Andhra Pradesh
-
Pawan Kalyan : ముద్రగడ, హరిరామ జోగయ్యపై పవన్ పరోక్ష విమర్శలు..!
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది, ముఖ్యంగా గోదావరి జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత ఆసక్తికరంగా మారుతోంది. వారి వ్యూహాలు, ఎత్తుగడలు ప్రతిపక్షాలను కలవరపెడుతున్నాయని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ మరో భారీ ప్లాన్ వేసింది. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను వైఎస్సార్సీపీలో
Date : 07-03-2024 - 7:42 IST -
TDP-JSP : సోషల్ మీడియా క్యాడర్ను టీడీపీ-జేఎస్పీ కాపాడుకుంటోంది.!
2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. 2019లో భారీ మెజారిటీతో 151 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష టీడీపీ ఏ మాత్రం తీసిపోకుండా ఉంది. వైసీపీకి సోషల్ మీడియాలో బలమైన నెట్వర్క్ ఉండగా, టీడీపీ ఇప్పుడిప్పుడే రంగంలోకి దిగిన తెలుగు యువకులకు చేరువ
Date : 07-03-2024 - 7:33 IST -
Pawan Kalyan : కాళ్లకు కాళ్లు.. కీళ్లకు కీళ్లు విరగొడతామంటూ జగన్ ను హెచ్చరించిన పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి వైసీపీ అధినేత, సీఎం జగన్ (Jagan) ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. రౌడీయిజం చేస్తామంటే కుదరదని…కాళ్లకు కాళ్లు.. కీళ్లకు కీళ్లు విరగ్గొడతామన్నారు. ఏపీలోఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల నేతల మధ్య మాటలు పెరిగిపోతున్నాయి. సవాల్ కు ప్రతి సవాల్ , ఛాలెంజ్ కి ఎదురు ఛాలెంజ్ ఇలా మాట కు మాట చెపుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈరోజు చిత్తూరు వైసీపీ ఎ
Date : 07-03-2024 - 5:18 IST -
Mudragada Padmanabham: జగన్ ఆదేశాలతో రంగంలోకి వైసీపీ నేతలు.. ముద్రగడకు హామీ
సీఎం జగన్ ఆదేశాలతో ఆ పార్టీ ఎంపీలు మిథున్ రెడ్డి, వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం ఇంఛార్జీ దవులూరి దొరబాబు, జగ్గంపేట ఇంఛార్జీ తోట నరసింహం.. గురువారం ముద్రగడ నివాసంలోనే భేటీ
Date : 07-03-2024 - 4:45 IST -
MLA Arani Srinivasulu : జనసేన తీర్థం పుచ్చుకున్న మరో వైసీపీ ఎమ్మెల్యే..
వైసీపీ (YCP) పార్టీ కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. 175 కు 175 సాదించబోతున్నామని ఓ పక్క సీఎం జగన్ (Jagan) చెపుతుంటే..మరోపక్క ఆయన వెనుకాల ఉండాల్సిన ఎమ్మెల్యేలంతా ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు పార్టీకి రాజీనామా చేసి జనసేన , టిడిపి పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే ఎంపీలు , ఎమ్మెల్యేలు , మాజీ మంత్రులు , కీలక నేతలు ఇలా పెద్ద స్థాయి నుండి చిన్న స్థాయి నేతల వరకు వైసీపీ కి రాం.. […]
Date : 07-03-2024 - 4:32 IST -
YS Sharmila: ఆయన మాట వల్లే ఏపీ రాజకీయాల్లోకి వచ్చాః షర్మిల
YS Sharmila: మంగళగిరి(Mangalagiri)లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(PCC chief YS Sharmila) ప్రసంగించారు. ఇప్పటికైనా పోరాడకపోతే రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఎప్పటికీ దక్కదని అన్నారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రానికి ప్రత్యేక హోదా(Special status) ఊపిరి వంటిదని, కానీ తల్లి లాంటి రాష్ట్రానికి జగన్(jagan) వెన్నుపోటు పొడిచారని షర్మిల విమర్శించారు. ఇచ్చిన మాటను జగ
Date : 07-03-2024 - 4:15 IST -
AP Politics: చిత్తూరు జిల్లాలో వైసీపీకి బలిజ ఓట్లు దూరం కానున్నాయా..?
చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. మార్చి 3న హైదరాబాద్లో అధికారికంగా పవన్కల్యాణ్తో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు.
Date : 07-03-2024 - 3:07 IST -
CM YS Jagan: అబద్ధాల మేనిఫెస్టో సిద్ధం అవుతుంది: సీఎం జగన్
2014లో టీడీపీ, జేఎస్పీలు తీసుకొచ్చిన అబద్ధాల మేనిఫెస్టోను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హితవు పలికారు. వైఎస్ఆర్ చేయూత పథకం నాలుగో విడత ప్రారంభోత్సవం
Date : 07-03-2024 - 2:42 IST -
Gudivada: అందరి తలరాతలు దేవుడు రాస్తే..నా తలరాత జగన్ రాస్తారుః మంత్రి గుడివాడ
Gudivada Amarnath: ఈ ఎన్నికల్లో అవసరమైతే పోటీ నుంచి తప్పకుంటానని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో చేయూత చివరి విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. అనకాపల్లి సమన్వయకర్తగా మలసాల భరత్ను నియమించారని చెప్పారు. చాలామంది తన పరిస్థితి ఎంటని, ఎక్కడి నుంచి పోటీ చేస్తావని అడుగుతున్నారని అ
Date : 07-03-2024 - 2:33 IST -
AP : మోసాలకు బాబు కేరాఫ్ – వివాహ వ్యవస్థకే మచ్చ పవన్ : జగన్ కీలక వ్యాఖ్యలు
ఏపీ సీఎం జగన్ (Jagan) మరోసారి చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లపై కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది.. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడు. కార్లను మార్చినట్లు భార్యలను ఈ దత్త పుత్రుడు మార్చేస్తాడంటూ అనకాపల్లి సభాలో సీఎం జగన్ ధ్వజమెత్తారు. We’re now on WhatsApp. Click to Join. ‘‘మహిళా దినోత్సవం (women’s Day) ముందురోజు అక్క
Date : 07-03-2024 - 1:42 IST -
TDP Janasena Manifesto 2024 : ఈ నెల 17 న టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల
మరో వారంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబదించిన నోటిఫికేషన్ విడుదల అవుతున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని స్పీడ్ చేయాలనీ చూస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ తో పాటు ఉమ్మడి జనసేన – టీడీపీ (Janasena – TDP) కూటమి తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ తరుణంలో ఈ నెల 17 న టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో (Manifesto 2024) విడుదల చేసేందుకు ముహూర
Date : 07-03-2024 - 1:26 IST -
Janasena : జనసేన పోటీ చేసే సీట్ల జాబితా..?
ఆంధ్ర ప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో అందరి చూపు టీడీపీ (TDP)- జనసేన (Janasena) కూటమిపైనే ఉంది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వచ్చే ఎన్నికల్లో భారీ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమని.. అంతేకాకుండా.. సీఎం అభ్యర్థి కూడా పవనే అంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే.. చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. బాబు అరెస్ట్ తరువాత టీడీపీ- జనసేన కూటమి ఏర్
Date : 07-03-2024 - 12:37 IST -
Chandrababu : సీనియారిటీ కంటే సర్వేలనే చంద్రబాబు నమ్ముతున్నారా..?
అవును!! ఈ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ క్యాడర్, ప్రజలు చంద్రబాబును భిన్నంగా చూస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 9 సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. చివరి నిమిషం వరకు అభ్యర్థులను ఖరారు చేయడంలో చంద్రబాబు నాయుడు ఆలస్యం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో, నామినేషన్ తేదీ ముగియడానికి ఒక రోజు ముందు టీడీపీ టిక్కెట్లను నిర్ధారించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ట
Date : 07-03-2024 - 12:24 IST -
Big Shock to YCP : వాసిరెడ్డి పద్మ రాజీనామా
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. వరుసపెట్టి నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, కీలక నేతలు , ఎంపీలు , ఎమ్మెల్సీ లు ఇలా ఎంతమంది అధిష్టానం ఫై ఆగ్రహం తో బయటకు రాగా..తాజాగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma ) సైతం రాజీనామా చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో తనకుగాని, తన భర్తకు గాన
Date : 07-03-2024 - 12:00 IST -
Pawan Kalyan Properties : పవన్ ఆస్తులను చిరంజీవి కొనుగోలు చేస్తున్నాడా..?
తమ్ముడు కోసం అన్నయ్య పెద్ద ఆలోచనే చేసినట్లు తెలుస్తుంది. ఈరోజుల్లో పోగొట్టుకున్న ఆస్తులు మళ్లీ కూడబెట్టుకోవడం అంటే ఎంతో కష్టం..అలాంటిది తమ్ముడు రాజకీయాల కోసం కష్టపడి కట్టుకున్న ఇళ్లులు , భూములు అమ్మెందుకు సిద్ధం అయ్యాడని తెలిసి చిరంజీవి రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఎన్నికల్లో (Elections) గెలవాలంటే పేరు , హోదా , ప్రజలకు మంచి చేయాలనే తపన ఉంటె సరిపోదు..చేతిలో కోట్ల డబ్బు ఉండ
Date : 07-03-2024 - 11:32 IST -
TDP-JSP : నేడు ఢిల్లీకి చంద్రబాబు, పవన్
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్అతో వీరు భేటీ కానుండగా.. రాష్ట్రంలో BJPతో పొత్తుపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితం కూడా షాతో బాబు భేటీ కాగా.. పొత్తులపై స్పష్టత రాలేదు. నేటి సమావేశంలో కొలిక్కి వచ్చే అవకాశం ఉందని టీడీపీ-జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. అటు నిన్న బాబు-పవన్ తాజా రాజకీయ పరిణామాలప
Date : 07-03-2024 - 10:52 IST -
TDP : నేడు ‘శంఖారావం’ రెండో విడత యాత్ర ప్రారంభం
టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నిర్వహిస్తోన్న ‘శంఖారావం’ రెండో విడత యాత్ర రాయలసీమలో నేటి నుంచి ప్రారంభం కానుంది. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తారు. ఇవాళ మడకశిర, పెనుకొండలో రేపు పుట్టపర్తి, కదిరిలో లోకేశ్ పర్యటిస్తారు. అంతకుముందు ‘శంఖారావం’ తొలి విడత యాత్ర ఉత్తరాంధ్రలోని 31 నియోజకవర్గాల్లో సాగింది. We’re now on Whats
Date : 07-03-2024 - 10:20 IST -
TDP vs YCP : తిరువూరు టీడీపీ అభ్యర్థిపై ఎంపీ కేశినేని ఘాటు వ్యాఖ్యలు.. ఆయన ఓ కాలకేయుడు, కీచకుడు అంటూ కామెంట్స్
ఎన్టీఆర్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని తన పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పర్యటనలో ఎంపీ కేశినేని నాని తనదైన శైలిలో ప్రత్యర్థులపై ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరువూరు నియోజకవర్గం వైసీపీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. పేదవాళ్ళు బా
Date : 07-03-2024 - 9:29 IST -
Nara Bhuvaneswari : రాష్ట్రాన్ని కూల్చే పాలన కావాలా? నిర్మించే పాలన కావాలా? – నారా భువనేశ్వరి
ఆంధ్రప్రదేశ్ ను కూల్చే ప్రభుత్వం కావాలా? నిర్మించే పాలన కావాలో రాష్ట్ర ప్రజలే తేల్చుకోవాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి పర్యటన సందర్భంగా అనంతపురంజిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం ఆమె పర్యటించారు. నారా భువనేశ్వరికి నియోజకవర్గ మహిళలు పెద్దఎత్తున సంఘీభావం తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని భువనేశ్వరి ఆ
Date : 07-03-2024 - 8:26 IST -
YS Sharmila : సీఎం జగన్పై వైఎస్ షర్మిల సెటైరికల్ కామెంట్..!
ఎపిపిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ షర్మిల తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) దౌర్జన్యాలు, నిరంకుశత్వంపై గళం విప్పారు. సీఎం జగన్ మొన్న వైజాగ్లో పర్యటించి తన ప్లాన్ “విజన్ విశాఖ”ను వెల్లడించారు. హైదరాబాద్, చెన్నై వంటి నగరాలతో సమానంగా వైజాగ్ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు తమ ప్రభుత్వం వచ్చే పదేళ్లలో రూ.1.05 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టన
Date : 06-03-2024 - 9:32 IST