలు విధించినా, ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం కావడంపై డీజీపీని సీయం జగన్ ప్రశ్ని
Date : 04-02-2022 - 5:12 IST -
Social Engineering : 2024 సోషల్ ఇంజనీరింగ్
`ఒక్క ఛాన్స్` నినాదంతో అధికారంలోకి వచ్చిన జగన్ ఈసారి సోషల్ ఇంజనీరింగ్ ను నమ్ముకున్నట్టు కనిపిస్తోంది.
Date : 04-02-2022 - 4:29 IST