Andhra Pradesh
-
House Warming : చంద్రబాబు ఫ్యామిలీ గృహప్రవేశం.. అతిథులకు అద్భుతమైన వంటకాలు
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి(House Warming) శనివారం మధ్యాహ్నమే కుప్పంకు చేరుకొని, పీఈఎస్ వైద్య కళాశాల అతిథి గృహంలో బస చేశారు.
Published Date - 01:30 PM, Sun - 25 May 25 -
Sirajs Terror Links: రాజాసింగ్ వీడియోకు సిరాజ్ కౌంటర్.. సిరాజ్కు ఓ అధికారి ప్రోత్సాహం.. ఎవరతడు ?
ఈమేరకు సిరాజ్కు(Sirajs Terror Links) అతడు ఒక మెసేజ్ను పంపాడట.
Published Date - 12:52 PM, Sun - 25 May 25 -
AP Liquor Scam: ‘మ్యూల్ ఖాతా’లతో లిక్కర్ మాఫియా దొంగాట!
సైబర్ నేరగాళ్లు, ఆర్థిక అక్రమాలకు పాల్పడేవాళ్లు మ్యూల్ ఖాతాల్ని(AP Liquor Scam) వాడుతుంటారు.
Published Date - 08:54 AM, Sun - 25 May 25 -
Chandrababu : చంద్రబాబుకు రాజాసింగ్ రిక్వెస్ట్
Chandrababu : అన్యమతస్థులు తిరుమలలో పనిచేయడం, లడ్డూ కల్తీ ఆరోపణలు, మత మార్పిడుల ప్రచారాలన్నీ హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విషయాలుగా పేర్కొన్నారు
Published Date - 09:13 PM, Sat - 24 May 25 -
Bomb Threat : విజయవాడ రైల్వే స్టేషన్కు బాంబు బెదిరింపు..అధికారుల విస్తృత తనిఖీలు
వెంటనే బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (బీడీడీఎస్)ని రప్పించి స్టేషన్లో విస్తృతంగా తనిఖీలు ప్రారంభించారు. ప్లాట్ఫార్మ్లు, ప్రయాణికుల విశ్రాంతి గదులు, లాగేజీ విభాగాలు సహా ప్రతి మూలా మూలా నిశితంగా గాలించారు.
Published Date - 03:13 PM, Sat - 24 May 25 -
CM Chandrababu : నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు ప్రసంగం: వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై నివేదిక
రాష్ట్ర వనరులను మెరుగ్గా వినియోగించి ఆర్థికాభివృద్ధికి మద్దతుగా మార్చే విధానాన్ని వివరించిన ఆయన, "వికసిత్ భారత్" లక్ష్య సాధనలో ఏపీ తన పాత్రను సమర్థంగా పోషిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
Published Date - 01:49 PM, Sat - 24 May 25 -
Bomb : విజయవాడలో బాంబు కలకలం
Bomb : ఎల్ఐసీ భవనంలో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు
Published Date - 12:55 PM, Sat - 24 May 25 -
Keshava Rao Encounter : మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్పై అనుమానాలివీ
నంబాల కేశవరావు(Keshava Rao Encounter) సహా చనిపోయిన వారి ముఖాలపై తుపాకీ బానెట్తో కొట్టినట్లుగా గుర్తులు కనిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
Published Date - 12:22 PM, Sat - 24 May 25 -
Jogi : అడ్డంగా దొరికిపోయిన జోగి రమేష్..ఇక జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనా..?
Jogi : జగన్ ప్రభుత్వం హయాంలో ఇసుక, లిక్కర్ వంటి ప్రధాన ఆదాయ వనరులను నియంత్రించడమే కాకుండా, ఇతర ప్రజాధనాల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఇప్పటికే విమర్శలు వచ్చాయి
Published Date - 10:59 AM, Sat - 24 May 25 -
Jagan : జగన్ మళ్లీ చిప్పకూడు తినడం ఖాయం – ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jagan : గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాల్లో భారీ అవకతవకలు జరిగాయని ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్న వేళ, సిట్ విచారణ వేగంగా కొనసాగుతోంది
Published Date - 10:51 AM, Sat - 24 May 25 -
Mithun Reddy : ఏపీ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి పాత్ర.. కీలక వివరాలివీ
మిథున్రెడ్డి(Mithun Reddy) ఆదేశాల మేరకు 2019 డిసెంబరులో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లు రాజ్ కసిరెడ్డిని కలిశారు. తాము చెప్పిన కంపెనీలకే సరఫరా ఆర్డర్లు ఇవ్వాలని రాజ్ నిర్దేశించారు.
Published Date - 09:11 AM, Sat - 24 May 25 -
Chandrababu : కేంద్రం వద్ద చంద్రబాబు ప్రస్తావించిన అంశాలు ఇవే !!
Chandrababu : ఈ సందర్భంగా రాష్ట్ర విభజనకు పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో అమరావతిని అధికారిక రాజధానిగా పునర్విభజన చట్టంలో చేర్చాలని కోరారు
Published Date - 08:45 AM, Sat - 24 May 25 -
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ ఆరోపణలపై నమోదైన కేసులో ప్రస్తుతం వల్లభనేని వంశి(Vallabhaneni Vamsi) పోలీసు విచారణను ఎదుర్కొంటున్నారు.
Published Date - 08:15 AM, Sat - 24 May 25 -
Chandrababu : ఢిల్లీ లో బ్రేక్ లేకుండా చంద్రబాబు బిజీ బిజీ
Chandrababu : హోంమంత్రి అమిత్ షాతో భద్రతా చట్టాలు, నిర్మలా సీతారామన్తో రాష్ట్రానికి రావలసిన నిధులపై చర్చలు జరిపారు.
Published Date - 06:00 PM, Fri - 23 May 25 -
Ration Card : ఏపీలో స్మార్ట్ కార్డు రూపంలో రేషన్ కార్డు..ప్రయోజనాలు అదరహో..!!
Ration Card : బియ్యం, నూనె, పప్పులు వంటి నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు పొందే అవకాశం, ఆధార్ లింకేజీ వల్ల మోసాల నివారణ
Published Date - 05:42 PM, Fri - 23 May 25 -
AP DSC : ఏపీలో యథావిధిగా డీఎస్సీ షెడ్యూల్: సుప్రీంకోర్టు
ఈ పరీక్షల షెడ్యూల్ను వాయిదా వేయాలంటూ ఆరుగురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, వారు చూపిన కారణాల్లో న్యాయపరమైన బలమేమీ కనిపించదని, వాటిలో సవాలుకు తగిన ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది.
Published Date - 05:37 PM, Fri - 23 May 25 -
CM Chandrababu: రాజ్నాథ్ సింగ్తో చంద్రబాబు భేటీ..ఏపీని కీలక కేంద్రంగా మార్చే ప్రణాళికపై చర్చ
ఢిల్లీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలసి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై, ముఖ్యంగా రక్షణ రంగాన్ని ప్రోత్సహించే దిశగా రాష్ట్రం తీసుకుంటున్న చర్యలపై విస్తృతంగా చర్చ జరిగింది.
Published Date - 02:50 PM, Fri - 23 May 25 -
AP Liquor Scam : ఏపీ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడి అరెస్టుకు సుప్రీంకోర్టు ఆమోదం..రూ. 3,200 కోట్ల కుంభకోణంపై దుమారం
తన అరెస్టు చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ జె.బి. పార్దివాలా నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ను తిరస్కరించింది. "పిటిషన్కు యోగ్యత లేదు" అంటూ పేర్కొన్న కోర్టు, రెడ్డికి రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపింది.
Published Date - 12:35 PM, Fri - 23 May 25 -
Corona: కరోనా కలకలం.. ఏపీలో మరో కేసు నమోదు!
ఏపీలో మరో కేసు నమోదైంది. తీవ్ర జ్వరంలో కడప రిమ్స్ ఆసుపత్రిలో చేరిన 75 ఏళ్ల వృద్ధురాలికి కరోనాగా వైద్యులు పేర్కొన్నారు. ఆమెది నంద్యాలగా గుర్తించారు. నిన్న విశాఖ జిల్లాకు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్గా నమోదైన విషయం తెలిసిందే.
Published Date - 12:15 PM, Fri - 23 May 25 -
Vallabhaneni Vamsi: ఇళ్ల పట్టాల కేసులో పోలీస్ కస్టడీకి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనను విజయవాడ సబ్ జైలు నుంచి కంకిపాడు పోలీస్స్టేషన్కు తరలించారు.
Published Date - 12:02 PM, Fri - 23 May 25