HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Good News For Employees From The Center %e0%b0%b6%e0%b1%81%e0%b0%ad

Employees : ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..!

  • By Vamsi Chowdary Korata Published Date - 03:32 PM, Wed - 15 October 25
  • daily-hunt
Da Hiked
Da Hiked

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా, దీపావళి పండగల నేపథ్యంలో.. ఇటీవల కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం 55 శాతంగా ఉన్న డీఏను మరో 3 శాతం పెంచి దీనిని 58 శాతానికి చేర్చింది. ఇక్కడ పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (DR) కూడా 3 శాతం పెరిగింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి అదనంగా రూ. 10,083.96 కోట్ల అదనపు భారం పడుతుంది. ఈ నిర్ణయంతో సుమారు 49.19 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.72 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం పొందుతారు. ఇది 7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఉంటుందని చెప్పొచ్చు.

ఇప్పుడు 5వ వేతన సంఘం , 6వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా.. ప్రీ రివైజ్డ్ పే స్కేల్‌లో జీతాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డీఏ పెంచింది. 5వ వేతన సంఘం కింద అంతకుముందు డీఏ 252 శాతంగా ఉండగా.. ఇప్పుడు మరో 5 శాతం పెరిగి 257 శాతానికి చేరింది. ఇంకా 6వ వేతన సంఘం కింద చూస్తే అంతకుముందు డీఏ 466 శాతంగా ఉండగా.. 8 శాతం పెరిగి 474 శాతానికి పెరిగింది. డీఏ అనేది బేసిక్ పే పై వర్తిస్తుంది.

 

ఇక్కడ కూడా 2025, జులై 1 నుంచి నిర్ణయం అమల్లోకి వస్తుంది. పాత బకాయిలు కలిపి చెల్లిస్తారు. సాధారణంగా ఏటా రెండు సార్లు కేంద్రం డీఏ సవరిస్తుంటుంది. దీనిని మార్చిలో ప్రకటించి.. జనవరి 1 నుంచి అమలు చేస్తుంటుంది. మళ్లీ సెప్టెంబర్/అక్టోబరులో ప్రకటించి.. జులై 1 నుంచి అమలు చేస్తుంటుంది. ఈ ఉద్యోగులు.. సెంట్రల్ అటానమస్ బాడీస్ (CABs), సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (CPSEలు) వంటి వాటిల్లో పనిచేస్తుంటారు.

 

ఉద్యోగికి రూ. 50 వేల బేసిక్ పే ఉంటే.. 5వ వేతన సంఘం కింద అంతకుముందు డీఏ 466 శాతం కింద ఇది రూ. 2,33,000 గా ఉండగా.. కొత్త రేటు 474 శాతం ప్రకారం అది రూ. 2,37,000 కు చేరుతుంది. ఇక్కడ బై హ్యాండ్ శాలరీ రూ. 4 వేలు పెరుగుతుంది. ఇదే 6వ వేతన సంఘం కింద చూస్తే.. 252 శాతం డీఏ ప్రకారం రూ. 1,26,000 గా ఉండగా.. ఇప్పుడు 257 శాతానికి చేరింది. ఇక్కడ టేక్ హోం శాలరీ రూ. 2500 పెరగనుంది


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

Related News

Latest News

  • Hindi Movies Ban : హిందీ మూవీస్ బ్యాన్ కు తమిళనాడు ప్రభుత్వం బిల్లు!

  • APMSIDC : ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రులలో కాంట్రాక్టు కి షాక్.. !

  • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

  • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

  • Andela Ravamidhi : అందెల రవమిది మూవీ ఎలా ఉందంటే !!

Trending News

    • Employees : ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..!

    • Bigg Boss : నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా.. ఇష్టం వచ్చినట్టు తింటా – దివ్వెల మాధురి..!

    • Tata Motors : ఒక్కరోజే 40 శాతం తగ్గిన టాటా మోటార్స్ షేర్ ధర!

    • Diwali Break: దీపావళికి ఉద్యోగులకు 9 రోజుల సెలవు.. ఎక్క‌డంటే?

    • Virat Kohli: ఆర్సీబీకి గుడ్ బై చెప్ప‌నున్న విరాట్ కోహ్లీ?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd