Trending
-
Ladakh : లద్దాఖ్లో రిజర్వేషన్లు, స్థానికతపై కేంద్రం కీలక ప్రకటన
ఈ నిర్ణయం ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 85 శాతం అవకాశాలను లద్దాఖ్ స్థానికులకే కేటాయించాలని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నియమాల ప్రకారం, 15 ఏళ్లకు పైగా లద్దాఖ్లో నివసిస్తున్నవారు, లేదా కనీసం 7 ఏళ్ల పాటు అక్కడ చదివినవారు మరియు 10వ తరగతి లేదా 12వ తరగతి పరీక్షలు అక్కడే రాశినవారు స్థానికులుగా పరిగణించబడతారు.
Date : 03-06-2025 - 4:28 IST -
IPL 2025 Final : అహ్మదాబాద్లో వర్షం ఆటను అంతరాయం చేయనుందా? మౌసంను గురించి పూర్తీ సమాచారం
ఈసారి విజేతగా అవతరించాలనే ఉత్సాహంతో తుది పోరుకు దిగుతున్నాయి. అభిమానుల్లో భారీ స్థాయిలో ఉత్కంఠ నెలకొంది.
Date : 03-06-2025 - 4:10 IST -
Jammu and Kashmir : ఉగ్రసంస్థలతో లింకులు: ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు
ఈ ముగ్గురిలో మాలిక్ ఇష్ఫాక్ నసీర్ అనే పోలీస్ కానిస్టేబుల్, అజాజ్ అహ్మద్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు, వసీం అహ్మద్ ఖాన్ అనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసే వ్యక్తి ఉన్నారు. వీరిపై ఉగ్రవాద సంస్థలకు సహకరించడం, ఆయుధాల రవాణా, ఉగ్ర కార్యకలాపాల్లో నేరుగా పాలుపంచుకోవడం వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
Date : 03-06-2025 - 3:52 IST -
YS Jagan : తెనాలిలో వైఎస్ జగన్కు నిరసన సెగ
తెనాలికి సమీపంలోని ఐతా నగర్లో జగన్ రౌడీషీటర్లను పరామర్శించేందుకు వస్తున్నారన్న వార్తలపై ఈ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. దీనిపై నిరసనగా నల్ల బెలూన్లతో మండల కేంద్రంలో ప్రదర్శనలు నిర్వహించాయి.
Date : 03-06-2025 - 2:07 IST -
Canada : భారత్ను టార్గెట్ చేసేవారితో సంబంధాలు తెంచుకోవాలి: కెనడా మాజీ ప్రధాని
భారత్ను విభజించాలని లక్ష్యంగా పెట్టుకున్న శక్తులకు మద్దతు ఇవ్వడం కేవలం కెనడా అంతర్జాతీయ పరస్పర సంబంధాలను నాశనం చేయడమే కాకుండా, దేశ భద్రతకు కూడా ముప్పుగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
Date : 03-06-2025 - 1:56 IST -
Kamal Haasan : మీరేమైనా చరిత్రకారుడా?.. ఏ ఆధారాలతో ఆ వ్యాఖ్యలు చేశారు : కమల్ హాసన్కు హైకోర్టు ప్రశ్న
ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రముఖ నటుడు కమల్ హాసన్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. "ఎంత పెద్ద నటుడైనప్పటికీ, ప్రజల మనోభావాలను దెబ్బతీయాలనే హక్కు ఎవరికీ లేదు". కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రజల మనసు బాధించాయని కోర్టు అభిప్రాయపడింది.
Date : 03-06-2025 - 1:27 IST -
Operation Sindoor : భారత్ కొట్టిన టార్గెట్లు ఎక్కువ… పాకిస్తాన్ ప్రూఫ్స్ రివీల్
ఈ మ్యాప్స్ ప్రకారం, భారత్ .. పేషావర్, జంగ్, సింధ్లోని హైదరాబాదు, పంజాబ్లోని గుజరాత్, గుజ్రాన్వాలా, భావల్నగర్, అటాక్, చోర్లపై బాంబుల దాడులు చేసింది . ఇవి మేలో జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత భారత వైమానిక దళం లేదా డీజీఎంఓ (Director General of Military Operations) ప్రెస్ బ్రీఫింగ్ల్లో ఈ విషయాలు పేర్కొనలేదు.
Date : 03-06-2025 - 1:16 IST -
Military training : మహారాష్ట్ర విద్యారంగంలో సైనిక శిక్షణకు శ్రీకారం..చిన్నతనం నుంచే దేశభక్తికి బీజం
విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం వంటి ముఖ్యమైన విలువలు పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిక్షణతో విద్యార్థులు అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో తెలుసుకునే అవగాహన కలుగుతుందని, ఇది భవిష్యత్తులో వారికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
Date : 03-06-2025 - 1:02 IST -
Microsoft : మరోసారి మైక్రోసాఫ్ట్లో లేఆఫ్లు.. 300 మంది తొలగింపు
ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బ్లూమ్బర్గ్ ఈ వివరాలను వెల్లడించింది. గత కొన్ని నెలలుగా మైక్రోసాఫ్ట్ సంస్థ లోపల పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్లపై ఎక్కువగా దృష్టిసారిస్తున్న సంస్థ, దానికి అనుగుణంగా అవసరమైన పునర్ఘటనల దిశగా అడుగులు వేస్తోంది.
Date : 03-06-2025 - 12:39 IST -
Redyanayak : బీఆర్ఎస్కు షాక్.. మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
పోలీసులు విధులను నిర్వర్తించడంలో ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై డోర్నకల్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటనకు కారణమైన రాజకీయ పరిణామాలు మరింత తీవ్రతకు దారితీశాయి. సోమవారం జరిగిన ర్యాలీల సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించడంతో పరిస్థితులు ఉత్కంఠభరితంగా మారాయి.
Date : 03-06-2025 - 12:16 IST -
PM Modi : రేపు మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలి భేటీ
. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు సంబంధించి ఉన్నత స్థాయి చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్ ఎలా రూపుదిద్దుకుంది, దాని ప్రయోజనాలు, ప్రభావాలు వంటి అంశాలపై ప్రధాని మోడీ స్వయంగా మంత్రివర్గ సభ్యులకు వివరించనున్నారని అంటున్నారు. ఈ సమావేశం న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్లో జరగనుంది.
Date : 03-06-2025 - 11:49 IST -
Brahmaputra River : బ్రహ్మపుత్ర నీటిపై పాక్ ప్రచారం.. అస్సాం సీఎం కౌంటర్!
సింధూ ఒప్పందం కాలపరిమితి దాటి, భారత్ తన హక్కులను సమర్థించుకుంటుంటే, పాకిస్థాన్ బ్రహ్మపుత్ర నీటి ప్రయోగంతో బెదిరించడానికి చూస్తోంది. కానీ ఇది వాస్తవాధారాలు లేని భయం. చైనా నుంచి భారత్కు వచ్చే నీటి భాగస్వామ్యం తక్కువ అని శర్మ స్పష్టం చేశారు.
Date : 03-06-2025 - 11:32 IST -
Trade deal : త్వరలో భారత్తో ట్రేడ్ డీల్: అమెరికా
ఇరుదేశాల మధ్య ఈ డీల్ ఇక దాదాపు తుది దశకు చేరిందని ఆయన వెల్లడించారు.లుట్నిక్ మాట్లాడుతూ..భారత్ సరైన ప్రతినిధిని పంపిస్తే, మేము కూడా చర్చలకు తగిన వ్యక్తిని పంపించేందుకు సిద్ధంగా ఉన్నాం.
Date : 03-06-2025 - 11:01 IST -
KCR : కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు వాయిదా
కమిషన్ ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని విచారణ తేదీని వాయిదా వేసింది. మొదట జూన్ 5న హాజరుకావాల్సిన కేసీఆర్, ఇప్పుడు జూన్ 11న హాజరుకానున్నారు. ఈ విచారణలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత నియంత్రణ, నిర్వహణ తదితర అంశాల్లో జరిగిన అవకతవకలపై సమగ్రంగా పరిశీలన జరుగుతోంది.
Date : 03-06-2025 - 10:25 IST -
IPL 2025 Prize Money: గెలిచిన జట్టుకు రూ. 20 కోట్లు.. ఓడిన జట్టుకు రూ. 13 కోట్లు.. ఐపీఎల్ ప్రైజ్మనీ ఇదే!
ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన జట్టుకు ఏకంగా 20 కోట్ల రూపాయలు వస్తాయి. అదే సమయంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన జట్టు అంటే రన్నరప్గా నిలిచిన జట్టుకు 13 కోట్ల రూపాయలు లభిస్తాయి.
Date : 03-06-2025 - 10:10 IST -
IPL Earnings: ఐపీఎల్ ద్వారా నీతా అంబానీ, ప్రీతి జింటా సంపాదన ఎంతో తెలుసా?
మీడియా నివేదికల ప్రకారం.. మ్యాచ్లో టికెట్ అమ్మకాల నుండి వచ్చే ఆదాయంలో 80 శాతం భాగం జట్టు యజమానుల ఖాతాలోకి వెళ్తుంది. అలాగే అన్ని జట్ల జెర్సీలపై అనేక బ్రాండ్ల పేర్లు ముద్రించబడి ఉంటాయి. ఈ స్పాన్సర్షిప్ డబ్బు కూడా ఫ్రాంచైజీ యజమానులకు వస్తుంది.
Date : 03-06-2025 - 9:30 IST -
CM Chandrababu : కొల్లేరు పరిరక్షణ అత్యవసరం.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు
కొల్లేరు సరస్సును కేంద్రంగా తీసుకుని, అక్కడి నిబంధనలు, కోర్టు తీర్పులు, పర్యావరణ పరిస్థితులు, కాంటూరు వివాదం వంటి అంశాలపై సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Date : 02-06-2025 - 5:24 IST -
Sridhar Babu : ‘జై తెలంగాణ’ రాష్ట్ర ప్రజల నినాదం..ఒకరు పేటెంట్ ఏమీ కాదు: మంత్రి శ్రీధర్బాబు
ఈ నినాదంపై ఎవరూ పేటెంట్ తీసుకోలేదని, ఓ నిర్దిష్ట పార్టీ దానిని తమ సంపత్తిగా చెప్పుకోవడం సరికాదన్నారు. మంత్రి మాట్లాడుతూ.. జై తెలంగాణ అంటే అది ప్రజల గళం. ఇది ప్రజా ఉద్యమం ద్వారా వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గర్వ నినాదం.
Date : 02-06-2025 - 5:07 IST -
Minister Ponguleti : ఆగస్టు 15 నాటికి భూసమస్యలు పరిష్కారం అవుతాయి: మంత్రి పొంగులేటి
పాలకుర్తిలో జరుగుతున్న కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. భూభారతి ప్రాజెక్టు ద్వారా భూముల పత్రాలు, హక్కుల మీద స్పష్టత రాబట్టి, రెవెన్యూ వ్యవస్థలో తలెత్తుతున్న సమస్యలను తేలికగా పరిష్కరించగలమని తెలిపారు.
Date : 02-06-2025 - 4:54 IST -
Mintra : 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో అందుబాటులోకి మింత్రా
మింత్రా 22వ EORSలో 300K కన్నా ఎక్కువ బ్రాండ్-న్యూ స్టైల్స్ విడుదల అవుతున్నాయి. EORSలో లోట్టో, అడిడాస్, ప్యూమా, GAS, ఎంపోరియో అర్మానీ, ఎలీ సాబ్, K-18, అలియా భట్ X లోరియల్ కాస్టింగ్ క్రీమ్ గ్లాస్ కలెక్షన్ వంటి బ్రాండ్ల నుంచి కొత్త ఉత్పత్తులు విడుదల కానున్నాయి.
Date : 02-06-2025 - 4:40 IST