Andhra Pradesh
-
BJP Janasena : పొత్తు పొత్తే..అవమానం మామూలే!
`జనసేనతో కలిసే ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో పొత్తుతో వెళతాం..` అంటూ తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు.
Date : 06-07-2022 - 7:00 IST -
Andhra Pradesh: ఏపీలో నూతన విద్యావిధానానికి శ్రీకారం
సుదీర్ఘ వేసవి సెలవుల తర్వాత ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలు మంగళవారం పునఃప్రారంభించారు.
Date : 05-07-2022 - 7:00 IST -
AP BJP : ఏపీ వ్యాప్తంగా యువమోర్చా ర్యాలీలు
బిజెపి యువ మోర్చా ఆధ్వర్యంలో ఆగష్టు 2 నుండి 15వరకు రాష్ట్ర వ్యాప్తంగా యువ సంఘర్షణ యాత్ర చేపట్ట బోతొంది.
Date : 05-07-2022 - 5:40 IST -
Chandrababu : ప్రజా ఉద్యమానికి `హైటెక్` ఎత్తుగడ
`సింహం ఒక అడుగు వెనక్కువేసినంత మాత్రాన భయపడుతుందనుకుంటే పొరబాటే. అలాగే, తలపండిన రాజకీయవేత్త మౌనంగా ఉన్నాడంటే చేతగాదని అనుకుంటే పప్పులో కాలేసినట్టే
Date : 05-07-2022 - 4:53 IST -
Schools Reopen In AP : ఏపీలో ప్రారంభమైన పాఠశాలలు.. తొలిరోజే జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ
సుదీర్ఘ వేసవి సెలవుల తర్వాత ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు మంగళవారం పునఃప్రారంభమైయ్యాయి. అయితే ఈసారి విద్యాసంవత్సరం నుంచి కొత్త విద్యావిధానంలో అమలు చేయనున్నారు. విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు పీపీ-1, పీపీ-2లతో కూడిన శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలను ప్రారంభించనున్నారు. శాటిలైట్ ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ-హైస్కూల్, హైస్కూల్ ప్లస్ స్కూల్స్ ఉంటాయి. అలాగే ఇప్పటి వరకు విలీనమ
Date : 05-07-2022 - 10:42 IST -
YCP Plenary:`ప్లీనరీ` సెంటిమెంట్ ను చెప్పిన `సాయిరెడ్డి`
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ ప్లీనరీకి సిద్ధమవుతోంది. జులై 8,9వ తేదీల్లో గుంటూరు జిల్లా లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో ప్లీనరీకి ఏర్పాట్లు చేస్తున్నారు.
Date : 04-07-2022 - 7:00 IST -
Megastar & Modi: మెగాస్టార్ కు మోడీ గాలం!
ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం వేదికపై చిరంజీవి మీద చూపిన ఆప్యాయత అపారం. ప్రత్యేకంగా `మెగా`పై ప్రేమను కురిపించారు. ప్రధాని మోడీలాంటి లీడర్ స్పెషల్ గా చిరంజీవి చేతులు పట్టుకుని అభిమానం కురిపించడం ఎన్నో ఊహాగానాలకు అవకాశం ఇస్తోంది.
Date : 04-07-2022 - 5:35 IST -
AP CRDA: `హ్యాపీ నెస్ట్` ప్రాజెక్టు రద్దు?
రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (CRDA) 'హ్యాపీ నెస్ట్' ప్రాజెక్ట్ను నిలిపివేసే అవకాశం ఉంది.
Date : 04-07-2022 - 3:30 IST -
PM Security Breach: మోడీ ఏపీ పర్యటనలో భద్రతాలోపం
గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసర్పల్లిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హెలికాప్టర్ టేకాఫ్ అయిన వెంటనే నల్లటి బెలూన్లు ఎగిరిపోవడంతో భద్రతా లోపం తలెత్తింది.
Date : 04-07-2022 - 3:08 IST -
Jagan and Modi Tour: మోడీ పర్యటనలో జగనే మోనార్క్!
కేంద్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ కు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో, మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా తెలిసిపోయింది.
Date : 04-07-2022 - 2:32 IST -
Roja With Modi: మోడీతో రోజా సెల్ఫీ.. వీడియో వైరల్!
అజాదికా అమృత్ మహోత్సవంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఏపీలో పర్యటిస్తున్నారు.
Date : 04-07-2022 - 1:10 IST -
PM Modi : ప్రధాని మోడీ పర్యటనలో బయటపడ్డ నిఘా వైఫల్యం.. హెలికాఫ్టర్ దగ్గరకు…?
ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్న మోడీ అక్కడి నుంచి నేరుగా భీమవరం చేరుకున్నారు. అయితే మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తిరుగు ప్రయాణమైన మోడీకి నిరస
Date : 04-07-2022 - 1:07 IST -
Modi Unveils Alluri Statue: అల్లూరి విగ్రహం అవిష్కరించిన మోడీ
ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి
Date : 04-07-2022 - 12:16 IST -
Raghurama Krishnam Raju : భీమవరం రాకుండానే వెనుదిరిగిన రఘురామ.. కారణం ఇదే..?
ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పలు మలుపులు తిరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు భీమవరం వచ్చేందుకు సిద్దమవ్వగా.
Date : 04-07-2022 - 12:15 IST -
Pm Modi AP Tour: గన్నవరంలో మోడీ.. ఘనస్వాగతం పలికిన జగన్
గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు.
Date : 04-07-2022 - 11:00 IST -
Pawan Kalyan: పవన్ ఆశ, ఆశయం నెరవేరడానికి ఆ 3000 సామాజికవర్గాలు మద్దతిస్తాయా?
పవన్ కల్యాణ్ ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. సరికొత్త రాజకీయ వ్యవస్థ కోసం ఆయన పరితపిస్తుంటారు.
Date : 03-07-2022 - 6:00 IST -
CM Jagan’s Daughter: మాస్టర్స్లో డిస్టింక్షన్తో పాసైన సీఎం జగన్ కూతురు హర్షిణి రెడ్డి.. ట్వీట్ వైరల్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కొక్క హామీలను నెరవేరుస్తూ ప్రజల కోసం ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
Date : 02-07-2022 - 7:27 IST -
TDP Protests:ఆర్టీసీ ఛార్జీల పెంపుకు నిరసనగా టీడీపీ ధర్నా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ శనివారం ధర్నాక చేసింది.
Date : 02-07-2022 - 6:20 IST -
Vijayawada:ఏపీ భూ కుంభకోణం, 38 మంది రెవెన్యూ అధికారులపై వేటు
ఏపీ లో రెవెన్యూ కుంభకోణం బయటపడింది. భూముల రికార్డులను తారుమారు చేసిన 38 మంది అధికారులపై ఏపీ సర్కార్ వేటు వేసింది.
Date : 02-07-2022 - 6:00 IST -
AP Rains:ఏపీలో 12శాతం అదనపు వర్షపాతం
ఏపీ రాష్ట్రంలో సాధారణం కంటే 12 శాతం అధికంగా జూన్ నెలలో వర్షం కురిసింది.
Date : 02-07-2022 - 5:31 IST