Andhra Pradesh
-
Chandrababu: జగన్ ఒక బ్లఫ్ మాస్టర్..మోసం, దగా తప్ప మరేమీ తెలియదుః చంద్రబాబు
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు(Nellore) రా కదలిరా సభ( Ra Kadali Ra Sabha)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లో సింహపురి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమేనని అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(Vemireddy Prabhakar Reddy) చేరికతో టీడీపీ(tdp)కి మరింత బలం చేకూరినట్టయిందని తెలిపారు. న్యాయం కోసం పోరాడిన సమర్థ నాయకుడు వేమిరెడ్డి అని కొనియాడారు. వేమిరెడ్డిని పార్టీలో చేరాలని
Published Date - 03:18 PM, Sat - 2 March 24 -
Pawan Kalyan: తాగేందుకు నీళ్ళు అడిగితే చంపేస్తారా..? పవన్ కళ్యాణ్ ఫైర్
Pawan Kalyan: జనసేన అధినేత, సీని నటుడు పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు మండిపడ్డారు. ‘‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాగు నీళ్ళు పట్టుకొనేందుకు కూడా పార్టీల లెక్కల చూసే పరిస్థితి రావడం దురదృష్టకరం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మల్లవరంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శ్రీమతి బాణావత్ సామునిబాయిని ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటన కలచి వేసింది. ట్యాంకర్ దగ్గరకు తాగు నీరు పట్టుకొనేం
Published Date - 03:11 PM, Sat - 2 March 24 -
Grama Volunteer: గంటలో పెళ్లి.. వాలంటీర్ విధులకు హాజరైన పెళ్లి కూతురు
విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలానికి చెందిన వధువు చేసిన పనికి ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. గంటలో పెళ్ళి పెట్టుకుని సదరు యువతీ విధుల్ని నిర్వర్తించింది. పని పట్ల తనకున్న చిత్తశుద్ధిని ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకుంది.
Published Date - 03:04 PM, Sat - 2 March 24 -
AP : చంద్రబాబు తో మరోసారి ప్రశాంత్ కిషోర్ భేటీ…
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో మరోసారి ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) నివాసానికి వచ్చిన ప్రశాంత్ కిషోర్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. దాదాపు 4 గంటల పాటు ఇద్దరు సమావేశమయ్యారు. గతంలో ప్రశాంత్ కిషోర్ పైన విమర్శలు చేసిన టీడీపీ..ఇప్పుడు ఆయన సలహాలు తీసుకోవటం పైన వైసీపీ నేతలు కార్నర్ చేస్తున్నారు
Published Date - 02:53 PM, Sat - 2 March 24 -
Vemireddy Prabhakar Reddy: టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
Vemireddy Prabhakar Reddy: కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరు జిల్లా(Nellore District) వైసీపీ అధ్యక్షుడు(YCP President)వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవాళ టీడీపీ((tdp)లో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఇవాళ రా కదలిరా సభ కోసం నెల్లూరు వచ్చారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన అర్ధాంగి వేమిరెడ్డి ప్రశాంతిలకు చంద్రబాబు ప
Published Date - 02:09 PM, Sat - 2 March 24 -
Mahasena Rajesh : మహాసేన రాజేష్ సంచలన ప్రకటన..బరిలోనుండి తప్పుకుంటున్నట్లు స్పష్టం
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్ (Mahasena Rajesh) సంచలన ప్రకటన చేశారు. తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని తెలిపారు. కులరక్కసి చేతిలో మరోసారి బలైపోయాను.. జగన్ రెడ్డీ… గుర్తుపెట్టుకుంటాను! .. పోటీ నుండి నేనే స్వచ్చందంగా తప్పుకుంటాను! నాకోసం నా పార్టీనీ, చంద్రబాబుగారినీ, పవన్ కళ్యాణ్ గారినీ, లోకేష్ గారినీ ఎవ్వరూ తిట్టొద్దు ” అంటూ రాజేష్ అలియాస్ మ
Published Date - 02:05 PM, Sat - 2 March 24 -
TDP : మంగళగిరి లో టీడీపీ కి మరోసారి భంగపాటు తప్పదు – ఆర్కే
మంగళగిరి (Mangalagiri) లో టీడీపీ (TDP) కి మరోసారి భంగపాటు తప్పదని , వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసారు ఆళ్ల రామకృష్ణ రెడ్డి (Alla Ramakrishna Reddy). శుక్రవారం రాత్రి వైసీపీ అధిష్టానం 9వ జాబితాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో మంగళగిరి వైసీపీ అభ్యర్థిగా లావణ్య (Lavanya) ను ప్రకటించారు. అంతకు ముందు గంజి చిరంజీవి ని ప్రకటించడం తో..ఆయన తన ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. కానీ మళ్లీ ఏమైందో […]
Published Date - 01:27 PM, Sat - 2 March 24 -
Venkata Krishna Prasad : టీడీపీలో చేరిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. హైదరాబాద్లో చంద్రబాబు సమక్షంలో వసంత కృష్ణప్రసాద్ టీడీపీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. అయితే అంతకుముందే అధికార పార్టీ వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. గత కొద్దీ రోజులుగా వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరుగుతుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వైసీపీ అధిష్ఠానం ఉం
Published Date - 11:40 AM, Sat - 2 March 24 -
AP : పవన్ పై కాపు నేత పోటీ..జగన్ ఏమన్నా ప్లానా..?
గత ఎన్నికల్లో ఎలాగైతే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను రెండు చోట్ల ఓడగొట్టామో…మరోసారి అలాగే పవన్ కళ్యాణ్ ను చిత్తుగా ఓడించాలని జగన్ (Jagan) చేస్తున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ ఫై గట్టి నేతను బరిలోకి దింపాలని చూస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫై అదే సామజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలని ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో భీమవరం , గాజువాక స్థానాల నుం
Published Date - 10:46 AM, Sat - 2 March 24 -
Cheepurupalli : బొత్స ఫై పోటీకి వెనుకడుగు వేస్తున్న టీడీపీ నేతలు
ఏపీ(AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అధికార – ప్రతిపక్ష పార్టీలు నేతల ఎంపిక ఫై కసరత్తులు చేస్తున్నారు. ఎవర్ని ఏ స్థానం నుండి దింపాలి..? దింపితే గెలిచే అవకాశం ఉంటుందా..? గతంలో ఏ పార్టీ కి ఎలాంటి విజయాలు అందాయి..? ప్రస్తుతం అక్కడి గ్రాఫ్ ఎలా ఉంది..? అనేవి చూసుకొని బరిలోకి దింపుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికలు గట్టి పోటీ ఉండబోతున్నట్లు స్ఫష్టంగా తెలుస్తుంది. ట
Published Date - 10:30 AM, Sat - 2 March 24 -
CM Jagan : పేదల పెన్షన్ రూ.5 వేలకు పెంచిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సారధ్యంలోని ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ప్రతి నెలా అందజేస్తున్న పింఛన్ను రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచింది. పింఛన్లతో పాటు ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకు రూ.21.98 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. నిధులను విడుదల చేస్తున్నట్టు
Published Date - 10:23 AM, Sat - 2 March 24 -
YS Sharmila : ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్ విడుదల
తిరుపతి (Tirupati)లో నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ (Declaration on Special Status) విడుదల చేసారు ఏపీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila). తాము అధికారంలో రాగానే రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తారని ప్రకటించారు. ”ప్రత్యేక హోదా కోసం పోరాడే వాళ్లు కావాలా? తాకట్టు పెట్టే వాళ్లా? రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలి అని షర్మిల పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ
Published Date - 09:50 PM, Fri - 1 March 24 -
YCP 9th List : మంగళగిరిలో గంజి కి భారీ షాక్
వైసీపీ పార్టీ (YCP) వరుసపెట్టి జాబితాలను (Incharge List) విడుదల చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 8 జాబితాలను విడుదల చేసిన జగన్..ఈరోజు 9 వ జాబితాను రిలీజ్ చేసారు. ఈ జాబితాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం(Mangalagiri Constituency)లో ఇన్ఛార్జీని మార్చింది. గంజి చిరంజీవి (Ganji Chiranjeevi) స్థానంలో మురుగుడు లావణ్య (Lavanya Murugudu) పేరుని వైసీపీ అధిష్టానం ప్రకటించి
Published Date - 09:37 PM, Fri - 1 March 24 -
Chandrababu : రేపు నెల్లూరులో చంద్రబాబు పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) రేపు నెల్లూరు ( Nellore ) లో పర్యటించబోతున్నారు. మరో రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న క్రమంలో అధికార – ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ప్రచారంలో బిజీ అయ్యారు. ఇటు అధినేతలు సైతం వరుస పెట్టి సభలు , సమావేశాలు ఏర్పాటు చేస్తూ అధికారం కోసం తహతహలాడుతున్నారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టీడీపీ..ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని చూస్తుంది. సింగిల్
Published Date - 09:20 PM, Fri - 1 March 24 -
Kanna Lakshminarayana : టీడీపీ, జనసేన బహిరంగ సభతో వైఎస్సార్సీపీ నివ్వెరపోయింది
నిన్న జరిగిన టీడీపీ (TDP)- జనసేన (Janasena) తాడేపల్లిగూడెం అసెంబ్లీ సమావేశాన్ని చూసి తాడేపల్లి పాలెం కదిలిందని కన్నా లక్ష్మీనారాయణ (Kanna Laskhminarayana) అన్నారు. ‘వైఎస్ఆర్సిపి దొంగలు’గా పేర్కొంటున్న దానికి వ్యతిరేకంగా టిడిపి, జనసేనల పొత్తు బలీయమైన శక్తిగా నిరూపిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల అభ్యున్నతి కోసమే పొత్తు పెట్టుకున్నామని, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో,
Published Date - 08:30 PM, Fri - 1 March 24 -
YS Sunitha : సునీత పలికిన మాటలు.. చంద్రబాబు పలికించినవే – సజ్జల
రాబోయే ఎన్నికల్లో తన అన్న, సీఎం వైఎస్ జగన్ పార్టీకి ఓటేయొద్దని ..హత్యా రాజకీయాలు చేసేవారు పాలించకూడదు అంటూ వైఎస్ సునీత (YS Sunitha) ఢిల్లీ వేదికగా ఏపీ రాష్ట్ర ప్రజలను కోరిన సంగతి తెలిసిందే.తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు నిందితులకు శిక్ష పడలేదు..ఇలాంటి హత్య రాజకీయాలు చేసే వారికీ తగిన బుద్ది చెప్పాలని , మరోసారి వైసీపీ అధికారంలోకి వ
Published Date - 07:48 PM, Fri - 1 March 24 -
TDP : టీడీపీని వీడనున్న బొల్లినేని?
ఊహించని పరిణామంలో ఉదయగిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు ఆ పార్టీ హైకమాండ్ కాకర్ల సురేష్కు ఉదయగిరి టిక్కెట్టు ఇవ్వడంతో పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బొల్లింరెడ్డి వెంకట రామారావు ఉదయగిరి నియోజకవర్గంలోని పార్టీ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపి పార్టీని వీడాలనే నిర్ణయాన్ని వారికి సూచించినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో తన భవిష్యత్ కార్య
Published Date - 07:39 PM, Fri - 1 March 24 -
Pulivendula : పులివెందులలో టీడీపీ కి భారీ షాక్..వైసీపీ లో చేరిన సతీష్ రెడ్డి
ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు మరింత వేడెక్కుతున్నాయి. అధికార – ప్రతిపక్ష (TDP – Janasena) పార్టీలలో వలసల పర్వం ఉపందుకుంటుంది. ఎవరు..ఎప్పుడు ఏ పార్టీ లో చేరుతున్నారో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. ఉదయం ఓ పార్టీలో ఉన్న నేత..రాత్రికి మరో పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో వారినే నమ్ముకున్న కార్యకర్తలు మద్యంలో ఆగం అవుతున్నారు. ముఖ్యంగా ఇరు పార్టీలు అభ్యర్థుల ప్రకటన చేస్తుండడం
Published Date - 07:33 PM, Fri - 1 March 24 -
TDP : చంద్రగిరిలో టీడీపీ రెడ్డి అభ్యర్థిని బరిలోకి దించే అవకాశం..!
చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా పులివర్తి నాని (Pulivarthi Nani) పేరును టీడీపీ (TDP) ఇంకా ప్రకటించకపోవడంతో రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని టీడీపీ బరిలోకి దించే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. టీడీపీ విడుదల చేసిన తొలి జాబితాలో చంద్రగిరి, పూతలపట్టు మినహా చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ప్రకటించిన
Published Date - 06:35 PM, Fri - 1 March 24 -
Pawan Kalyan : జనసేనానికి జోగయ్య, ముద్రగడ సలహా ఇవ్వడానికి అర్హులా..?
కాపు నేతలు – హరిరామ జోగయ్య (Harirama Jogaiah), ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) తమ లేఖలతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను కార్నర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలా నెలలుగా జోగయ్య ఇలా లేఖలు రాస్తుంటే, పవన్ కళ్యాణ్ జనసేన తలుపులు మూయడంతో ముద్రగడ ఆయనతో చేరారు. వీరిద్దరూ వివిధ కారణాల వల్ల తెలుగుదేశం పార్టీని ద్వేషిస్తున్నారు, అందుకే చంద్రబాబును పవన్ కళ్యాణ్, కాపు సామాజికవర్గం భుజాల
Published Date - 06:22 PM, Fri - 1 March 24