Trending
-
4 Crore Deaths : 2050 నాటికి 4 కోట్ల మంది బలి.. ఆ మహమ్మారితో ముప్పు : ది లాన్సెట్
అలాంటి మొండి బ్యాక్టీరియాలు, వ్యాధికారక జాతులను సూపర్బగ్స్(4 Crore Deaths) అని పిలుస్తున్నారు.
Date : 17-09-2024 - 9:38 IST -
Hyderabad: రేపు, ఎల్లుండి హైదరాబాద్లో వైన్స్ బంద్.. సీపీ ఆనంద్ ఉత్తర్వులు
Wine shops bandh for two days in Hyderabad : వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీచేశారు.
Date : 16-09-2024 - 8:22 IST -
Jammu and Kashmir : జమ్మూకశ్మీర్ లో ఎల్లుండే తొలి దశ ఎన్నికలు..భారీగా భద్రత ఏర్పాటు..!
first phase of elections in Jammu and Kashmir : ఎల్లుండి (బుధవారం) రాష్ట్రంలోని 24 సీట్లకు జరుగుతున్న ఈ ఎన్నికల కోసం భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్రంలో మారిన పరిస్ధితుల నేపథ్యంలో అక్కడ భారీగా బలగాలను మోహరిస్తున్నారు.
Date : 16-09-2024 - 8:01 IST -
Bengal govt : బెంగాల్ ప్రభుత్వంతో చర్చలకు డాక్టర్లు అంగీకారం
Doctors agree to talks with Bengal government: గత కొద్దిరోజులుగా సమావేశంపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ప్రతిష్టంభన చోటుచేసుకుంది. అయితే సోమవారం ఇదే ఫైనల్ ఇన్విటేషన్ అంటూ మమత ప్రభుత్వం నుంచి హెచ్చరిక రావడంతో మొత్తానికి డాక్టర్లు చర్చలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు.
Date : 16-09-2024 - 7:29 IST -
KTR : సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్ కు తరలిస్తాం..కేటీఆర్
Rajiv Gandhi Statue: కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి చర్యకు నిరసనగా రేపు (మంగళవారం) రాష్ట్రంలోని అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
Date : 16-09-2024 - 7:11 IST -
PM Modi : తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్ రైళ్లు.. ప్రారంభించిన ప్రధాని మోడీ
Two Vande Bharat trains to Telugu states : దుర్గ్-విశాఖపట్నం వందేభారత్ రైలును వర్చువల్గా ప్రారంభించారు. ఇప్పటికే విశాఖపట్నం- సికింద్రాబాద్, భువనేశ్వర్- విశాఖపట్నం, సికింద్రాబాద్- విశాఖ మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.
Date : 16-09-2024 - 6:50 IST -
Manipur : మణిపూర్ జిల్లాల్లో ఇంటర్నెట్పై ఆంక్షలు ఎత్తివేత
Restrictions on internet lifted in Manipur districts : రాష్ట్రంలో ఉన్న శాంతి, భద్రతల పరిస్థితిపై సమీక్షించినట్లు హోంశాఖ కమీషనర్ ఎన్ అశోక్ కుమార్ తెలిపారు. అయితే ఇంటర్నెట్పై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని డిసైడ్ అయినట్లు తెలిపారు.
Date : 16-09-2024 - 6:24 IST -
Chidambaram : దేశంలో జమిలి ఎన్నికలు అసాధ్యం: చిదంబరం
Jamili elections are impossible in the country Chidambaram: ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని అన్నారు. అలా చేయాలనుకుంటే రాజ్యాంగానికి కనీసం ఐదు సవరణలు అయినా చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు.
Date : 16-09-2024 - 5:37 IST -
Elon Musk Bodyguards : అంత సెక్యూరిటీయా.. బాత్రూంలోనూ వదలని మస్క్ సెక్యూరిటీ గార్డ్స్!
గతంలో ఎలాన్ మస్క్(Elon Musk Bodyguards) సెక్యూరిటీ లేకుండానే తిరిగేవారు. ఆయన సంపద, వ్యాపారాలు పెరుగుతున్న కొద్దీ రిస్క్ పెరిగింది.
Date : 16-09-2024 - 5:18 IST -
Kejriwal: రేపే కేజ్రీవాల్ రాజీనామా.. లెఫ్ట్నెంట్ గవర్నర్ అపాయింట్మెంట్!
Kejriwal resigns tomorrow : కేజ్రివాల్ రేపు(మంగళవారం) తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఇందుకోసం లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే.సక్సేనా అపాయింట్మెంట్ ఇచ్చారు. వీకే.సక్సేనాను కేజ్రీవాల్ కలిసి తన పదవికి రాజీనామా చేయనున్నారు.
Date : 16-09-2024 - 5:11 IST -
Delhi: ఢిల్లీకి ముందస్తు ఎన్నికలపై ఈసీ సమాధానం..!
EC's answer on early elections to Delhi..!: మహారాష్ట్రతో పాటు ఢిల్లీలోనూ ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ఆప్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని సంబంధిత వర్గాల సమాచారం.
Date : 16-09-2024 - 3:36 IST -
Airlines : భారత్లో సర్వీసులు పెంచనున్న ఎయిర్లైన్స్
Airlines to increase services in India: దేశంలో ప్రస్తుతం తొమ్మిది నగరాలకు ఈ ఎయిర్లైన్ సర్వీసులు నడుపుతోంది. సమీప భవిష్యత్తులో వీటి ఫ్రీక్వెన్సీ(సర్వీసుల సంఖ్య)ను పెంచబోతున్నట్లు మలేషియా ఎయిర్లైన్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ఇజం ఇస్మాయిల్ తెలిపారు.
Date : 16-09-2024 - 3:03 IST -
Chiranjeevi: సీఎం రేవంత్ రెడ్డికి విరాళం అందజేసిన చిరంజీవి, టాలీవుడ్ హీరోలు
Chiranjeevi and Tollywood heroes donated to CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి రూ. 50 లక్షలు విరాళం ఇచ్చారు. రామ్ చరణ్ తరఫున మరో రూ.50లక్షలు అందజేశారు. ఈమేరకు సీఎం రేవంత్ను కలిసి చెక్కులను ఇచ్చారు.
Date : 16-09-2024 - 2:33 IST -
Aam Aadmi Party : ఈరోజు సాయంత్రం ఆమ్ ఆద్మీ పార్టీ పీఏసీ సమావేశం
Aam Aadmi Party PAC meeting today: కేజ్రీవాల్ నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానుంది. ఢిల్లీ సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలనే దానిపై ఈ మీటింగ్లో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో ఆప్ నేత మనీష్ సిసోడియా సమావేశమయ్యారు.
Date : 16-09-2024 - 1:41 IST -
Bengal govt : మరోసారి డాక్టర్లకు బెంగాల్ ప్రభుత్వం పిలుపు
Bengal govt invites protesting doctors: చివరి ప్రయత్నంగా ఐదోసారి వైద్యులకు ఆహ్వానం పంపింది. కోల్కతా కాళీఘాట్లోని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాసంలో సాయంత్రం 5 గంటలకు డాక్టర్లను సమావేశానికి ఆహ్వానించింది.
Date : 16-09-2024 - 1:23 IST -
CM Chandrababu : నేడు గుజరాత్కు వెళ్లనున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu will go to Gujarat today : గాంధీనగర్ లో ఈరోజు నుంచి జరగనున్న జరిగే 4వ గ్లోబల్ రెన్యుబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్, ఎక్స్పో (Re-Invest 2024) సదస్సులో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈమేరకు ఆయన రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను సదస్సులో వివరించనున్నారు.
Date : 16-09-2024 - 12:44 IST -
PM Modis Portrait : 800 కేజీల మిల్లెట్లతో ప్రధాని మోడీ చిత్రం.. స్కూలు విద్యార్థిని క్రియేటివ్ విషెస్
తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తాను ఈ పెయింటింగ్ గీశానని షెకీనా(PM Modis Portrait) తెలిపారు.
Date : 16-09-2024 - 10:25 IST -
CM Revanth Reddy : కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఉపేక్షించేది లేదు: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: కాంగ్రెస్ కార్యకర్తలకు నేను అండగా ఉంటా. మహేశ్ కుమార్ గౌడ్ సౌమ్యుడు.. ఏం కాదు అనుకుంటున్నారేమో. ఆయన వెనుక నేనుంటా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'అసలు రా చూసుకుందాం' అని ముందు కౌశిక్ రెడ్డి ఎందుకు అనాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రజలు విశ్వసించి కాంగ్రెస్కు అధికారం ఇచ్చారని అన్నారు.
Date : 15-09-2024 - 5:58 IST -
Delhi CM : కేజ్రీవాల్ వారసురాలు అతిషేనా..?
Kejriwal successor is Atishi: అరవింద్ కేజ్రీవాల్ వారసురాలు అతిషినే అని ఓ ప్రచారం అయితే సాగుతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమె పేరును అరవింద్ కేజ్రీవాల్ ప్రకటిస్తారనే చర్చ సైతం నడుస్తుంది.
Date : 15-09-2024 - 5:33 IST -
KTR : నాగం జనార్దన్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్
KTR Meets Senior BRS Leader Nagam Janardhan Reddy: గత కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స అనంతరం కోలుకున్నారు. విషయం తెలుసుకున్న కేటీఆర్ గచ్చిబౌలిలోని నాగం జనార్ధన్ రెడ్డి నివాసానికి చేరుకోని ఆయనను పరామర్శించి, ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Date : 15-09-2024 - 4:53 IST
