Andhra Pradesh
-
AP Floods: రాత్రంతా పడుకోకుండా ప్రజల్లోనే సీఎం చంద్రబాబు
వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. అర్ధరాత్రి 1.10 గంటలకు కృష్ణలంకలోని 16వ డివిజన్ పోలీసు కాలనీలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఏపీలో భారీ వర్షాల దృష్ట్యా సీఎం చంద్రబాబుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారు. సోమవారం దక్షిణాది రాష్ట్రానికి 40 పవర్ బోట్లు మరియు ఆరు హెలికాప్టర్లను పంపిస్తామని హోం కార్యదర్శి గోవింద
Date : 02-09-2024 - 9:10 IST -
Telangana-Andhra Pradesh: భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 20 మంది మృతి
భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 20 మంది మరణించారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో వర్షాల కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిలతో ఫోన్లో మాట్లాడి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు
Date : 02-09-2024 - 7:10 IST -
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని.. ప్రమాదంలో ఉంటే ఈ నంబర్కు కాల్ చేయొచ్చు..!
వరద ప్రభావ పరిస్థితులపై సీఎం చంద్రబాబు తాజాగా రెండోసారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలు వెల్లడించారు.
Date : 02-09-2024 - 12:09 IST -
Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ..
ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుఉతోంది. ఇప్పటి వరకు 9.18 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజీలోకి వచ్చినట్టు చేరినట్టు అధికారులు చెబుతున్నారు.
Date : 01-09-2024 - 10:36 IST -
CM Chandrababu : సీఎం చంద్రబాబు మీడియా సమావేశం..అధికారులకు ఆదేశాలు
వరద తగ్గిన తర్వాత ఆస్తి, పంట నష్టం వివరాలు సేకరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో పరిస్థితులపై ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు ఇందులో పాల్గొన్నారు.
Date : 01-09-2024 - 10:19 IST -
Rains Effect : విజయవాడ కు వెళ్లే 132 రైళ్లు రద్దు
అల్ప పీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో (AP & Telangana) రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ లో వర్షం పడడం తో నగరంలో సగంపైగా కాలనీ లు నీట మునిగాయి. వర్షాల కారణంగా విజయవాడ (vijayawada) డివిజన్లో చాలా చోట్ రైల్వే ట్రాక్స్ పూర్తి దెబ్బ తిన్నాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆయా ప్రాంతాలకు రైళ్ల ప్రయాణాలు సాగలేని పరిస్థితి నెలక
Date : 01-09-2024 - 9:08 IST -
Helicopters : వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు..ఏపీకి 6 హెలికాఫ్టర్లు: కేంద్రం
వాయు మార్గంలో మరో నాలుగు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను రేపు రాష్ట్రానికి పంపుతున్నట్లు తెలిపిన హోం సెక్రటరీ… సహాయక చర్యలకు 6 హెలికాఫ్టర్లు పంపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే రేపటి నుండి సహాయక చర్యల్లో హెలికాఫ్టర్లు పాల్గొంటాయి.
Date : 01-09-2024 - 8:58 IST -
Botsa : పేర్నినాని పై దాడి..రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తుంది: బొత్స
గుడివాడలో మాజీ మంత్రి పేర్నినాని వాహనాలపై దాడులు, దౌర్జన్యాలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు. అక్కడ వారిపై కార్లపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేయడం దారుణమని బొత్స అన్నారు.
Date : 01-09-2024 - 8:05 IST -
School Holidays: భారీ వర్షాల ఎఫెక్ట్, రేపు ఏపీ విద్యాసంస్థలకు సెలవు
ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో రేపు సోమవారం ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలతో పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అవసరమైతే మారుమూల గ్రామాలకు సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను పంపిస్తామని ముఖ్యమంత్రి సూచించారు.
Date : 01-09-2024 - 7:47 IST -
Nara Lokesh: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై మంత్రి లోకేష్ షాకింగ్ కామెంట్స్
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల వివాదం కేవలం ముగ్గురు-నలుగురు విద్యార్థుల మధ్య గొడవ అని ఆయన కొట్టిపారేశారు మంత్రి నారా లోకేష్. ఎక్కడా రహస్య కెమెరా కనిపించకపోవడంతో ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం పూర్తి స్థాయిలో విచారణ జరుపుతోందన్నారు.
Date : 01-09-2024 - 7:00 IST -
Perni Nani : గుడివాడలో ఉద్రిక్తత.. పేర్ని నానిపై కోడి గుడ్లతో దాడి ..!
గుడివాడలోని వైసీపీ నేత శివాజీ ఇంటికి పేర్ని నాని వెళ్లగా జనసైనికులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాక్యలు చేశారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Date : 01-09-2024 - 6:14 IST -
CM Chandrababu : భారీ వర్షాలు..సింగ్ నగర్లో సీఎం చంద్రబాబు పర్యటన
ఇలాంటి విపత్తును విజయవాడలో ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. బోటులో వెళ్లి సింగ్ నగర్, తదితర వరద ప్రాంతాలపు పరిశీలించారు. భద్రతా సిబ్బంది వద్దంటున్నా వినకుండా సీఎం బోటులో వెళ్లి సహయక చర్యలను పర్యవేక్షించారు.
Date : 01-09-2024 - 5:55 IST -
Heavy Rains : వరద బాధితులకు సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు
25 కేజీల బియ్యం, కేజీ చొప్పున పంచదార, ఆయిల్, ఉల్లి, బంగాళదుంపలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు
Date : 01-09-2024 - 5:47 IST -
Constable Posts : తెలంగాణ, ఏపీలోనూ పోస్టులు.. 1130 సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్
236 పోస్టులను(Constable Posts) ఓబీసీలకు, 153 పోస్టులను ఎస్సీలకు, 161 పోస్టులను ఎస్టీలకు, 114 పోస్టులను ఈడబ్ల్యూఎస్ వారికి రిజర్వ్ చేశారు.
Date : 01-09-2024 - 5:09 IST -
CM Chandrababu: గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలో ఎస్ఐ తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్
కోడూరుకు చెందిన సబ్-ఇన్స్పెక్టర్ శిరీష భద్రతా విధుల్లో విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఆపదలో ఉన్న విద్యార్థుల పట్ల ఇలాంటి దుష్ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని, ఎంతమాత్రం సహించబోమని, అధికారి తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు
Date : 01-09-2024 - 1:54 IST -
AP Rains : విజయవాడ రైల్వే స్టేషన్ను ముంచెత్తిన వరద
విజయవాడలోని బుడమేరు వాగు పొంగటంతో విజయవాడ ఔటర్ పరిధిలో ఉన్న రాయనపాడు రైల్వే స్టేషన్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
Date : 01-09-2024 - 12:33 IST -
Nara Lokesh : వరద ప్రభావిత ప్రాంతాల్లో లోకేశ్ పర్యటన
ఆదివారం అనేక నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి, సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా ఉంది. ఆదివారం తెల్లవారుజామున కళింగపట్నం వద్ద తీరం దాటిన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
Date : 01-09-2024 - 12:20 IST -
AP Rains : బలహీన పడనున్న వాయుగుండం..
వాయవ్యంగా వాయుగుండం పయనిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్ర మీద ఆవరించి వాయుగుండం బలహీన పడనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం.. తెలంగాణలోనూ అనేక చోట్ల భారీ వర్షాలు.
Date : 01-09-2024 - 11:40 IST -
Vijayawada Rains : 30 ఏళ్ల రికార్డు బ్రేక్.. విజయవాడలో కుండపోత.. జనజీవనం అస్తవ్యస్తం
మధురానగర్ వంతెన, కృష్ణలంక అండర్గ్రౌండ్ వంతెనల వద్ద దాదాపు ఐదు అడుగుల వరకు నీరు నిలిచింది.
Date : 01-09-2024 - 9:20 IST -
Guntur Rains: గుంటూరు జిల్లాలో విషాదం.. కాల్వలో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడులో కారు వరద నీటిలో కొట్టుకుపోవడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది . రాఘవేంద్ర, సాత్విక్, మాన్విత అనే బాధితులు ఇద్దరు పిల్లలను పాఠశాల నుండి ఇంటికి తీసుకువెళుతుండగా
Date : 31-08-2024 - 7:29 IST