Andhra Pradesh
-
Atchannaidu: వైఎస్ఆర్సీపీ ప్లీనరీ ఓ డ్రామా గ్యాలరీ!
ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ ప్లీనరీనుద్దేశించి ఆసక్తికర వాఖ్యలు చేశారు.
Date : 08-07-2022 - 6:21 IST -
YSRCP Plenary 2022 : జగన్ చిన్ననాటి జ్ఞాపకాల్లో విజయమ్మ
గుంటూరు ప్లీనరీ వేదికగా జగన్మోహన్ రెడ్డి బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాలను విజయమ్మ నెమరువేసుకున్నారు.
Date : 08-07-2022 - 3:16 IST -
YSRCP Plenary 2022 : మంత్రి రోజాకు ప్లీనరీలో చురకలు
మంత్రి రోజాకు గుంటూరు వైసీపీ ప్లీనరీ వేదికగా మాజీ ఎంపీ, సీనియర్ పొలిటిషియన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చురకలు వేశారు.
Date : 08-07-2022 - 2:39 IST -
YSRCP Plenary 2022 : వైసీపీ జీవితకాల అధ్యక్షుడుగా జగన్
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్సీ) పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని ప్లీనరీ ఎన్నుకుంది.
Date : 08-07-2022 - 2:32 IST -
YS Vijayamma Resigns : ప్లీనరీ వేదికగా అమ్మ రాజీనామా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వేదికగా గౌరవాధ్యక్షురాలి పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు.
Date : 08-07-2022 - 1:38 IST -
YSRCP : ప్లీనరీ వేదికగా వైసీపీకి విజయమ్మ రాజీనామా
వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ ఆ పదవితో పాటు.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. గుంటూరులో జరుగుతున్న వైసీపీ ప్లీనరీ వేదికపై ఆమె ప్రసంగించారు. ఆ సమయంలోనే ఆమె తన రాజీనామాను ప్రకటించారు. తన కుమారుడు జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్నానని.. ఇక్కడ అధికారంలోకి పార్టీని తీసుకురావడానికి కృషి చేశామని తెలిపారు. అదేవ
Date : 08-07-2022 - 1:11 IST -
YS Jayanthi 2022 : జగన్ కుటుంబ సమేత.! వైఎస్ ఎస్టేట్ లో డిన్నర్!!
వైఎస్ కుటుంబ అభిమానులు, వైసీపీ క్యాడర్ సంబరపడే దృశ్యం ఇడుపులపాయలో కనిపించింది.
Date : 08-07-2022 - 11:55 IST -
YSRCP Plenary : నేడు, రేపు గుంటూరులో వైఎస్సార్సీపీ ప్లీనరీ… భారీగా ఏర్పాట్లు
దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నేటి నుంచి రెండు రోజుల పాటు వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి.
Date : 08-07-2022 - 9:18 IST -
AP Scheme: దుల్హన్ పథకం విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.. అది ఏమిటంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద మైనార్టీ వివాహాలకు అందజేస్తున్న దుల్హన్ పథకాన్ని నిలిపివేస్తున్నట్టు ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలియజేయండి.
Date : 08-07-2022 - 5:45 IST -
AP News : జగన్ సర్కార్ అరుదైన రికార్డ్ !అమెరికాకు పొగాకు ఎగుమతి!!
వ్యవసాయ రంగంలో ఏపీ ప్రభుత్వం మరో చరిత్రను సృష్టించింది. మార్కెఫెడ్ కొనుగోలు చేసిన వర్జీనియా పొగాకును అమెరికాకు ఎగుమతి చేస్తూ సంచలన రికార్ట్ ను నమోదు చేసింది
Date : 07-07-2022 - 9:00 IST -
Chintamaneni Prabhakar : కోడిపందెం న్యూస్ ట్రాష్: చింతమనేని
కోడిపందెం ఆడానని కొందరు ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తప్పుబట్టారు. ఏదైనా డైరెక్ట్ ఎదుర్కోవాలని ప్రత్యర్థలుకు సవాల్ విసిరారు.
Date : 07-07-2022 - 4:31 IST -
Chandrababu Ring Story: బాబు ‘రింగ్’ మహిమ!
మదనపల్లిలో జరిగిన బహిరంగ సభలో తొలిసారిగా చంద్రబాబు నాయుడు ఎడమచేతి చూపుడు వేలికి ప్లాటినం ఉంగరం ధరించి కనిపించారు.
Date : 07-07-2022 - 3:06 IST -
Idupulapaya : జగన్ కుటుంబ కథా చిత్రం! ఇడుపులపాయ టూ ప్లీనరీ!!
అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా వైసీపీ ప్లీనరీ నిర్వహిస్తోంది. గుంటూరు కేంద్రంగా జరిగే ప్లీనరీ 2024 దిశగా తీర్మానాలను చేయబోతుంది
Date : 07-07-2022 - 12:19 IST -
President Elections : రాష్ట్రపతి ఎన్నికపై చంద్రబాబు మౌనం వెనుక.. రాజకీయ వ్యూహం!
చంద్రబాబు నాయుడు.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన యోధుడు. రాజకీయ వ్యూహ రచనలో దిట్ట.
Date : 07-07-2022 - 11:21 IST -
Chandrababu : రాజంపేటపై చంద్రబాబు ఫోకస్, ఎంపీ అభ్యర్థి ఆయనే?
తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాల కోసం పోటీ పెరుగుతోంది. ఇప్పటికే లోక్ సభ అభ్యర్థిత్వాల విషయంలో ఒక క్లారిటీకొచ్చిన ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు కొన్ని పేర్లను ప్రకటిస్తున్నారు. కేవలం గెలిచే ఎమ్మెల్యేల సంఖ్యపైనే కాదు, ఎంపీల సంఖ్యపై కూడా గురి పెట్టారు.
Date : 07-07-2022 - 7:00 IST -
Missing Fishermen : సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల గల్లంతు
మచిలీపట్నంలో గల్లంతైన నలుగురు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మత్స్యకారుల కోసం పోలీసు, రెవెన్యూ, మత్స్యశాఖ, మెరైన్, కోస్ట్ గార్డ్ అధికారులు గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. మచిలీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి మత్స్యకారుల ఫోన్ కాల్ ఆధారంగా వారి ఆచూకీ తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నేవీకి చెందిన మూడు బోట
Date : 06-07-2022 - 2:08 IST -
Chandrababu : స్నేహితుడు, శిష్యురాలిపై చంద్రబాబు స్కెచ్
మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా నియెజకవర్గాలపై చంద్రబాబు కన్నేశారు. పుంగనూరు, నగరి నియోజకవర్గాల్లోని క్షేత్రస్థాయి రాజకీయాలపై ఆయన ప్రత్యేకంగా వ్యూహాలను రచించారు.
Date : 06-07-2022 - 1:09 IST -
Forbes List : ఫోర్బ్స్ టాప్ 500 లో నిలిచిన `అమరరాజా`
ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన అమరరాజా గ్రూప్ ఫోర్బ్స్ జాబితాలో మరోసారి స్థానం సంపాదించింది. టాప్ 500 కంపెనీల జాబితాలో నిలిచింది. తెలుగుదేశం పార్టీ యువనేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆధ్వర్యంలో నడుస్తోన్న అమరరాజా అంతర్జాతీయ గుర్తింపు పొందడం విశేషం.
Date : 06-07-2022 - 11:58 IST -
NITI Aayog : వైఎస్ఆర్ సంపూర్ణ పోషణను ప్రశంసించిన నీతి ఆయోగ్
ఏపీ ప్రభుత్వం చేపట్టిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని నీతి ఆయోగ్ ప్రశంసించింది.
Date : 06-07-2022 - 9:09 IST -
TTD : రేపు సెప్టెంబర్ నెల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
సెప్టెంబర్ నెల కోటాకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల(రూ.300)ను రేపు టీటీడీ విడుదల చేయనుంది. ఎల్లుండి సెప్టెంబర్ నెల వసతి గదుల కోటాతో పాటు వర్చువల్ సేవా టికెట్లు రిలీజ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రేపు ఉదయం 9 గంటలకు సెప్టెంబర్ కోటా చెందిన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. అలాగే ఈ రోజు(బుధవారం) ఉదయం 9 గంటలకు 12, 15,17 తేదీల రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక
Date : 06-07-2022 - 8:30 IST