HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Cm Jagans Brainchild Also Suffering Neglect

AP Village Secretariats: నిర్లక్ష్యపు నీడలో ఏపీ గ్రామ సచివాలయాలు!

వార్డు, గ్రామ సచివాలయాలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన.

  • Author : Balu J Date : 01-09-2022 - 12:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Secretariats1
Secretariats1

వార్డు, గ్రామ సచివాలయాలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన. ఈ వ్యవస్థతో పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని జగన్ పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో ఈ సచివాలయాలను కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. రాష్ట్రంలోని చాలా సచివాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. కానీ ప్రభుత్వం బిల్లులు క్లియర్ చేయడం లేదు. విద్యుత్ బిల్లులు కూడా సకాలంలో చెల్లించడం లేదు. చాలా జిల్లాల్లో ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం అద్దెలు పెండింగ్‌లో ఉన్నాయి.

ఏడాది కాలంగా విద్యుత్ బిల్లులు చెల్లించలేదు. భవన యజమానులు కార్యాలయాలకు తాళాలు వేసి సిబ్బందిని అవమానించిన సందర్భాలు చూస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాలకు కూడా విద్యుత్‌ను నిలిపివేసింది. చాలా సచివాలయాల్లో స్టేషనరీ కొనుగోలుకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. దీంతో సిబ్బంది సొంతంగా స్టేషనరీ కొనుగోలు చేయాల్సి వస్తోంది. జగన్ తన మానస పుత్రిక అని, పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పు అని చెప్పుకునే జగన్, వీటి మీద ఎప్పుడు ద్రుష్టిసారిస్తారోనని ఆశగా ఎదరుచూస్తున్నారు గ్రామ సచివాలయ ఉద్యోగులు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP CM Jagan
  • ap employees
  • AP secretariat

Related News

Another major twist in the Tuni missing case: Key details revealed in the dog's post-mortem report.

Jnaneswari: తుని మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. కుక్క పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని పట్టణంలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా పోలీసులు కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పెంపుడు కుక్క మృతిపై అనుమానాలను నివృత్తి చేస్తూ అధికారులు పోస్ట్‌మార్టం నివేదికను విడుదల చేశారు. జూన్ 13న మరణించిన ఆ పెంపుడు కుక్కకు మరుసటి రోజే (జూన్ 14) పశువై

  • Cbn Speech

    Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

  • Health Minister

    AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

Latest News

  • NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

  • Cm ChandraBabu: సీఎం చంద్రబాబు రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు..

  • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

  • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd