Andhra Pradesh
-
Junior NTR Vs TDP : వేటాడి వేటాడి మీ పతనం చూస్తాం.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమోషనల్ లెటర్
Junior NTR Vs TDP : ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫొటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ బాలకృష్ణ ఆదేశించడం వివాదానికి దారితీసింది.
Published Date - 08:10 AM, Fri - 19 January 24 -
YCP : తిరువూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి షాక్.. ఇటీవల పార్టీలో చేరిన స్వామిదాస్ను ఇంఛార్జ్గా నియమించిన జగన్
వైసీపీలో ఎమ్మెల్యేల మార్పులు భారీగా జరుగుతున్నాయి. తాజాగా వైసీపీ అధిష్టానం విడుదల చేసిన నాలుగవ జాబితాలో 7 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక ఎస్సీ ఎంపీ స్థానంతో పాటు ఒక జనరల్ స్థానానికి అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో చాలా మంది ఎస్సీ ఎమ్మెల్యేలకు వైసీపీ అధినేత జగన్ మోడిచేయి చూపించారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో తిరువూరు (ఎస్సీ) నియోజకవర్గంలో సిట్ట
Published Date - 07:52 AM, Fri - 19 January 24 -
YSRCP Fourth List : వైఎస్సార్సీపీ నాలుగో జాబితా రిలీజ్.. ఐదుగురు సిటింగ్లు ఔట్
YSRCP Fourth List : 8 శాసనసభ స్థానాలు, ఒక లోక్సభ స్థానానికి పార్టీ సమన్వయకర్తలను నియమిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగో జాబితాను ఖరారు చేశారు.
Published Date - 07:45 AM, Fri - 19 January 24 -
TDP : తెలుగుదేశం – జనసేన గెలుపు అన్ స్టాపబుల్ .. గుడివాడ ‘రా..కదలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు
రాష్ట్రంలో టీడీపీ జనసేన గాలి వీస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో రా.. కదలిరా
Published Date - 07:20 AM, Fri - 19 January 24 -
AP Politics: బాలకృష్ణ, చంద్రబాబు లాంటివారు జూ.ఎన్టీఆర్ ను ఏం చెయ్యలేరు: కొడాలి నాని
AP Politics: గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి, ఎన్టీఆర్ 2 ఎన్టీఆర్ బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. ఎన్టిఆర్ ను చంపిన వ్యక్తులే నేడు పూజలు చేస్తున్నారని, చంద్రబాబు నక్క జిత్తులను ప్రజలు గమనిస్తున్నారని ఆయన మండిప
Published Date - 03:42 PM, Thu - 18 January 24 -
Ys Sharmila: జనవరి 21న పీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించనున్న షర్మిల, రోడ్ మ్యాప్ సిద్ధం
Ys Sharmila: జనవరి 21న ఉదయం 11 గంటలకు విజయవాడ నగరంలోని ఆంధ్రరత్న భవన్లో జరిగే కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ, ఏఐసీసీ ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి క్రిస్టోఫర్ తిలక్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పీసీసీ కొత్త చీఫ్గా షర్మిల బాధ్య
Published Date - 12:25 PM, Thu - 18 January 24 -
AP : హరిరామ జోగయ్య లేఖ దుమారం
డా. ప్రసాదమూర్తి మనకు ఒక సామెత ఉంది. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అని. ప్రముఖ కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖ ఈ సామెతకు సరిగ్గా సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో అతి కీలకమైన ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేనతో రాజకీయ పొత్తుకు సిద్ధమైనా, ఎన్నికలలో సీట్ల ఒప్పందం విషయంలో ఇంకా ఒక నిర్ణయం జరగలేదు. ఒకపక్క అట
Published Date - 12:21 PM, Thu - 18 January 24 -
TV9 Haseena Trolling : మహిళ జర్నలిస్ట్ హసీనా కు సపోర్ట్ గా నిలిచిన NWMI
TV9 జర్నలిస్ట్ హసీనా (TV9 Haseena) ఫై టీడీపీ మద్దతు దారులు చేస్తున్న జుగుప్సాకరమైన ట్రోలింగ్ (TV9 Haseena Trolling) ఫై యావత్ మీడియానే కాదు యావత్ ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళ అని కూడా చూడకుండా వారు చేస్తున్న ట్రోలింగ్ ఫై సర్వత్రా ఆగ్రహపు జ్వాలాలు ఎగిసిపడుతున్నాయి. ఇదేనా టీడీపీ సంస్కారం..ఇదేనా అన్నగారు కోరుకున్నది..యావత్ ఆడపడుచులు అన్న గా కొలిచే టీడీపీ పార్టీ ఈరోజు ఓ మహిళ అన
Published Date - 12:04 PM, Thu - 18 January 24 -
NTR Death Anniversary : ‘‘తెలుగు ప్రజలరా రండి. ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం’- బాబు
ఆంధ్రుల ఆత్మగౌరవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి (NTR Death Anniversary) నేడు. ఈ సందర్భంగా తెలుగు వాడి ఉనికిని ప్రపంచానికి పరిచయం చేసిన ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు అంటూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు , అభిమానులు , టీడీపీ శ్రేణులు ఇలా ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ (NTR) కు నివాళ్లు అర్పిస్తున్నారు. తెలుగు భాషకు, తెలుగు వారికి ఓ గుర్తింపు తీసుకొచ్చిన మహానాయ
Published Date - 08:52 AM, Thu - 18 January 24 -
TDP : జగన్కు దోపిడీపై ఉన్న శ్రద్ధ పెట్టుబడులపై ఎందుకు లేదు..?
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దోపిడీపై ఉన్న శ్రద్ధ రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేసే అలవాటు లేదని
Published Date - 08:31 AM, Thu - 18 January 24 -
Vangaveeti Radha : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన టీడీపీ నేత వంగవీటీ రాధ
ఏపీలో ఎన్నికల సందండి మొదలైంది. ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ ముందువరుసలో ఉండగా.. ప్రతిపక్ష టీడీపీ ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం జోరుగా సభలు నిర్వహిస్తున్నారు. ఇటు జనసేన టీడీపీ అధినేతలు ఇద్దరూ సీట్ల కేటాయింపులపై సమావేశాలు జరుపుతున్నారు. దాదాపుగా సీట్ల కేటాయింపులపై కొలిక్కి వచ్చినట్లు
Published Date - 08:20 AM, Thu - 18 January 24 -
Andhra Pradesh: ఏపీలో దారుణం.. బైక్పైనే మృతదేహం
మానవత్వం మసకబారిపోతోంది. తమ వారిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నవారిపై వైద్య సిబ్బంది తీరు మరింత కుంగదీస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత అంబులెన్స్ సౌకర్యం లేక.. ప్రైవేట్ అంబులెన్స్
Published Date - 07:33 PM, Wed - 17 January 24 -
Kodikathi Srinu : జైల్లో ఆమరణ దీక్ష కు సిద్దమైన కోడి కత్తి శ్రీను
కోడి కత్తి కేసు (Kodikathi Case)లో గత ఐదేళ్లుగా జైల్లో ఉన్న శ్రీను (Kodikathi Srinu)..రేపటి నుండి ఆమరణ దీక్ష కు సిద్దమయ్యాడు. తన కుమారుడు 5 సంవత్సరాలుగా జైలులోనే ఉన్నాడని, ఏపీ సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం లేదని శ్రీను తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేసింది. జగన్ సాక్ష్యం చెప్పి తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంది. జైలులో రేపటి నుంచి శ్రీను ఆమరణ దీక్ష చేస్తున్నానని ఫోన్ చేసి చెప్పా
Published Date - 05:39 PM, Wed - 17 January 24 -
Boppana Bhava Kumar : సైకిల్ ఎక్కేందుకు సిద్దమైన బొప్పన భవకుమార్..
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో అధికార పార్టీ వైసీపీ (YCP) నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు వస్తున్నారు. ముఖ్యంగా అధినేత జగన్ (Jagan) సర్వేల పేరుతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ కేటాయించకపోవడం తో చాలామంది నేతలు వైసీపీ కి గుడ్ బై చెప్పి..టీడీపీ , జనసేన పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు చేరగా..ఇప్పుడు వైసీపీ కీలక నేత బొప్పన భవకుమార్ (Boppana Bhava Kumar) సైతం టీడీపీ లో చే
Published Date - 05:29 PM, Wed - 17 January 24 -
AP Fibernet Scam : సుప్రీం కోర్ట్ లో ఆగిపోయిన చంద్రబాబు ఫైబర్నెట్ కేసు విచారణ
చంద్రబాబు ఫైబర్నెట్ కేసు (AP Fibernet Scam) విచారణలో ట్విస్ట్ చోటుచేసుకుంది. నిన్న మంగళవారం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో.. సీజేఐకి అప్పగించిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు ఏపీ ఫైబర్ నెట్ కేసు (AP Fibernet Scam)లో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ
Published Date - 05:15 PM, Wed - 17 January 24 -
YS Sunitha: సీఎం జగన్ కు మరో షాక్, కాంగ్రెస్ గూటికి సునీత!
YS Sunitha: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు అందుకుంటున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఏపీలో వైసీపీ చీఫ్, సీఎం జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సోదరి, వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలు అడుగు
Published Date - 04:02 PM, Wed - 17 January 24 -
Vangaveeti Radhakrishna : వైసీపీ లో చేరడం ఫై వంగవీటి రాధాకృష్ణ క్లారిటీ..ఇది చాలు కదా ..!!
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలలో వలసల పర్వం నడుస్తుంది. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు వస్తు..టిడిపి లేదా జనసేన పార్టీలలో చేరుతున్నారు. ప్పటికే పలువురు చేరగా…వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radhakrishna) సైతం టిడిపి నుండి బయటకు రాబోతున్నారని..త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. రాధను వైసీపీ ల
Published Date - 04:02 PM, Wed - 17 January 24 -
Chandrababu: ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాల్సిందిగా చంద్రబాబుకు ఆహ్వానం
ఈ నెల 22న జరగనున్న అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆహ్వానాలు అందాయి. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులు చంద్రబాబుకు ఆహ్వానం పలికారు.
Published Date - 03:35 PM, Wed - 17 January 24 -
YS Vijayamma : తల్లి విజయమ్మ కొడుకును సపోర్ట్ చేస్తుందా..? కూతుర్నా..?
వైస్ విజయమ్మ (YS Vijayamma) కు పెద్ద కష్టం వచ్చిపడింది. భర్త రాజశేఖర్ ఉన్న టైములో బిడ్డలా విషయంలో ఎప్పుడు ఏ ఇబ్బంది పడని విజయమ్మ..ఇప్పుడు బిడ్డలా రాజకీయాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడబోతోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు దేశ వ్యాప్తంగా కాకరేపుతున్న సంగతి తెలిసిందే. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఈసారి ఏ పార్టీ విజయం సాధిస్తుందో అని అంత లెక్కలు వేసుకుంటున్నారు. ఇదిల
Published Date - 11:56 AM, Wed - 17 January 24 -
Villagers Return : పట్నానికి పయనమైన పల్లె వాసులు
వారం రోజుల పాటు పల్లెల్లో ఎంతో ఆనందంగా గడిపిన పల్లెవాసులు..ఇక పట్నానికి పయనమయ్యారు. సంక్రాంతి సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున హైదరాబాద్ నుండి తమ సొంతర్లకు వెళ్లారు. దీంతో నగరం సగం ఖాళీ అయ్యింది. నిత్యం రద్దీ తో ఉండే నగర రోడ్లన్నీ గత వారం రోజులుగా ఖాళీగా దర్శనం ఇచ్చాయి. ఇక రేపటి నుండి మళ్లీ స్కూల్స్ , విద్యాసంస్థలు ప్రారంభం కాబోతుండడం..సంక్రాంతి సెలవ
Published Date - 11:25 AM, Wed - 17 January 24