Andhra Pradesh
-
Andhra BJP: ఆంధ్రప్రదేశ్లో రూలింగ్ కాదు ట్రేడింగ్ జరుగుతోంది..సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్లో రూలింగ్ కాదు ట్రేడింగ్ జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు.
Published Date - 07:00 PM, Sun - 18 September 22 -
3 Capitals Agenda: 3 రాజధానులే వైసీపీ ప్రధాన అజెండా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల అంశమే ప్రధాన అజెండాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతోంది.
Published Date - 05:00 PM, Sun - 18 September 22 -
TDP on AP Fiscal: ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం వ్యర్థ ప్రసంగం… ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి శాసనసభలో చేసిన సుదీర్ఘ ప్రసంగం వ్యర్థ ప్రసంగమే అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు.
Published Date - 03:52 PM, Sun - 18 September 22 -
Lokesh Padyatra: సంక్రాంతి తరువాత లోకేష్ పాదయాత్ర
సంక్రాంతి తరువాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు.
Published Date - 09:00 AM, Sun - 18 September 22 -
Sujana Chowdary: సుజనా చౌదరి `పీఛే`మూడ్?
తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో బీజేపీలోకి వెళ్లిన పెద్దల టీమ్ మళ్లీ తెలుగుదేశం వైపు చూస్తోందని తెలుస్తోంది.
Published Date - 08:33 AM, Sun - 18 September 22 -
YSRCP MP In Delhi Liquor Scam : లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ.. నోరుమెదపని సొంతపార్టీ నేతలు..!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీగ లాగితే డొంక కదులుతుంది....
Published Date - 06:20 PM, Sat - 17 September 22 -
Jagan Govt and 3 Capitals:3 రాజధానుల కోసం `సుప్రీం`కు జగన్ సర్కార్
మూడు రాజధానుల అమలు కోసం సుప్రీం కోర్టును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్రోచ్ అయింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Published Date - 01:42 PM, Sat - 17 September 22 -
Pawan Kalyan: పవన్ బస్సు యాత్ర ఇప్పట్లో లేనట్టే!
జనసేనాని పవన్ కల్యాణ్ బస్సు యాత్ర షెడ్యూల్ వాయిదా పడింది. అక్టోబర్ 5 వ తేదీ నుంచి ఆయన యాత్ర కొనసాగాలి.
Published Date - 01:26 PM, Sat - 17 September 22 -
Daggubati : చంద్రబాబు చాణక్యంతో `దగ్గుబాటి` డైలమా
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబునాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబాలు ఒకటవుతున్నాయని ప్రచారం జరిగింది.
Published Date - 05:34 PM, Fri - 16 September 22 -
AP Assembly : విశాఖ నుంచి పాలన! అసెంబ్లీ చివరి రోజు 3 రాజధానుల బిల్లు?
మూడు రాజధానులపై సమగ్ర బిల్లును జగన్ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. వర్షాకాల సమావేశాల చివరి రోజు బిల్లును ప్రవేశ పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.
Published Date - 04:50 PM, Fri - 16 September 22 -
YS Jagan : ఆర్థికంగా ఏపీకి ఢోకాలేదు: అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్
`ఏపీ ఆర్థికంగా చితికిపోయింది. ఎఫ్ఆర్బీఎం నిబంధనలను దాటి వెళ్లింది. ఇక ఏపీ అంతటా చీకటే. రోడ్లు వేయడానికి డబ్బుల్లేవ్. జీతాలు ఇవ్వడానికి నిధులు లేవు. రాష్ట్రం గురించి ఇక మరచిపోవడమే. ` అంటూ ఇటీవల ఏపీ మీద జరిగిన ప్రచారం.
Published Date - 04:27 PM, Fri - 16 September 22 -
Liquor Scam : వైసీపీ ఎంపీ ఇంట్లో `లిక్కర్ స్కామ్` లింకు
లిక్కర్ డాన్ గా పేరుగాంచిన ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేస్తోంది.
Published Date - 02:10 PM, Fri - 16 September 22 -
AP Assembly : అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల బహిష్కరణ
రెండో రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. సభకు అంతరాయం కలిగిస్తున్నారని భావించిన స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రతిపక్ష సభ్యుల్ని ఒక రోజు సస్పెండ్ చేశారు
Published Date - 02:08 PM, Fri - 16 September 22 -
AP Politics : ఏపీలోకి కేసీఆర్ ఎంట్రీ! అక్టోబర్ 15న `హోదాస్త్రం` షురూ!
ఏపీలోకి ఎంట్రీ ఇస్తోన్న కేసీఆర్ `ప్రత్యేకహోదా` అస్త్రాన్ని ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీల మీద సంధించబోతున్నారు. \
Published Date - 01:08 PM, Fri - 16 September 22 -
Liquor Scam : `ఢిల్లీ లిక్కర్` కిక్- ఏపీ,తెలంగాణాల్లో మళ్లీ ఈడీ దాడులు!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని రాజకీయాన్ని వేడెక్కించింది. ఇటీవల ఎమ్మెల్సీ కవితకు సన్నిహితులుగా ఉండే వాళ్లు కంపెనీలు, ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది.
Published Date - 01:06 PM, Fri - 16 September 22 -
Mukesh Ambani: టీటీడీకి అంబానీ రూ. 1.5 కోట్ల విరాళం
రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ శుక్రవారం టీటీడీకి రూ.1.5 కోట్లు విరాళంగా ఇచ్చారు.
Published Date - 11:50 AM, Fri - 16 September 22 -
TDP : సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టీడీపీ అధినేత గుడ్ న్యూస్..!!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు శుభవార్త చెప్పారు.
Published Date - 09:40 AM, Fri - 16 September 22 -
Devineni Family : బాబాయ్ వర్సెస్ అబ్బాయ్… “దేవినేని” ఫ్యామిలిలో పొలికల్ హీట్..!
కృష్ణాజిల్లాలో టీడీపీ పూర్వవైభవం తీసుకురావాలని నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వైసీపీలో ఉన్న ముగ్గురు కీలక...
Published Date - 07:45 AM, Fri - 16 September 22 -
CM Jagan: అసెంబ్లీలో 3 రాజధానులపై జగన్ కంఠషోస
పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశాన్ని మరోసారి ఏపీ అసెంబ్లీలో చర్చకు పెట్టారు.
Published Date - 05:55 PM, Thu - 15 September 22 -
AP Deputy Speaker : ఏపీ కొత్త డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి?
ఏపీ కొత్త డిప్యూటీ స్పీకర్ గా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సోమవారం ఎంపికయ్యే అవకాశం ఉంది. సోమవారం నాడు కొత్త డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకొంటారు. ఏపీ బ్రహ్మణ కార్పోరేషన్ చైర్మెన్ గా మల్లాది విష్ణును ప్రభుత్వం నియమించింది.
Published Date - 04:51 PM, Thu - 15 September 22