Trending
-
Google Pay : జూన్ 4 నుంచి గూగుల్ పే బంద్.. ఎందుకు ? ఎక్కడ ?
గూగుల్ పే జూన్ 4 నుంచి పనిచేయదు. ఈవివరాలను గూగుల్ కూడా ధ్రువీకరించింది.
Date : 20-05-2024 - 1:03 IST -
Hema : బెంగళూరు రేవ్ పార్టీపై స్పందించిన నటి హేమ
Bangalore Rave Party: సినీ నటి హేమ(Actress Hema) బెంగళూరు రేవ్ పార్టీపై వివరణ ఇచ్చారు. ఆ పార్టీతో తాను కూడా ఉన్నట్లు కన్నడ మీడియా వార్తలు ప్రసారం చేయడాన్ని హేమ ఖండించారు. అవన్నీ ఫేక్ వార్తలని అంటూ కొట్టిపారేశారు. అయితే తాను ఎక్కడికీ వెళ్లలేదని, హైదరాబాద్లోని ఓ ఫాంహౌస్లో చిల్ అవుతున్నానని చెప్పారు. ఆ పార్టీలో ఎవరు ఉన్నారో తనకు తెలియదని చెప్పారు. ఈమేరకు సోషల్ మీడియాలో హేమ ఓ వీడియోను రిలీ
Date : 20-05-2024 - 12:47 IST -
AP : చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల్లో సిక్సర్ కొడుతున్నారుః ప్రశాంత్ కిషోర్
2024 AP Assembly elections : జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishore) ఏపిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల విజయం పై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిక్సర్ కొడుతున్నారని ఆయన జోస్యం చెప్పారు. టీడీపీ కూటమి(TDP alliance) ఘన విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాము ఎన్నికల్లో గెలవబోతున్నామ
Date : 20-05-2024 - 12:20 IST -
TS : నేడు తెలంగాణ కేబినెట్ భేటి..షరతులతో ఈసీ అనుమతి
Telangana Cabinet Meeting: ఈరోజు మధ్యహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం సచివాలయంలో జరగనుంది. అయితే మంత్రి మండలి సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలిని ఈసీ ఆదేశించింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణ మాఫీ అంశాలను ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాయిదా వేయాలని ఆదేశించింది. We’re now on WhatsApp. Click to Join. అంతేకా
Date : 20-05-2024 - 11:23 IST -
Kavitha : నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్
Kavitha: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) జ్యుడీషియల్ రిమాండ్(Judicial remand) ఈరోజుతో ముగియనుంది. దీంతో కవితను నేడు అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లో కూడా ఈరోజుతో రిమాండ్ ముగుస్తుంది. నిజానికి ఆమెకు బెయిల్ ఇప్పించేందుకు కవిత తరఫు లాయర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమె బెయిల్ ఇప్పటివరకు చాలాసార్లు
Date : 20-05-2024 - 10:22 IST -
Chicken Price : చుక్కలు చూపిస్తున్న చికెన్ రేట్లు.. ఎందుకు ?
ఎండలు ఎలా మండిపోతున్నాయో.. చికెన్ రేట్లు కూడా అలాగే చుక్కలు చూపిస్తున్నాయి.
Date : 20-05-2024 - 9:17 IST -
Death Claim : పీఎఫ్ ‘డెత్ క్లెయిమ్’లకు ఇక అది అక్కర్లేదు
‘ఉద్యోగుల భవిష్య నిధి ఖాతా’కు సంబంధించి ప్రజలకు ఉపయోగపడే కీలక నిర్ణయాన్ని ఈపీఎఫ్వో తీసుకుంది.
Date : 20-05-2024 - 8:24 IST -
Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం.. ఒక వ్యక్తి మరణానంతరం యమలోకానికి ఎలా ప్రయాణిస్తాడు..?
ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆత్మకు ఏమవుతుంది అనే ఈ ప్రశ్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మదిలో వస్తుంది. అలాగే ఆత్మ యమలోకానికి ఎలా ప్రయాణిస్తుంది? వీటన్నింటికీ సమాధానాలు గరుడ పురాణంలో ఉన్నాయి.
Date : 19-05-2024 - 6:21 IST -
Vaishno Devi: ఇకపై ఈ ఆలయంలో ప్రసాదానికి బదులు మొక్కలు..!
ఇక మాతను దర్శించుకునే భక్తులకు ప్రసాదానికి బదులుగా మొక్కులు చెల్లించాలని ఆలయ బోర్డు నిర్ణయించింది.
Date : 19-05-2024 - 12:30 IST -
Call Forwarding : మీ కాల్స్, మెసేజెస్ అపరిచితులకు ఫార్వర్డ్.. ఇలా ఆపేయండి
మీ ఫోనుకు వచ్చే కాల్స్ వేరే వాళ్లకు ఎప్పటికప్పుడు చేరితే ? మీ ఫోనుకు వచ్చే మెసేజెస్ వేరే వాళ్లకు ఎప్పటికప్పుడు చేరితే ?
Date : 19-05-2024 - 9:06 IST -
TPCC Chief : కాబోయే తెలంగాణ పీసీసీ చీఫ్ ఎవరు ? రేసులో దిగ్గజ నేతలు
తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి కొత్త నేతను ఎన్నుకునేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది.
Date : 19-05-2024 - 8:43 IST -
AP Elections : జోరుగా ఎలక్షన్ బెట్టింగ్.. వీటిలోనూ మ్యాచ్ ఫిక్సింగ్లు !?
జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తాయి. అయితే అప్పటివరకు ఎదురుచూడకుండా.. ఎవరు గెలుస్తారు ? ఎవరు ఓడుతారు ? అనే దానిపై బెట్టింగులు జోరందుకున్నాయి.
Date : 19-05-2024 - 8:18 IST -
Sundar Pichai : టాప్ టెక్ జాబ్స్ కోసం ‘త్రీ ఇడియట్స్’ ఫార్ములా : సుందర్ పిచాయ్
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. ఒక లెజెండ్. సామాన్య కుటుంబం నుంచి దిగ్గజ కంపెనీ సీఈఓ స్థాయికి ఆయన ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం.
Date : 18-05-2024 - 4:29 IST -
Sharmila : దురాత్ముల మాడు పగిలేలా సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందిః వైఎస్ షర్మిల
YS Sharmila: ఏపి మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు(Vivekananda Reddy murder case)పై మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) మాట్లాడుతూ.. దురాత్ముల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా, మాడుపగిలేలా నిన్న వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని షర్మిల వెల్లడించ
Date : 18-05-2024 - 2:46 IST -
Yadadri : ప్లాస్టిక్ పై నిషేధం విధించిన యాదాద్రి దేవస్థానం
Yadadri Temple: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్లాస్టిక్(Plastic)పై నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ నిషధం అమలులో ఉంటుందని ఈవో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ కవర్లు మొదలు వాటి స్థానముల్లో ప్రత్యామ్నాయంగా ప్లాస్టికేతర వస్
Date : 18-05-2024 - 1:50 IST -
AAP : స్వాతి మాలివాల్ పై దాడి..రోజుకో ట్విస్ట్ ..మరో వీడియో విడుదల
Attack on Swati Maliwal: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ పై జరిగిన దాడి ఘటన తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. బెయిల్ మీద బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Delhi CM Kejriwal) ఇంటికెళ్లానని స్వాతి మాలివాల్ వివరించారు. అయితే ఆ సమయంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభన్ కుమార్ తనపై దాడి చేశారని ఆమె కీలక ఆరోపణలు చేశారు. కుర్చీలో కూర్చొన్న తనపై బిభవ్ కుమార్ దాడి చే
Date : 18-05-2024 - 12:52 IST -
SBI Reward Points Scam : ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ స్కామ్.. ఆ మెసేజ్లు చూసి మోసపోకండి
దేశంలో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు పెరిగాయి.
Date : 18-05-2024 - 12:41 IST -
Kyrgyzstan : కర్గిస్థాన్లో అల్లర్లు..భారతీయ విద్యార్థులు బయటకు రావొద్దుః కేంద్రం అప్రమత్తం
Indian students: కర్గిస్థాన్ దేశంలో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూక హింస చెలరేగింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం(Government of India) అక్కడ ఉంటున్న భారతీయ విద్యార్థులు(Indian students) అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం అక్కడి ఆందోళనకర పరిస్థితి దృష్ట్యా భారత విద్యార్థులు ఎవరూ బయటకు రావొద్దని తెలిపింది. ఈ మేరకు అక్కడి భారత ఎంబసీ ఎక్స్ (ట్విటర్) వేదికగా కీల
Date : 18-05-2024 - 11:58 IST -
Congress : కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్పై దాడి
Attack on Kanhaiya Kumar: నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్సభ స్థానానికి పోటీ పడుతున్న కాంగ్రెస్ నేత(Congress leader) కన్హయ్య కుమార్(Kanhaiya Kumar) పై దాడి జరిగింది. ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఆయన పై కొందరు చేయిచేసుకున్నారు. అయితే ఈదాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కన్హయ్యపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులు వీడియోను విడుదల చేశారు. దేశాన్ని విభజించాలని కన్హయ్య అన్నార
Date : 18-05-2024 - 11:06 IST -
Pokhran Nuclear Tests : భారత్ తొలి అణు పరీక్షకు 50 ఏళ్లు.. ‘ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా’ విశేషాలివీ
1974 మే 18 మన దేశ చరిత్రలో ఘనమైన రోజు.
Date : 18-05-2024 - 8:35 IST