Andhra Pradesh
-
Yuvagalam : మైనార్టీలకు లోకేష్ హామీ! ముస్లింల సంక్షేమానికి `ఇస్లామిక్ బ్యాంకు`!
యువగళం(Yuvagalam) పాదయాత్రలో ఉన్న లోకేష్ ముస్లింల కోసం సంచలన ప్రకటన చేశారు.
Date : 22-02-2023 - 2:31 IST -
Jagan : వైసీపీలో గవర్నింగ్ హైరానా! కొత్త గవర్నర్ నజీర్ కు స్వాగత సత్కారం!
ఏపీ కొత్త గవర్నర్ నజీర్ అహ్మద్ బాధ్యతలు స్వీకరించడానికి వచ్చే రోజే జగన్మోహన్ రెడ్డి(Jagan) టీమ్ అప్రమత్తం అయింది.
Date : 22-02-2023 - 1:53 IST -
Janasena : జోగయ్య బెడ్ మీద ఊహాత్మక సర్వే! ఏపీ సీఎం పవనేనట!ఇక గోవిందా!!
సర్వేలకు అర్థంపర్థంలేకుండా పోయింది. ఆఫీస్ ల్లో పిచ్చ సర్వేలను(Janasena) చేస్తూ
Date : 21-02-2023 - 5:08 IST -
CBN : ఇప్పుడు సీఎంగా చంద్రబాబు ఉంటే.!`గన్నవరం` ఎపిసోడ్పై ఆసక్తికర చర్చ!
గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడిలాంటి సంఘటన చంద్రబాబు(CBN) సీఎంగా ఉండగా వైసీపీ ఆఫీస్ మీద జరిగితే ఎలా ఉండేదో ఊహించుకోండి.
Date : 21-02-2023 - 1:34 IST -
Gannavaram : చంద్రబాబు జాతకమే అంత.!నమ్మకద్రోహులుగా కొడాలి,వల్లభనేని!!
తిన్నంటి వాసాలు లెక్కపెట్టడం అనే సామెత వంశీ, కొడాలి(Gannavaram) లాంటి వాళ్లను చూసి వచ్చినట్టు ఉంది.
Date : 21-02-2023 - 12:57 IST -
Chandrababu : డీజీపీకి చంద్రబాబు లేఖ.. పట్టాభి, దొంతు చిన్నాల భద్రతకు చర్యలు తీసుకోండి
గన్నవరంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు, హింసాత్మక ఘటనలపై డీజీపీ కి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ
Date : 21-02-2023 - 7:13 IST -
TDP vs YCP : గన్నవరంలో మరోసారి ఉద్రిక్తత.. మరో కారుని తగలబెట్టిన వైసీపీ నేతలు
గన్నవరంలో నాలుగు గంటలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నేతలు టీడీపీ కార్యాలయంపై దాడికి యత్నించడంతో
Date : 20-02-2023 - 9:24 IST -
Gannavaram: టీడీపీ ఆఫీసుపై మరోసారి దాడి.. గన్నవరంలో టెన్షన్ టెన్షన్!
కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రిక్తం వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు దాడికి చేశారు.
Date : 20-02-2023 - 6:55 IST -
Jagan Assets: సుప్రీంకు మళ్లీ శ్రీలక్ష్మి వ్యవహారం! జగన్ ఆస్తుల కేసు స్పీడ్
ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి ని సీబీఐ వేటాడుతుంది.
Date : 20-02-2023 - 4:30 IST -
Legislative Council: శాసనమండలి వైసీపీ అభ్యర్థులు వీళ్ళే!
సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులకు అవకాశం ఇచ్చేలా బీసీ, ఎస్సీ ,ఎస్టీ, మైనారిటీ వర్గాలకు పెద్ద పీట వేసినట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు పూర్తి చేశారు. శాసనమండలి ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, గవర్నర్ కోటాలో అభ్యర్థుల ఎంపిక సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది. సామాజిక వర్గాల వారీ
Date : 20-02-2023 - 3:52 IST -
AP Politics: చంద్రబాబు, విజయసాయిరెడ్డి ఫోటో, రాజకీయ వైరల్ కోణం!
తారకరత్న భౌతిఖాయం సాక్షిగా చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
Date : 20-02-2023 - 3:07 IST -
KCR and Jagan: ఇద్దరు ఇద్దరే! సంజీవయ్య నీతి వాళ్లకు బహు దూరం!
ఇద్దరు సీఎంలు గత ముఖ్యమంత్రుల చరిత్రను చూడాలి. ఏపీ తొలి దళిత సీఎం దామోదర సంజీవయ్య పాలన అవలోకనం చేసుకోవాలి.
Date : 20-02-2023 - 1:01 IST -
AP Cabinet: మంత్రి పదవికి ఎసరు, కాశీకి రోజా అందుకేనా?
ఇటీవల జరిగిన కాబినెట్ మీటింగ్లో ఇద్దరు మంత్రుల ప్రచారం ఎక్కువ అయిందని పని తగ్గిందని జగన్ చురకలు వేశారు.
Date : 20-02-2023 - 12:23 IST -
Taraka Ratna Last Moments: తారకరత్న మరణం చివరి క్షణాలు ఇలా..
తారకరత్న శనివారం సాయత్రం 4.10 గంగలకు తుది శ్వాస విడిచారని టీడీపీ (TDP) వర్గాల్లోని సమాచారం.
Date : 19-02-2023 - 6:30 IST -
AP Politics: జగన్ మరో ఛాన్స్ కోసం కేసీఆర్ వ్యూహం! పవన్ పై బీఆర్ఎస్ నీడ!
మరోసారి జగన్మోహన్ రెడ్డిని ఏపీ సీఎంగా (CM) చేయడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ మాస్టర్ స్కెచ్ వేస్తున్నారని తెలుస్తుంది.
Date : 19-02-2023 - 5:40 IST -
Earthquake: ఏపీలో భయపెడుతున్న భూకంపాలు.. తాజాగా నందిగామలో భూకంపం
ప్రజలు వారి వారి పనుల్లో ఉండగా భూకంపం (Earthquake) వచ్చి భూమి సెకండ్లలో కంపించిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Date : 19-02-2023 - 12:42 IST -
Kanna Lakshminarayana: టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ..? ఈనెల 23న చంద్రబాబు సమక్షంలో చేరిక..!
భారతీయ జనతా పార్టీ (BJP) మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఫిబ్రవరి 23న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ (TDP)లో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Date : 19-02-2023 - 12:04 IST -
Earthquake: పల్నాడు జిల్లాలో భూకంపం.. భయాందోళనలో స్థానికులు
పల్నాడు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు సమీపంలో ఆదివారం ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రెండు దఫాలు భూకంపం (Earthquake) వచ్చినట్టుగా స్థానికులు చెబుతున్నారు. భూకంపం వచ్చిన సమయంలో భారీ శబ్దం వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు.
Date : 19-02-2023 - 9:44 IST -
AP Assembly : ఫిబ్రవరి 27 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు.. 15 రోజుల పాటు జరిగే అవకాశం
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్తగా నియమితులైన గవర్నర్ అబ్దుల్ నజీర్
Date : 19-02-2023 - 8:22 IST -
Road Accident: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్
బాపట్ల జిల్లాలో గత అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. లారీ, కారు ఢీకొట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో నలుగురు మహిళలు సహా కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు.
Date : 19-02-2023 - 6:44 IST