Andhra Pradesh
-
AP : జగన్ కు ఇంకో ఛాన్స్ ఇస్తే ప్రాజెక్టులను కూడా తాకట్టు పెడతారు – గంటా
రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టడం ఫై సీఎం జగన్ ఫై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కు ఇంకో ఛాన్స్ ఇస్తే ప్రాజెక్టులను కూడా తాకట్టు పెడతారంటూ వాపోతున్నారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రైనా సచివాలయాన్ని (Secretariat) అభివృద్ధి చేయాలనీ చూస్తారు..కానీ ఏపీ సీఎం జగన్ (CM Jagan) మాత్రం తాకట్టు (Hostage) పెట్టి రాష్ట్ర పరువు తీసారని ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస
Published Date - 06:56 PM, Sun - 3 March 24 -
BJP Alliance In AP: పొత్తు లేనట్లేనా.. అభ్యర్థుల వేటలో ఏపీ బీజేపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కీలకం కానుంది. బీజేపీతో పొత్తుకు ఆరాటపడిన జనసేనకు నిరాశ తప్పేలా లేదు. జనసేన కూటమితో బీజేపీ సిద్ధంగా లేదన్నది స్పష్టమవుతుంది. అందులో భాగంగా బీజేపీ తమ అభ్యర్థుల్ని ప్రకటించేందుకు సిద్ధమైంది.
Published Date - 04:08 PM, Sun - 3 March 24 -
Hyderabad: మరో పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ హైకోర్టుకు చేరింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను 2034 వరకు పొడిగించాలని
Published Date - 03:10 PM, Sun - 3 March 24 -
Roja : రోజాకు టికెట్ ఇస్తే దగ్గరుండి ఓడిస్తాం – అధిష్టానానికి వైసీపీ శ్రేణుల హెచ్చరిక
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ అధినేత జగన్ (Jagan)..అభ్యర్థుల (Candidates ) జాబితను రిలీజ్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే 9 జాబితాలు రిలీజ్ చేసారు. ప్రతి నియోజకవర్గం ఆయా అభ్యర్థులపై సర్వేలు చేయించి ప్రజలు ఏమనుకుంటున్నారో అది తెలుసుకొని టికెట్ ఇస్తున్నారు. ఏమాత్రం సదరు అభ్యర్థి ఫై వ్యతిరేకత ఉన్న పక్కకు పెట్టేస్తున్నారు. ఇప్పటికే చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలకు , మంత్రులకు షా
Published Date - 03:08 PM, Sun - 3 March 24 -
Mudragada Join YSRCP: ముద్రగడ కోసం త్యాగానికి సిద్దమైన వంగగీత
కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో జేఎస్పీ అధినేత పవన్తో భేటీ అవుతారని గత కొన్ని నెలలుగా ఊహాగానాలు సాగుతున్నప్పటికీ ఆ భేటీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ముద్రగడ రూటు మార్చే అవకాశం కనిపిస్తుంది.
Published Date - 02:58 PM, Sun - 3 March 24 -
YSRCP Sitting MLAs: శ్రీకాకుళం సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జగన్ నమ్మకం, కానీ మార్చాలంటూ డిమాండ్స్
శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొనసాగించాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. అయితే వైఎస్సార్సీపీ ద్వితీయశ్రేణి నేతలు మాత్రం సీఎం జగన్ నిర్ణయంపై అసంతృప్తి
Published Date - 02:30 PM, Sun - 3 March 24 -
Vizag Floating Sea Bridge : వైజాగ్ లో రెండోసారి తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి ..
విశాఖ ఆర్కే బీచ్ (Vizag RK Beach)లో ఏర్పటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జి (Floating Bridge ) రెండోసారి తెగిపోయింది. ఆర్కే బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చే పర్యాటకుల కోసం.. సముద్రపు అలల తాకిడిని ఆస్వాదించేందుకు గాను ఫ్లోటింగ్ బ్రిడ్జి ని రాష్ట్ర ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ కలిసి గత ఆదివారం అట్టహాసంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ ప్రారంభించిన మరుసటి రోజే ఫ్లోటింగ్
Published Date - 01:59 PM, Sun - 3 March 24 -
Vizag Steel Plant : ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ర్యాలీ
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే ప్రయత్నాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం విశాఖ స్టీల్ ప్లాంట్ (విఎస్పి) ఉద్యోగులు మహా పాదయాత్ర నిర్వహించారు. కూర్మన్నపాలెంలో నిరసన శిబిరం నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు జరిగిన మహా పాదయాత్రలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, వారికి మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. వైసిపి ప్రైవేటీకరణను
Published Date - 01:59 PM, Sun - 3 March 24 -
AP : రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టుపెట్టిన సీఎం జగన్..ఇంతకన్నా దారుణం మరోటి ఉండదు
ఏ రాష్ట్ర ముఖ్యమంత్రైనా సచివాలయాన్ని (Secretariat) అభివృద్ధి చేయాలనీ చూస్తారు..కానీ ఏపీ సీఎం జగన్ (CM Jagan) మాత్రం తాకట్టు (Hostage) పెట్టి రాష్ట్ర పరువు తీసారని టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఐదేళ్లుగా రాష్ట్రానికి రాజధానే లేకుండా చేసిన జగన్..ఇప్పుడు సచివాలయం కూడా లేకుండా చేసాడు. ఇప్పటికే అడ్డగోలుగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్..చివరికి రాష్ట
Published Date - 11:51 AM, Sun - 3 March 24 -
TTD : శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. టీటీడీ కీలక నిర్ణయం
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో ప్రత్యేక దర్శనం (రూ. 300) టికెట్లను పెంచనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ‘వీఐపీ, శ్రీవాణి, టూరిజం, వర్చువల్ సేవల టికెట్లను తగ్గించి ఎస్ఎన్డీ, ఎస్ఈడీ టికెట్ల కోటా పెంచుతాం. ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో రికమెండేషన్ లెటర్లపై వీఐపీ బ్రేక్ దర్శనాల కోటా ఉండదు. గత న
Published Date - 10:18 AM, Sun - 3 March 24 -
CM Revanth Reddy : సీఎం అయ్యాక తొలిసారి ఏపీకి రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రేవంత్ రెడ్డి ఏపీకి వెళ్లనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 11న విశాఖలో కాంగ్రెస్ నిర్వహించే సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇక ఈనెల 7న గుంటూరులో జరిపే బహిరంగ సభకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రానున్నారు. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు సభలు, సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస
Published Date - 09:40 AM, Sun - 3 March 24 -
AP Politics : లీడర్ మారరు.. క్యాడర్లో కంగారు..!
ఏ పార్టీకైనా క్యాడర్ అనేది ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్. అగ్రశ్రేణిలో ఉన్న నాయకులు మారవచ్చు కానీ క్యాడర్ స్థిరంగా ఉంటుంది, అన్ని అంశాలలో నాయకులకు మద్దతు మరియు సహాయం చేస్తుంది. క్యాడర్ కోల్పోతే రాజకీయ పార్టీలకు అస్తిత్వ ముప్పు వాటిల్లుతుంది. ఈ వాస్తవాన్ని ఎత్తిచూపుతూ వివిధ రాజకీయ పార్టీల నాయకులు క్యాడర్ అంటే తమకు ప్రాణమని, రాజకీయాలకు తామే కీలకమని పదే పదే చెబుతుంటారు. అ
Published Date - 09:09 PM, Sat - 2 March 24 -
CM Jagan : జగన్కు సిస్టర్స్ స్ర్టోక్ తప్పదా..?
ఏపీలో ప్రస్తుత సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి రాష్ట్రంలో అధికార వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో విపక్షాలు ఏకమవుతున్న తరుణంలో తాజాగా అక్కచెల్లెళ్ల రూపంలో ఆయనకు తలనొప్పి వచ్చింది. ఒకరు ఆయన సొంత సోదరి వైఎస్ షర్మిల (YS Sharmila) కాగా, రెండోవారు బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekanda Reddy) కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి (YS Sunitha Reddy). దేశ రాజధాని ఢిల
Published Date - 08:50 PM, Sat - 2 March 24 -
Pawan Kalyan : పవన్ పూర్తిగా కాపు ఓటర్లపైనే ఆధారపడతాడా..?
ఆంధ్ర ప్రదేశ్లో రానున్న ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు ఎవరికి వారి వ్యూహాలు రచిస్తున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ -జనసేన పొత్తుతో ప్రజల ముందుకు రానుంది. అయితే.. టీడీపీ (TDP)- జనసేన (Janasena)తో బీజేపీ (BJP) కూడా కలిసి మహా కూటమిగా వచ్చే ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకుంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ మహా కూటమిలో బీజేపీ పొత్తుపై స్పష్టమైన అడుగులు కనిపించకపోవడంతో టీడీపీ- జ
Published Date - 08:34 PM, Sat - 2 March 24 -
Chandrababu: వేమిరెడ్డి చేరికతో నెల్లూరులో టీడీపీ విజయం ఖాయం
నెల్లూరు జిల్లా రాజకీయ పరిణామాలు మారుతున్నట్టు స్పష్టమవుతుంది. ఆ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలువు ధీమా వ్యక్తం చేస్తుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇదే విషయాన్నీ నొక్కి చెప్పారు.
Published Date - 06:52 PM, Sat - 2 March 24 -
Ongole: మాగుంట రాఘవరెడ్డి టీడీపీలో చేరనేలేదు అప్పుడే ఎన్నికల ప్రచారం
మాగుంట రాఘవరెడ్డితో పాటు ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీ పార్టీలో చేరకముందే ఒంగోలు పార్లమెంట్ స్థానానికి మాగుంట రాఘవరెడ్డి అభ్యర్థిత్వంపై ప్రచారం ఊపందుకుంది. దీంతో నియోజకవర్గ ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
Published Date - 05:38 PM, Sat - 2 March 24 -
Nagababu : నాగబాబు అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేస్తారా..?
ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. టీడీపీ-జనసేన పొత్తుతో ఈసారి ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ (TDP)- జనసేన (Janasena) కూటమి తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇందులో జనసేన అధినేత పవన కల్యాణ్ (Pawan Kalyan)తో పాటు.. ఆయన సోదరుడు నాగబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో వెల్లడించలేదు. ఈ క్రమంలో ఈ ఇద్దరి పోటీలు పలు ఆసక్తికర వార్తలు ఏ
Published Date - 04:53 PM, Sat - 2 March 24 -
Tirupati TDP: తిరుపతి టీడీపీ అభ్యర్థి వూకా విజయ కుమార్?
టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. జనసేనతో పొత్తులులో భాగంగా అభ్యర్థుల్ని ప్రకటించారు పార్టీ చీఫ్ చంద్రబాబు. అయితే జాబితాలో తిరుపతి అభ్యర్థిత్వం లేకపోవడం ఊహాగానాలకు దారితీసింది. టీడీపీలో టికెట్ కోసం పోటీ పడుతున్న ఆశావహుల్లో
Published Date - 04:18 PM, Sat - 2 March 24 -
YSRCP Manifesto: 10న బాపట్ల సిద్ధం సభలో వైసీపీ మేనిఫెస్టో
బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ విజయసాయిరెడ్డి సన్నాహక సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Published Date - 03:55 PM, Sat - 2 March 24 -
Roop Kumar Yadav: టీడీపీలో చేరిన మరో నెల్లూరు ముఖ్య నేతలు
Roop Kumar Yadav: ఈరోజు నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ లో జరిగిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu) సమక్షంలో చాలామంది వైసీపీ(ysrcp)నేతలు పసుపు కండువాలు కప్పుకున్నారు. తొలుత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు టీడీపీలో చేరారు. ఆ తర్వాత నెల్లూరు డిప్యూటీ మేయర్(Deputy Mayor of Nellore)రూప్ కుమార్ యాదవ్(Roop Kumar Yadav)కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వేదికపై ఆసక్తికర దృశ్యం కనిపించింది. రూప
Published Date - 03:52 PM, Sat - 2 March 24