Andhra Pradesh
-
CM Jagan : ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన ప్రకటన
ఎన్నికల అనంతరం విశాఖపట్నం నుంచే పాలన సాగిస్తానని విజన్ వైజాగ్ సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తేల్చి చెప్పారు. ఇక్కడే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. వైజాగ్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. చాలామంది వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. కానీ నేను మీకు మాట ఇస్తున్నానని, ఎలక్షన్ల తర్వాత నా నివాసం వైజాగే అని సీఎం వ
Published Date - 01:18 PM, Tue - 5 March 24 -
Chandrababu: ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ..అన్ని జిల్లాల ఎస్పీలకు లేఖ కాపీలు
Chandrababu Letter: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు(Andhra Pradesh Assembly Elections) నోటిఫికేషన్ వెలువడనున్న వేళ తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు(Chandrababu) రాష్ట్ర డీజీపీ(DGP)కి లేఖ(Letter) రాశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో తనపై నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని అందులో కోరారు. ఎన్నికల నామినేషన్ పక్రియలో అభ్యర్థి తనపై ఉన్న కేసుల వివరాలు పేర్కొనాల్సి ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా క
Published Date - 01:09 PM, Tue - 5 March 24 -
Margani Bharat : టీడీపీ మాజీ ఎమ్మెల్సీ కి చెప్పు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చిన వైసీపీ ఎంపీ మార్గాని భరత్
వైసీపీ ఎంపీ మార్గాని భరత్ (Margani Bharat )..టీడీపీ మాజీ ఎమ్మెల్సీ వార్నింగ్ ఇచ్చాడు..అది కూడా చెప్పు చూపిస్తూ..ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ – వైసీపీ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ తరుణంలో ఓ మహిళా వాలంటీర్ను టీడీపీ మాజీ ఎమ్మెల్స
Published Date - 12:26 PM, Tue - 5 March 24 -
TDP-JSP : నిడదవోలుకు వెళ్తున్న కందుల దుర్గేష్, గోరంట్లకు లైన్ క్లియర్?
తాజాగా టీడీపీ-జనసేన తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. రెండు పార్టీలకు దక్కే సీట్లపై క్లారిటీ వచ్చినప్పటికీ, సీట్లు దక్కించుకోవడంపై ఇరు పార్టీలు పట్టుదలతో ఉన్న కీలక స్థానాలపై మాత్రం సస్పెన్స్ కొనసాగింది. గట్టి పోటీ కారణంగా అభ్యర్థులను ప్రకటించలేదు. ద్వారా ఆధారితం రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం అటువంటి గట్టి స్థానం. సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చ
Published Date - 12:00 PM, Tue - 5 March 24 -
Srisailam : శ్రీశైలంకు వంతెన మార్గం.. పులుల సంరక్షణ కేంద్రం పైనుంచి..
Srisailam : శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రం. దీనికి దక్షిణ కాశీగానూ పేరుంది.
Published Date - 11:17 AM, Tue - 5 March 24 -
Amilineni Surendra Babu : ఇక జనంతోనే అంటున్న టీడీపీ అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు
ఇక జనంతోనే నా అడుగులుంటున్నారు ఎస్.ఆర్. కన్ స్ట్రక్షన్స్ అధినేత అమిలి నేని సురేంద్రబాబు (Amilineni Surendra Babu). సురేంద్ర బాబు అంటే అనంతపురం జిల్లా (Anantapur District)లో తెలియనివారుండరు. రాజకీయాల్లోకి రాకముందే ప్రజాసేవలో తనదైన ముద్రవేసిన అమిలినేని ప్రజల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. కరోనా సమయంలో ..అనంతపురం జిల్లాలో దాదాపు కోటి రూపాయల ఖర్చుతో తన టీమ్ తో శానిటైజర్లు, మాస్క్ లు, గ్లౌజులు, ఆక
Published Date - 10:49 AM, Tue - 5 March 24 -
AP SSC Hall Tickets 2024: ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి హాల్టికెట్లను విడుదల చేసింది. అధికారిక https://www.bse.ap.gov.in/ వెబ్సైట్లో విద్యార్థుల హాల్ టికెట్లను అందుబాటులో ఉంచింది. ప్రైవేట్ మరియు రెగ్యులర్ విద్యార్థులకు హాల్ టికెట్లను విడుదల చేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ తెలిపింది.
Published Date - 09:47 PM, Mon - 4 March 24 -
AP : సచివాలయం తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఉందా ? – కొడాలి నాని
సీఎం జగన్ (CM Jagan) రాష్ట్ర సచివాలయాన్ని (AP Secretariat) రూ.370 కోట్లకు తాకట్టు పెట్టారంటూ టీడీపీ (TDP) పెద్ద ఎత్తున ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అడ్డగోలుగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్..చివరికి రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టుకు రాసిచ్చి రూ.370 కోట్ల అప్పు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్
Published Date - 05:06 PM, Mon - 4 March 24 -
Adimulapu Suresh: పవన్ కు చట్టసభలో అడుగుపెట్టే తలరాత ఉందో లేదో: ఆదిమూలపు సురేశ్
Pawan Kalyan: టీడీపీ-జనసేన(TDP-Jana Sena) పొత్తుపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్(minister adimulapu suresh) స్పందించారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) 2014 నుంచి రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారని… ఆయన ధైర్యం చివరికి 24 సీట్లలో పోటీ చేసేందుకు మాత్రమే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ఆ 24 సీట్లలో పవన్ కల్యాణ్ ఎక్కడ్నించి పోటీ చేస్తున్నాడో చెప్పమనండి… ఆయన ఎక్కడ్నించి పోటీ చేస్తాడో ఇంతవరకు డిసైడ్ కాలేదని అన్నారు. పవన్
Published Date - 04:38 PM, Mon - 4 March 24 -
YSRCP : ఈనెల 10న అద్దంకిలో సిద్ధం.. గొట్టిపాటి రవినే టార్గెట్..?
ఈ నెల 10న అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల గ్రామంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అంతిమ సిద్దం సభ జరగనుంది. ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) వివరించిన విధంగానే స్టిక్కీ వికెట్పై ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ సమావేశాలకు పెద్దపీట వేస్తోంది. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ, సభలను ఆకట్టుకునేందుకు ఈ సమావేశాలకు భారీగా జనాలను తరలిస్తున్నారు. అద్దంకి సిద్దం మీటింగ్ కంటికి కనిపిం
Published Date - 03:51 PM, Mon - 4 March 24 -
AP Politics : కాపు సామాజికవర్గాన్ని విభజించేది ఎవరు?
రోజు రోజుకు ఏపీలో ఎన్నికలు వేడి పెంచుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ (TDP) – జనసేన (Janasena) కూటమి ముందుకు సాగుతోంది. అయితే.. పలు సామాజిక వర్గాల ప్రజలను తమవైపు ఆకర్షించేందుకు ఆయా పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. అయితే.. కాపు సామాజిక వర్గానికి ఎవరు ఎక్కువ నష్టం కలిగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్ ఆందోళన రేకెత్తిస్తోంది. 2024 ఎన్నికల్లో తమ ఎంపికలను
Published Date - 02:30 PM, Mon - 4 March 24 -
AP : ప్రశాంత్ వ్యాఖ్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ శ్రేణులు
రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడిపి (TDP) పార్టీదే విజయమని రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీలో అలజడి సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు (YCP), నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత ఎన్నికల్లో ప్రశాంత్ వైసీపీ కి పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ చెప్పిన ఐడియా లతో , ప్రచారం తో వైసీపీ విజయం సాధించింది. ఇక ఈసారి ప్రశాంత్ ఇండైరెక్ట్ గా టీడ
Published Date - 01:53 PM, Mon - 4 March 24 -
vijayasai reddy: ప్రశాంత్ కిశోర్ అంచనాలకు ఆధారాలు లేవుః విజయసాయి రెడ్డి
vijayasai reddy: ఈసారి ఎన్నికల్లో వైసీపీ(ysrcp)కి భారీ ఓటమి తప్పదని, మరోసారి గెలవాలనుకుంటున్న జగన్(jagan) ఆశలు నెరవేరబోవని మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (vijayasai reddy)స్పందించారు. చంద్రబాబు(chandrababu)తో 4 గంటల పాటు సమావేశమైన అనంతరం తాను ఏం మాట్లాడుతున్నాడో ప్రశాంత్ కిశోర్ కే త
Published Date - 01:53 PM, Mon - 4 March 24 -
Ambati Rambabu : చంద్రబాబు ఓ మోసగాడు, ఓ 420 – అంబటి
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు ఎక్కవుతుంది. ప్రచార సభల్లోనే కాదు సోషల్ మీడియా లోను సైతం ఇరు నేతలు విమర్శలు , ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా పల్నాడు లో రా కదలిరా సభలో చంద్రబాబు (Chnadrababu) చేసిన కామెంట్స్ ఫై వైసీపీ మంత్రి అంబటి (Ambati Rambabu) రియాక్ట్ అయ్యాడు. చంద్రబాబు 14 ఏళ్లు పరిపాలనలో పల్నాడుకు ఏం చేశాడో […]
Published Date - 11:39 AM, Mon - 4 March 24 -
AP Train Accident: గతేడాది ఘోర రైలు ప్రమాదం.. కారణం చెప్పిన రైల్వే మంత్రి
గతేడాది అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం (AP Train Accident) జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
Published Date - 10:57 AM, Mon - 4 March 24 -
SSC Hall Tickets : ‘టెన్త్’ హాల్టికెట్ల విడుదల.. డౌన్లోడ్ ఇలా
SSC Hall Tickets : ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు నేటి నుంచి రిలీజ్ కానున్నాయి.
Published Date - 09:08 AM, Mon - 4 March 24 -
Prashant Kishor : ఏపీలో టీడీపీ గెలుపు ఖాయం..?
ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే టీడీపీ (TDP)- జనసేన (Janasena) కూటిమికి వైఎస్సార్సీపీ (YSRCP) మధ్యనే పోటీ ఉండబోతోందని సర్వేలు చెబుతున్నాయి. అయితే.. టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ కూడా చేరే అవకాశం ఉంది. కానీ దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఘోరంగా ఓడిపోవడం ఖాయమని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశ
Published Date - 09:53 PM, Sun - 3 March 24 -
BJP Alliance TDP-Janasena : వారం రోజుల్లో ఏపీలో పొత్తులపై స్పష్టత – బిజెపి
టీడీపీ – జనసేన ఉమ్మడి కూటమి (BJP Alliance) తో బిజెపి పొత్తు ఉంటుందా..లేదా అనేది వారం రోజుల్లో స్పష్టత వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ (Shiva Prakash) తెలిపారు. గత రెండు రోజులుగా బీజేపీ ముఖ్య నేతలు అమరావతి (Amaravathi) లో సమావేశాలు జరుపుతూ వచ్చారు. ఈరోజుతో ఈ సమావేశాలు ముగిశాయి. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నేతలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ ఈ సమావేశాలు నిర్వహి
Published Date - 09:26 PM, Sun - 3 March 24 -
MLA Arani Srinivasulu : ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును సస్పెండ్ చేసిన వైసీపీ
చిత్తూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు(YCP MLA Arani Srinivasulu)ను వైసీపీ పార్టీ (YCP) నుండి సస్పెండ్ (Suspend) చేసింది. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఏపీ రాజకీయాలు ఆసక్తికర మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ లో నేతలు వరుసపెట్టి రాజీనామా చేస్తున్నారు. సర్వేల పేరుతో జగన్ ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోవడం తో వారంత బయటకు వస్తూ టీడీపీ , జనసేన పార్టీలలో చేరుతున్
Published Date - 09:15 PM, Sun - 3 March 24 -
AP Secretariat : సచివాలయాన్ని తాకట్టు పెట్టలేదు – CRDA
సీఎం జగన్ (CM Jagan) రాష్ట్ర సచివాలయాన్ని (AP Secretariat) రూ.370 కోట్లకు తాకట్టు పెట్టారంటూ ఉదయం నుండి టీడీపీ (TDP) పెద్ద ఎత్తున ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అడ్డగోలుగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్..చివరికి రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టుకు రాసిచ్చి రూ.370 కోట్ల అప్పు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా అప్పటి ముఖ్యమ
Published Date - 08:50 PM, Sun - 3 March 24