Andhra Pradesh
-
AP : రాళ్లదాడి ఘటనలో జనసేనకు ఊరట…61మందికి బెయిల్..!!
విశాఖ ఎయిర్ పోర్టు వద్ద అధికారపార్టీ మంత్రులపై జనసేన కార్యకర్తలు రాళ్లతో దాడికి పాల్పడ్డ ఘటనలో అరెస్టు అయిన వారికి కోర్టులో ఊరట లభించింది.
Date : 17-10-2022 - 8:51 IST -
CM Jagan : నేడు ఆళ్లగడ్డలో సీఎం జగన్ పర్యటన.. వైఎస్ఆర్ రైతుభరోసా నిధులు విడుదల
నేడు ఆళ్లగడ్డలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ యోజన కింద నిధులను...
Date : 17-10-2022 - 6:17 IST -
Janasena & TDP : పవన్ కళ్యాణ్కు చంద్రబాబు ఫోన్.. నేతల అరెస్టులను ఖండించిన బాబు
వైజాగ్లో అరెస్ట్ చేసిన జనసేన నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు
Date : 16-10-2022 - 9:39 IST -
AP : పవన్ విశాఖ నుంచి వెళ్లిపో!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విశాఖ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరారు. విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Date : 16-10-2022 - 1:42 IST -
Heavy Rains In AP : ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
Date : 16-10-2022 - 11:23 IST -
Heavy Floods : ప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద నీరు.. లంక గ్రామల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పెరుగుతుంది. దీంతో నదీ పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా..
Date : 16-10-2022 - 10:50 IST -
Janasena : విశాఖ గర్జన కు స్పందనలేకే.. పవన్ టూర్పై కుట్రలు – జనసేన పొతిన మహేష్
జనసేన అధినేత పవన్ కళ్యాణకు వస్తున్న జనాదరణ తో వైసిపి వెన్నులో వణకు పుడుతుందని జనసేన నేత పొతిన మహేష్...
Date : 16-10-2022 - 10:45 IST -
Pawan Kalyan : జనసేన నాయకులను విడుదల చేయండి…లేదంటే నేనే పోలీస్ స్టేషన్ కు వస్తా..!!
విశాఖ ఎయిర్ పోర్టు ఘటనలో బాధ్యులైనవారిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.
Date : 16-10-2022 - 9:32 IST -
Nellore TDP vs YCP : కుంభకోణాలకు కేంద్రంగా నెల్లూరు జిల్లా – మాజీ మంత్రి
కుంభకోణాలకు కేంద్రంగా నెల్లూరు జిల్లా మారిపోయిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. జిల్లా పౌర
Date : 16-10-2022 - 7:24 IST -
Janasena : పవన్ ర్యాలీకి పవర్ కట్..అభిమానుల సెల్ ఫోన్ల లైటింగ్ తోనే…!!!
విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ర్యాలీలో ఉద్రికత్త చోటుచేసుకుంది. పవన్ యాత్రలో పవర్ లేకుండా పోయింది.
Date : 15-10-2022 - 9:12 IST -
Nagababu : వైఎస్సార్ సీపీకి జనసేననేత నాగబాబు చురకలు..!!
వైస్సార్ సీపీ మూడు రాజధానులకు మద్దతుగా విశాఖలో నిర్వహించిన సభపై జనసేన నేత నాగబాబు ట్వీట్ చేశారు.
Date : 15-10-2022 - 7:44 IST -
Jogi Ramesh : పవన్ కల్యాణ్ అనుచరులను అదుపులో పెట్టుకో..వైసీపీ శ్రేణులు తలచుకుంటే నువ్వు ఎక్కడా తిరగలేవు..!!
వైజాగ్ వైఎస్సార్ సీపీ మంత్రులపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. విశాఖలో వైసీపీ చేపట్టిన విశాఖ గర్జనకు మంత్రులు జోగిరమేశ్, రోజా, వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి హాజరై తిరుగు ప్రయాణంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
Date : 15-10-2022 - 7:24 IST -
AP : వైసీపీ మంత్రుల కార్లపై రాళ్ల దాడి…!!
వైజాగ్ ఎయిర్ పోర్టులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రులు, రోజా, జోగి రమేశ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్లపై రాళ్ల దాడి జరిగింది.
Date : 15-10-2022 - 7:11 IST -
AP BJP Chief : టీడీపీ, వైసీపీపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫైర్.. ఆ విధానాల వల్లే..?
వైసీపీ, టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు....
Date : 15-10-2022 - 11:14 IST -
RRR : ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే ఛాన్స్ .!!
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.
Date : 14-10-2022 - 8:27 IST -
Pawan Kalyan New Van : `చైతన్యరథం`ను పోలిన `జనరథం`, పవన్ యాత్ర షురూ!
స్వర్గీయ ఎన్టీఆర్ టీడీపీ స్థాపించినప్పుడు రాజకీయాల్లో ప్రవేశించిన తరం దాదాపుగా ఖాళీ కానుంది
Date : 14-10-2022 - 4:15 IST -
Chandrababu : ఏపీ సంపద రూ. 3లక్షల కోట్లు ఆవిరి: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఏపీ సంపద రూ.3లక్షల కోట్లు ఆవిరైపోయిందని టీడీపీ చీఫ్ చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు.
Date : 14-10-2022 - 4:10 IST -
Unstoppable : కామెడీ షో, కుంభకర్ణ సేనాని! హీరోలపై రోజా సెటైర్లు!!
హీరో బాలక్రిష్ణ హోస్ట్ చేస్తోన్న `అన్ స్టాపబుల్ ` షోను, జనసేనాని అప్పుడప్పుడు చేసే రాజకీయంపై మంత్రి రోజా సెటైర్లు వేశారు.
Date : 14-10-2022 - 3:17 IST -
AP Politics : జగన్ దారి గోదారే! `మహాపాదయాత్ర`కు బ్రిడ్జి బ్రేక్!!
గోదావరి రోడ్డు కమ్ రైలు వంతెన రాజకీయ బలనిరూపణకు కేంద్రం అయింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర సందర్భంగా బ్రిడ్జి ఊగిపోయేలా జనం హాజరయ్యారు.
Date : 14-10-2022 - 2:45 IST -
AP Politics : `డేంజర్` పాలి`ట్రిక్స్` లో ఉత్తరాంధ్ర
క్షణక్షణం అక్కడ ఉత్కంఠ. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని ఆందోళన. ఊపిరి సల్పనంతగా గందరగోళం.
Date : 14-10-2022 - 1:14 IST