Andhra Pradesh
-
Chandrababu offer to Pawan Kalyan : 25 అసెంబ్లీ సీట్లు , 2 పార్లమెంట్ సీట్లు..?
తెలంగాణ (Telangana) ఎన్నికల ఘట్టం ముగియడం తో ఇప్పుడు అంత ఏపీ ఎన్నికల (AP Elections) ఫై ఫోకస్ చేసారు. ఇదే క్రమంలో అక్కడి రాజకీయ పార్టీలు సైతం దూకుడు పెంచాయి. తెలంగాణ లో ఎలాగైతే పదేళ్ల పాటు పాలించిన బిఆర్ఎస్ (BRS) ను వద్దనుకున్నారో..ఇప్పుడు ఏపీలో కూడా అదే జరగబోతుందని..ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు జగన్ (Jagan) రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసాడని..ఇంకో ఛాన్స్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరని టీడీపీ (TDP)చెపుత
Date : 18-12-2023 - 1:35 IST -
Arogya Shri Smart Card: ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ స్మార్ట్కార్డుల జారీ: సీఎం జగన్
సీఎం జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సంక్షేమ పాలనకు మొగ్గుచూపుతున్న సీఎం జగన్ నిర్ణయాలు సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఈ మేరకు ఈ రోజు కొత్త ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డ్లను సీఎం జగన్ ప్రారంభించారు
Date : 18-12-2023 - 1:21 IST -
Viveka Murder Case : వివేకా మర్డర్ కేసులో ట్విస్ట్.. కూతురు సునీత పై కేసు నమోదు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో సరికొత్త ట్విస్ట్ (A New Twist) చోటుచేసుకుంది. వివేకా కుమార్తె సునీత (Sunitha), ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలపై పులివెందుల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. కేవలం వీరిపైనే కాదు సీబీఐ ఎస్పీ రామ్ సింగ్పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. We’re now on WhatsApp. Click […]
Date : 18-12-2023 - 11:44 IST -
Drugs : డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేసిన నెల్లూరు పోలీసులు.. ఐదుగురు అరెస్ట్
నెల్లూరు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠా
Date : 18-12-2023 - 11:22 IST -
Nara Lokesh Injured : యువగళం పాద్రయాత్రలో నారా లోకేష్ కుడిచేతికి గాయం..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుడిచేతికి (Nara Lokesh Injured) స్వల్ప గాయమైంది. పాదయాత్రలో భాగంగా అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి లోకేష్ చేతిని అందుకొని బలంగా నొక్కడంతో వేలు (Injured His Hand) వాసింది. నరంపై ఒత్తిడి పడడంతో వాపు వచ్చినట్లు డాక్టర్స్ తెలిపారు. వాపు తగ్గేందుకు మెడిసిన్ ఇచ్చారు. వేలు నొప్పి ఉన్నప్పటికీ లోకేశ్ పాదయాత్రను యథావిధిగా కొనసాగించారు. నేటితో
Date : 18-12-2023 - 11:01 IST -
TDP vs Janasena: టీడీపీ-జనసేన మధ్య విభేదాలు?
టీడీపీ, జనసేన మధ్య విభేదాలు ఉన్నాయా? ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వెంటే ఉన్నాడు. .అయితే పవన్ మాత్రం టీడీపీపై కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. సీట్ల పంపకం విషయంలో వారి మధ్య సయోధ్య కుదరలేదా
Date : 18-12-2023 - 10:33 IST -
Amaravati Farmers: అమరావతి రైతుల త్యాగాలు వృథా కానివ్వను: చంద్రబాబు
అమరావతి రైతుల త్యాగాలు వృథా కాబోవని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని మూడు రాష్ట్రాల రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న నిరసన నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ వారి త్యాగాలు వృథా కాదన్నారు.
Date : 18-12-2023 - 7:20 IST -
Chandrababu: పవన్ ఇంటికి బాబు… పదేళ్ల తర్వాత కీలక భేటీ
టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఆదివారం రాత్రి మాదాపూర్లోని పవన్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై
Date : 18-12-2023 - 7:15 IST -
AP : జగన్ అరాచక పాలన మూడు నెలల్లో ముగిసిపోతుంది – నారా లోకేష్
జగన్ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు అయ్యింది..మరో మూడు నెలల్లో అరాచక పాలన ముగిసిపోతుందని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ మేరకు లోకేష్ ట్వీట్ చేసారు. ”జగన్ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు పూర్తయ్యాయి. రూ.వేల కోట్ల విలువైన భవనాలను శిథిలం చేశారు. భూములు ఇచ్చిన రైతులను హింసించారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయించారు. జగన్ అరాచక పాలన మూడు నెలల్లో ము
Date : 17-12-2023 - 4:59 IST -
TDP : జగన్ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు : ఎమ్మెల్సీ అశోక్బాబు
రాష్ట్రంలో ఉద్యోగులు, రైతులు, కార్మికులు..ఇలా ఏ వర్గం సంతోషంగా లేరని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్బాబు తెలిపారు.
Date : 17-12-2023 - 4:48 IST -
Nagababu Clarity on Vote : ఓటు వివాదం ఫై నాగబాబు క్లారిటీ
జనసేన నేత నాగబాబు (Nagababu) తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో కొత్త ఓటు (Vote) కోసం ఫారం-6తో దరఖాస్తు చేసుకోవడం ఫై వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన నాగబాబు..మళ్లీ ఏపీలో ఓటు హక్కు కోసం దరకాస్తు చేసుకోవడం ఏంటి అని వైసీపీ (YCP) సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ విమర్శలు చేస్తుంది. ఈ క్రమంలో నాగబాబు క్లారిటీ ఇచ్చారు. We’re now on WhatsApp. Click to […]
Date : 17-12-2023 - 4:46 IST -
PDF MLC Shaik Sabji : అధికారిక లాంఛనాలతో ముగిసిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అంత్యక్రియలు
శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ (PDF MLC Shaik Sabji) దుర్మరణం (Died ) చెందిన సంగతి తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద ఈయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీ కొట్టడం తో సాబ్జీ కన్నుమూశారు. ఆదివారం అధికారిక లాంఛనాలతో షేక్ సాబ్జీ అంత్యక్రియలు పూర్తి చేసారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పలువుర
Date : 17-12-2023 - 4:38 IST -
Amaravati : నాలుగేళ్లు పూర్తి చేసుకున్న అమరావతి ఉద్యమం.. ఏకైక రాజధాని అమరావతేనంటూ గళం విప్పిన రైతులు, ప్రజలు
అమరావతి రైతుల ఉద్యమం నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత
Date : 17-12-2023 - 4:20 IST -
Nagababu : వైసీపీ మంత్రులంతా హాఫ్ బ్రెయిన్ మంత్రులేనట..నాగబాబు హాట్ కామెంట్స్
వైసీపీ మంత్రులంతా హాఫ్ బ్రెయిన్ (All YCP Ministers Are Half Brain)) మంత్రులంటూ జనసేన నేత నాగబాబు (Nagababu) హాట్ కామెంట్స్ చేసారు. నెల్లూరు (Nellore) జిల్లాలో రెండు రోజుల పర్యటనకోసం వచ్చిన ఆయన.. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులతో మాట్లాడారు. సమన్వయంతో ముందుకు కదలాలని, జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వారికి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జనసేన గ్రాఫ్ బాగా పెరిగిందని , ముఖ్యంగా గోదావర
Date : 17-12-2023 - 4:06 IST -
Nuzvid IIIT : సముద్రంలో కొట్టుకుపోయిన ఐదుగురు స్టూడెంట్స్.. నలుగురు సేఫ్
Nuzvid IIIT : సండే హాలిడే.. ఎంజాయ్ చేద్దామని ఐదుగురు నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆదివారం ఉదయం మచిలీపట్టణంలోని తాళ్లపాలెం బీచ్కు వెళ్లారు.
Date : 17-12-2023 - 2:35 IST -
AP : మరో 30 ఏళ్లు పాటు జగనే సీఎం – వెలంపల్లి శ్రీనివాస్
ఈసారి ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం ఖాయమని చాలామంది అభిప్రాయపడుతుంటే..మరో 20 నుండి 30 ఏళ్ల వరకు జగనే సీఎం గా ఉంటారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. విజయవాడలో వైసీపీ లీగల్ సెల్ సమావేశం ఏర్పటు చేయగా..ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తూర్పు ఇంఛార్జి దేవినేని అవినాష్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాబ
Date : 17-12-2023 - 1:46 IST -
Lagadapati : రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ఆంధ్రా ఆక్టోపస్.. ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీకి ..?
రెండు తెలుగురాష్ట్రాల్లో సర్వేల పేరుతో సంచలనాలు సృష్టించి ఆంధ్రా ఆక్టోపస్గా పేరుగాంచిన మాజీ ఎంపీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన సర్వేలు పేరుతో తెరమీదకి వచ్చిన ఆ తరువాత ఎక్కడా కనిపించలేదు. మీడియాకు కూడా ఆయన దూరంగానే ఉంట
Date : 17-12-2023 - 1:15 IST -
TDP MLA Anagani : మత్య్సకారుల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి నట్టేట ముంచారు – టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్
మత్య్స కారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగడుగునా అన్యాయం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
Date : 17-12-2023 - 12:18 IST -
Balineni Srinivasa Reddy : జనసేన లోకి బాలినేని..?
ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు (AP Assembly Elections 2024) రాబోతున్నాయి. ఈ క్రమంలో మరోసారి సీఎం కుర్చీ దక్కించుకోవాలని జగన్ (Jagan) చూస్తున్నాడు..ఇదే క్రమంలో పార్టీ అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్న నేతలకు ఈసారి టికెట్ ఇచ్చేది లేదని తేల్చేసారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లను మార్చడం..పలువురికి టికెట్ ఇవ్వడం లేదని చెప్పడం చేస్తున్నారు.
Date : 17-12-2023 - 11:00 IST -
Jagan vs Chandrababu: జగన్కు ఓటమి భయం.. ఇంటికి సాగనంపడానికి సిద్దమైన ప్రజలు
ఓటమి భయం జగన్ను వెంటాడుతోంది అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనపెడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ వదులుకున్నా..ప్రజలు ఆయనను ఇంటికి పంపాలని నిర్ణయించుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు
Date : 17-12-2023 - 10:59 IST