Trending
-
Chenab Railway Bridge : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించనున్న ప్రధాని మోడీ..ఎక్కడో తెలుసా..?
ప్రధానమంత్రి మోడీ ఈ వంతెనను ‘నయా కాశ్మీర్’ నిర్మాణంలో కీలక ఘట్టంగా పేర్కొన్నారు. చీనాబ్ నదిపై నిర్మించిన ఈ వంతెన ఎత్తు 359 మీటర్లు, పొడవు 1,315 మీటర్లుగా ఉంటుంది. ఇది ఇంజనీరింగ్ అద్భుతంగా భావించబడుతూ, భూకంపాలు మరియు బలమైన గాలులను తట్టుకునేలా అత్యంత పటిష్టంగా నిర్మించారు.
Date : 04-06-2025 - 6:58 IST -
Caste Census: కేంద్రం కీలక నిర్ణయం.. 2027 మార్చి 1 నుంచి జనగణన?!
1872లో దేశంలో మొదటిసారిగా జనగణన ప్రారంభమైంది. దీని ఉద్దేశం సామాజిక వ్యవస్థను అర్థం చేసుకోవడం. అయితే ప్రారంభంలో జాతికి సంబంధించిన ప్రశ్నలు జనగణనలో ఉండేవి.
Date : 04-06-2025 - 6:41 IST -
RCB : చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట..10 మంది మృతి
భారీగా తరలివచ్చిన అభిమానుల గుంపులో తొక్కిసలాట జరగడంతో 10మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, 13 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ రోజు సాయంత్రం, ఆర్సీబీ విజయాన్ని పురస్కరించుకుని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నస్వామి స్టేడియంలో ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
Date : 04-06-2025 - 5:50 IST -
AP Cabinet : ఏపీ క్యాబినెట్ నిర్ణయాలివే..
సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం. వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు, రాయతీల కల్పనకు క్యాబినెట్ ఆమోదం. రక్షితనీటి సరఫరాకు శ్రీకాకుళంలో రూ.5.75 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్కు ఆమోదం.
Date : 04-06-2025 - 5:32 IST -
GHMC : వాడీవేడిగా కొనసాగుతున్న జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం
కొత్తగా జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఆర్వీ కర్ణన్ ఈ సమావేశానికి తొలిసారిగా హాజరయ్యారు. సమావేశంలో వీధిదీపాల నిర్వహణ, నాలాల విస్తరణ, వరద నివారణ, డ్రైనేజీ సమస్యలు, రోడ్ల నిర్మాణం, ట్రాఫిక్ సమస్యలు తదితర అంశాలపై తీవ్ర చర్చ జరిగింది.
Date : 04-06-2025 - 4:33 IST -
Pawan Kalyan : అయిదేళ్ల నిరంకుశ పాలనకు ప్రజలు తమ ఓటుతో ముగింపు పలికారు : పవన్ కల్యాణ్
భావితరాలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం. స్వర్ణాంధ్ర 2047 దిశగా రాష్ట్రాన్ని నడిపించేందుకు, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించేందుకు ఎన్డీయే కూటమి కట్టుబడి ఉన్నది అని ఆయన వివరించారు.
Date : 04-06-2025 - 3:52 IST -
TG TET 2025 : జూన్ 18 నుంచి తెలంగాణ టెట్ పరీక్షలు.. ఏ సబ్జెక్టు ఎప్పుడంటే?
పరీక్షల తేదీలు, సబ్జెక్టుల వారీగా సెషన్లు, జిల్లా వారీగా కేంద్రాల వివరాలు విద్యాశాఖ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఈసారి పరీక్షలు అనేక మార్పులతో నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది.
Date : 04-06-2025 - 3:38 IST -
Ambati Rambabu : గుంటూరు కలెక్టరేట్ వద్ద అంబటి రాంబాబు హల్చల్
అంబటి రాంబాబు నేతృత్వంలోని వైసీపీ నాయకులు గుంటూరు కలెక్టరేట్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని వారు యత్నించారు. అయితే కలెక్టరేట్ ప్రాంగణంలోకి ఒక్కసారిగా అనుమతించలేమని పోలీసులు వారిని నిలిపారు.
Date : 04-06-2025 - 3:01 IST -
Monsoon Session : జులై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
మొత్తం 23 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. అయితే, వీటిలో వారం రోజుల వారాంతపు సెలవులు, రక్షాబంధన్, స్వాతంత్ర్య దినోత్సవం వంటి పండుగల నేపథ్యంలో కొన్ని రోజులు పనివేళలు ఉండకపోవచ్చు
Date : 04-06-2025 - 2:14 IST -
TTD : తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం
గత రెండు రోజులుగా అధికారులు అతనిని ప్రశ్నిస్తూ కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. సిట్ అధికారులు అప్పన్నతో పాటు టీటీపీకి చెందిన మరో ఆరుగురు ఉద్యోగులను విచారిస్తున్నారు. వీరంతా కల్తీ నెయ్యి సరఫరా, దాని వినియోగానికి సంబంధించిన పలు అనుమానాస్పద విషయాల్లో ప్రమేయం ఉన్నట్లు శంకిస్తున్నారు.
Date : 04-06-2025 - 1:55 IST -
Pak spy : పాక్కు గూఢచర్యం కేసు.. మరో యూట్యూబర్ అరెస్టు..
జస్బీర్ పాకిస్థాన్కు చెందిన గూఢచారి షకీర్ అలియాస్ జుట్ రాంధావా, అలాగే పాక్ రాయబార కార్యాలయ అధికారిగా ఉన్న ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. డానిష్ ఆహ్వానంతో ఢిల్లీలో పాక్ రాయబార కార్యాలయంలో నిర్వహించిన జాతీయ దినోత్సవ వేడుకకు సింగ్ హాజరైనట్టు అధికారులు గుర్తించారు.
Date : 04-06-2025 - 1:28 IST -
Botsa Satyanarayana : వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్పకు అస్వస్థత
బొత్స సత్యనారాయణ ఉదయం నిర్వహించిన ర్యాలీలో చురుకుగా పాల్గొన్నారు. ఆంజనేయపురం నుంచి మూడురోడ్ల కూడలి వరకూ కొనసాగిన ఈ ర్యాలీలో ఆయనతో పాటు అనేకమంది పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో బొత్స తీవ్రంగా అలసటకు లోనైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Date : 04-06-2025 - 12:39 IST -
Kaleshwaram Commission Notices : కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి మహా ధర్నా
ఈ ధర్నాను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా నేతృత్వం వహించనున్నారు. కేంద్ర సంస్థలు కేసీఆర్పై టార్గెట్ చేసినట్లు ఆరోపిస్తూ, ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ జాగృతి నిరసన కార్యక్రమాన్ని చేపట్టనుంది.
Date : 04-06-2025 - 12:07 IST -
RCB Victory Parade: ఆర్సీబీ సంచలన నిర్ణయం.. ఫ్యాన్స్ కోసం విక్టరీ పరేడ్!
బెంగళూరులో జరిగే ఈ విక్టరీ పరేడ్లో ఆర్సీబీ జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది పాల్గొననున్నారు. జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా విజయ రథంపై ఉంటాడు.
Date : 04-06-2025 - 12:04 IST -
IPL 2025 Prize Money: ఐపీఎల్ 2025.. ఏ జట్టుకు ఎంత ప్రైజ్మనీ వచ్చిందంటే?
ఐపీఎల్కు ఇప్పుడు కొత్త ఛాంపియన్ లభించింది. ఆర్సీబీ 17 సంవత్సరాల ఎదురుచూపు ఇప్పుడు ముగిసింది. ఫైనల్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ను ఓడించి మొదటిసారి టైటిల్ను సొంతం చేసుకుంది.
Date : 04-06-2025 - 11:24 IST -
Kamal Haasan : కమల్హాసన్ రాజ్యసభ నామినేషన్ వాయిదా
కమల్ హాసన్ త్వరలో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండగా, ఈ వివాదం నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘థగ్ లైఫ్’ సినిమాకు సంబంధించిన వ్యవహారాలు పూర్తయిన తర్వాతే నామినేషన్ దాఖలు చేస్తానని కమల్ భావిస్తున్నట్లు సమాచారం.
Date : 04-06-2025 - 11:21 IST -
AP Results Day : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు ఇది: : సీఎం చంద్రబాబు
అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తిరస్కరించిన రోజు ఇది. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన సైకో పాలనకు ముగింపు పలికి, ప్రతి పౌరుడు స్వేచ్ఛతో ఊపిరి పీల్చిన తిత్లీ సమయంగా జూన్ 4 నిలిచింది అని చంద్రబాబు చెప్పారు.
Date : 04-06-2025 - 10:50 IST -
Virat Kohli Cry: 18 ఏళ్లుగా కోహ్లీ దాచుకున్న కన్నీళ్లు ఇవీ.. వీడియో వైరల్!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తమ మొదటి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. విరాట్ కోహ్లీ మైదానం మధ్యలో చివరి బంతి పడకముందే కన్నీళ్లతో కనిపించాడు.
Date : 04-06-2025 - 12:14 IST -
Royal Challengers Bengaluru: 18 ఏళ్ల ఆర్సీబీ కల సాకారం.. ఐపీఎల్ 2025 విజేతగా బెంగళూరు!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలుచుకుంది. పంజాబ్ కింగ్స్ (PBKS)ని 6 రన్ల తేడాతో ఓడించి. ఐపీఎల్ 18 సంవత్సరాల చరిత్రలో RCB మొదటిసారి చాంపియన్గా నిలిచింది.
Date : 03-06-2025 - 11:50 IST -
Kamal Haasan : నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు..ఫిలిం ఛాంబర్ కు కమల్ హాసన్ లేఖ
నా ఉద్దేశం ఒక్కటే తమిళ్, కన్నడ ప్రజలమంతా ఒక్క కుటుంబం. నేనెప్పటికీ కన్నడ భాషను తక్కువ చేయలేదు. ఆ భాషకు, ఆ సంస్కృతికి నేను చాలా గౌరవం ఇస్తాను. కన్నడ భాష కూడా తమిళంలాగే గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది.
Date : 03-06-2025 - 5:07 IST