AP Secretariat
-
#Andhra Pradesh
Chandrababu – Pawan Kalyan: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఈ రోజు జూన్ 18న రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సచివాలయంలోని తన ఛాంబర్లో చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ ని కలిశారు.
Published Date - 05:37 PM, Tue - 18 June 24 -
#Speed News
Pawan Kalyan : ఛాంబర్ ను కూడా త్యాగం చేసిన పవన్ కళ్యాణ్
త్యాగానికి మారుపేరు పవన్ కళ్యాణ్ అని ఇప్పటికే అనిపించుకున్న ఈయన..ఇప్పుడు టీడీపీ మంత్రి కోసం తనకోసం కేటాయించిన ఛాంబర్ ను కూడా వదులుకున్నారు
Published Date - 02:53 PM, Tue - 18 June 24 -
#Andhra Pradesh
AP Secretariat : కీలక ఫైల్స్ మిస్ కావొచ్చు అనే అనుమానంతో ఏపీ సచివాలయంలో పోలీస్ బందోబస్తు
ఐటీ కమ్యునికేషన్ విభాగంలో ఉద్యోగుల కంప్యూటర్ లు, ల్యాప్ ట్యాప్ లు, ఇతర ఉపకరణాలను తనిఖీ చేసారు
Published Date - 03:40 PM, Wed - 5 June 24 -
#Andhra Pradesh
AP : సచివాలయం తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఉందా ? – కొడాలి నాని
సీఎం జగన్ (CM Jagan) రాష్ట్ర సచివాలయాన్ని (AP Secretariat) రూ.370 కోట్లకు తాకట్టు పెట్టారంటూ టీడీపీ (TDP) పెద్ద ఎత్తున ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అడ్డగోలుగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్..చివరికి రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టుకు రాసిచ్చి రూ.370 కోట్ల అప్పు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన భవన సముదాయాన్ని కూడా అప్పుల […]
Published Date - 05:06 PM, Mon - 4 March 24 -
#Andhra Pradesh
AP Secretariat : సచివాలయాన్ని తాకట్టు పెట్టలేదు – CRDA
సీఎం జగన్ (CM Jagan) రాష్ట్ర సచివాలయాన్ని (AP Secretariat) రూ.370 కోట్లకు తాకట్టు పెట్టారంటూ ఉదయం నుండి టీడీపీ (TDP) పెద్ద ఎత్తున ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అడ్డగోలుగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్..చివరికి రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టుకు రాసిచ్చి రూ.370 కోట్ల అప్పు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన భవన సముదాయాన్ని […]
Published Date - 08:50 PM, Sun - 3 March 24 -
#Andhra Pradesh
AP Employees : జగన్ కు పాలాభిషేకం తెచ్చిన తంటా! మంత్రి ఛాంబర్ కు ఉద్యోగుల తాళం
ఏపీ ఉద్యోగుల (AP Employees) ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీసే వరకు వాళ్ల ఆందోళన చేరుకుంది.
Published Date - 03:31 PM, Mon - 12 June 23 -
#Andhra Pradesh
Jagan Governament : ఉద్యోగులపై జగన్ విజయం!ఒకే ఒక్కడు సూర్యనారాయణ!!
ఏపీ ప్రభుత్వ(Jagan Governament) ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయన కోసం ఏపీ పోలీసులు అన్వేషిస్తున్నారు.
Published Date - 05:33 PM, Sat - 10 June 23 -
#Andhra Pradesh
AP Village Secretariats: నిర్లక్ష్యపు నీడలో ఏపీ గ్రామ సచివాలయాలు!
వార్డు, గ్రామ సచివాలయాలు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన.
Published Date - 12:27 PM, Thu - 1 September 22 -
#Andhra Pradesh
AP Employees : ఏపీ ఉద్యోగులకు `జగన్ మార్క్` క్రమశిక్షణ
విద్య, ఆరోగ్య రంగాల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సాహసోపేతమైన, సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు.
Published Date - 02:00 PM, Wed - 17 August 22 -
#Andhra Pradesh
YS Jagan : సచివాలయం ఉద్యోగులకు గుడ్ న్యూస్
గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హులైన ఉద్యోగులకు జూన్లో ప్రొబేషన్ ప్రకటించి, పెంచిన వేతనాలను జూలై నుంచి అందజేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 03:50 PM, Thu - 12 May 22 -
#Andhra Pradesh
YS Jagan : ఉద్యోగుల గొంతెమ్మ కోర్కెలకు జగన్ జై
ఏపీ ఉద్యోగులు కోరిన గొంతెమ్మ కోర్కెలను జగన్ సర్కార్ అంగీకరించింది. ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే అంత్యక్రియల కోసం ఇచ్చే 15వేలను రూ.25 వేలకు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది.
Published Date - 01:48 PM, Thu - 12 May 22 -
#Andhra Pradesh
YS Jagan : కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, పోలీసులకు ర్యాంకులు
కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, పోలీసులకు ర్యాంకులు ఇవ్వడానికి కొన్ని కొలమానాలను ఏపీ సీఎం జగన్ నిర్థారించారు. ఏడు రకాల కొలమానాల ప్రకారం ర్యాంకులు ఇస్తామని స్పందన కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్షరెన్స్ ద్వారా కలెక్టర్లకు వివరించారు
Published Date - 04:19 PM, Wed - 27 April 22 -
#Speed News
Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు “దిమ్మతిరిగే షాక్” ఇచ్చిన జగన్ సర్కార్..!
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పటికే పీఆర్సీ విషయంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు వైసీపీ సర్కార్కు మధ్య పెద్ద రగడ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య సయోద్య కుదిరినా, వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ఉద్యోగులు హర్ట్ అయ్యారనే సంగతి తెలిసిందే. ఇక పీఆర్సీ వివాదం సమసిపోయిందిలే అనుకుంటున్న సమయంలో […]
Published Date - 03:21 PM, Sat - 26 February 22 -
#Speed News
AP Secretariat: ఏపీ సచివాలయంలో కరోనా ఆంక్షలు ఎత్తివేత
కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలు ఎత్తేసే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూని ఎత్తివేసిన ఏపీ సర్కార్..
Published Date - 09:57 PM, Fri - 18 February 22