Andhra Pradesh
-
జగన్ ప్రమాణ స్వీకారం కోసం వైజాగ్ లో భారీగా హోటల్ రూమ్స్ బుకింగ్ ..
ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ఉత్కంఠ నెలకొందో చెప్పాల్సిన పనిలేదు. గెలుపు ఫై అధికార పార్టీ , కూటమి పార్టీలు ధీమాగా ఉన్నారు. ఎవరికీ వారు మీమంటే మీము గెలుస్తాం అంటూ చెపుతున్నారు. ఇదే క్రమంలో వైసీపీ నేతలు మరింత స్పీడ్ గా జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లు చేస్తుండడం అందరిలో ఆశ్చర్యం , షాక్ కు గురి చేస్తున్నాయి. జగన్ జూన్ 09 న వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆ
Date : 24-05-2024 - 11:27 IST -
AP : టీడీపీ పార్టీకి నాలుగే గతి – విజయసాయి రెడ్డి
2019 నాటి ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టి చంద్రబాబుపై జాలి చూపారు. 2014-2019 మధ్యకాలంలో చంద్రబాబు.. తమ పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడని గుర్తు చేశారు.
Date : 24-05-2024 - 11:14 IST -
Protest : మూడో రోజుకు చేరిన ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల సమ్మె!
తమకు రూ.1,500 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు చేస్తున్న సమ్మె మూడో రోజుకు చేరింది. ప్రభుత్వం రూ.203 కోట్లు రిలీజ్ చేసినప్పటికీ యాజమాన్యాలు పట్టు వీడటం లేదు.
Date : 24-05-2024 - 11:02 IST -
AP : గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత
MLA Kodali Nani: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరావు(నాని) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గుడివాడ(Gudivada)లోని తన స్వగృహంలో నందివాడ మండల వైసీపీ నాయకుల, కార్యకర్తలతో మాట్లాడుతూ..అకస్మాత్తుగా సోఫోలో కుప్పకూలిపోయినట్లు సమాచారం. కార్యకర్తలు వెంటనే అప్రమత్తమై సపర్యలు చేశారు. గన్మెన్లు వైద్యులకు సమాచారం ఇవ్వడంతో వారు కొడాలి నాని నివాసానికి వచ్చి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. పా
Date : 24-05-2024 - 11:01 IST -
షర్మిల మూడేళ్ల కిందటే ఏపీకి వెళ్లి ఉంటె బాగుండేది- VH
వైస్ షర్మిల మూడేళ్ల కిందటే ఏపీకి వచ్చి ఉంటె ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ సీనియర్ నేత VH హనుమంతరావు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ తయారీని రాజమహేంద్రవరం లో సిద్ధం చేస్తున్న తరుణంలో విగ్రహ నమూనా పరిశీలించేందుకు గాను ఆయన నగరానికి రావడం జరిగింది. నమూనా పరిశీలిన అనంతరం.. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్తో కలిసి మీడియా సమావేశం ఏర్పా
Date : 24-05-2024 - 9:10 IST -
AP Politics : బీజేపీకి టీడీపీ మాత్రమే బలమైన మిత్రపక్షం..
2024 లోక్సభ ఎన్నికలు, ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు దశల్లో జరుగుతాయి, జూన్ 4 న ఓట్ల లెక్కింపుతో ముగుస్తుంది.
Date : 23-05-2024 - 8:41 IST -
AP BJP : ఏపీ బీజేపీకి చెందిన ముగ్గురు నేతలు మౌనమేల..?
భారత రాజకీయాల కాలిడోస్కోప్లో, భారతీయ జనతా పార్టీ (బిజెపి) క్రమంగా తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరుచుకుంటున్న ఆంధ్రప్రదేశ్ యుద్ధభూమిగా ఉద్భవించింది.
Date : 23-05-2024 - 7:51 IST -
Big Hint : ఏపీలో ప్రభుత్వం మార్పుకు ఇది అతిపెద్ద సూచన..!
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో బయటకు రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ డిఫెన్స్లో పడింది.
Date : 23-05-2024 - 7:05 IST -
RRR : రఘురామరాజు మెజారిటీపై బెట్టింగ్…
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిన తర్వాత, ప్రతి ఒక్కరు ఒక్కో నియోజకవర్గంలో విజేతలను అంచనా వేయడం ప్రారంభించారు.
Date : 23-05-2024 - 6:40 IST -
AP Politics : ఆ జిల్లాలోనే వైసీపీ రూ.300 కోట్లు ఖర్చు చేసిందట..!
ప్రతి ఎన్నికల్లో పోటీదారులు వివిధ అంశాలకు భారీగా డబ్బు ఖర్చు చేస్తారు.
Date : 23-05-2024 - 5:20 IST -
Tammineni Sitaram : తమ్మినేని అహంకారమే ఆయనకు ముప్పుతెచ్చిందా..?
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆముదాలవలస నియోజకవర్గాన్ని పట్టించుకోని ఆయన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ప్రకటనలు చేయడంలో అతని వైఖరి , అహంకారం అతన్ని మరింత ఇబ్బందులకు గురిచేశాయి. సీతారాం ఆగ్రహం ఎన్నికలపై ప్రభావం చూపి వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఓటేసేలా చేయడంతో ఆయన ఓటమి ఖాయమని విశ్లేషకులు అంటు
Date : 23-05-2024 - 1:07 IST -
AP Polls : ఆ విషయం వైసీపీని భయపెడుతోందా..?
రాజకీయంలో ఎన్నికలు సర్వసాధారణం ఘట్టం. అయితే.. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు ఆధారంగా ప్రభుత్వం ఏర్పడుతుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే.. అధిక శాతంలో ఓటింగ్ జరిగితే..
Date : 23-05-2024 - 12:42 IST -
Rain Alert : తెలుగు రాష్ట్రాలకు భారీ తూఫాన్ హెచ్చరిక..
అల్పపీడనం కారణంగా రాగాల మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది
Date : 23-05-2024 - 11:10 IST -
AP : హైకోర్టులో మంత్రి అంబటి పిటిషన్..వైసీపీ గట్టి ప్లానే..!!
నెగిటివ్ పాయింట్ను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ఫ్యాన్ పార్టీ దిట్టని పొలిటికల్ సర్కిల్స్లో కొందరు నేతల మాట
Date : 23-05-2024 - 10:56 IST -
Lankapalli Vasu : లంకపల్లి వాసు.. రేవ్ పార్టీ నిందితుడి చీకటి చిట్టా వెలుగులోకి
ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో కొందరు తెలుగు నటులు, పెద్దసంఖ్యలో తెలుగు యువతీ, యువకులు పాల్గొన్న విషయం కలకలం రేపింది.
Date : 23-05-2024 - 8:18 IST -
Macherla : పిన్నెల్లి దాడి… పీఓ సహా సిబ్బందిపై ఈసీ వేటు
పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ సహా ఇతర సిబ్బందిని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది.
Date : 22-05-2024 - 11:55 IST -
AP : ఈసీకి జనసేన సూటి ప్రశ్న..డీజీపీని మార్చినప్పుడు సీఎస్ను ఎందుకు మార్చడం లేదు
ముఖ్యంగా వైసీపీ నేతలు , వారి అనుచరులు విధి రౌడీల్లా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ ఈసీ మాత్రం సూచిచూడనట్లు ఉండడం ఫై ఆగ్రహం వ్యక్తం చేసింది
Date : 22-05-2024 - 9:32 IST -
YCP : వైసీసీ మైండ్ గేమ్ ఆడుతుంది – టీడీపీ నేతల కామెంట్స్
ఈసారి ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం పెరగడంతో ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని..ఖచ్చితంగా కూటమి గెలవబోతుందని కూటమి నేతలు చెపుతుంటే..వైసీపీ నేతలు జగన్ సంక్షేమం చూసి ఓటర్లు పోటెత్తారని
Date : 22-05-2024 - 9:02 IST -
AP Election Counting : కౌంటింగ్ రోజున ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయో..?
పోలింగ్ రోజే రాష్ట్రంలో చాల చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు పలువురి చేతిలో గాయపడ్డారు. ఇక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ రోజు ఇంకెలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయో అని ఖంగారు పడుతున్నారు
Date : 22-05-2024 - 8:54 IST -
AP : ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.203కోట్లు విడుదల.. ఏపి ప్రభుత్వం
AP Govt: నెట్వర్క్ ఆసుపత్రులకు(Network Hospitals) నిధులు విడుదల చేసినట్లు ఆరోగ్యశ్రీ ట్రస్ట్(Aarogyasri Trust) వెల్లడించింది. ప్రస్తుతం రూ.203 కోట్లు విడుదల చేశామని, పెండిగ్ బకాయిలు త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సేవలకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించామని ట్రస్ట్ వెల్లడించింది. We’re now on WhatsApp. Click to Join. కాగా, పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారుల
Date : 22-05-2024 - 8:14 IST