Trending
-
Miss World 2025 : మిస్ వరల్డ్ 2025 పోటీలు.. ఏయే రోజు ఏమేం చేస్తారు ?
‘‘ప్రపంచం కళ్లన్నీ తెలంగాణ వైపే’’ అనే నినాదంతో ఈ ఈవెంట్స్ను(Miss World 2025) నిర్వహించనున్నారు.
Date : 03-05-2025 - 11:02 IST -
Avneet Kaur- Virat Kohli: అది అనుకోకుండా జరిగిన తప్పు మాత్రమే: విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి చెప్పాలంటే.. ఈ సీజన్లో అతను RCB అత్యంత నమ్మకమైన బ్యాట్స్మన్గా నిలిచాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్లలో అతను 138.87 స్ట్రైక్ రేట్తో 443 పరుగులు చేశాడు.
Date : 03-05-2025 - 10:51 IST -
Repairability Index : ఫోన్లు, ట్యాబ్లకు ‘రిపేరబిలిటీ ఇండెక్స్’.. మనకు లాభమేంటి ?
దీంతో వినియోగదారులు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లను కొనే ముందు రిపేరబిలిటీ ఇండెక్స్(Repairability Index) ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నారు.
Date : 03-05-2025 - 10:20 IST -
Vehicle Driving Test : డ్రైవింగ్ టెస్ట్ మరింత టఫ్.. ఇక ‘సిమ్యులేటర్’పైనా నెగ్గాల్సిందే
ప్రస్తుతం డ్రైవింగ్ టెస్ట్ అంటే.. డ్రైవింగ్ ట్రాక్(Vehicle Driving Test)లో అభ్యర్థితో వాహనాన్ని నడిపించి చూస్తున్నారు.
Date : 03-05-2025 - 9:03 IST -
Shashi Tharoor : బీజేపీలోకి శశిథరూర్ ? మోడీ వ్యాఖ్యలకు అర్థం అదేనా?
వాస్తవానికి గత రెండేళ్లుగా శశిథరూర్(Shashi Tharoor)కు, కాంగ్రెస్ అగ్రనేతలతో గ్యాప్ పెరిగింది.
Date : 03-05-2025 - 8:20 IST -
GT vs SRH: హైదరాబాద్పై గుజరాత్ ఘనవిజయం.. సన్రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు ముగిసినట్లే!
గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2025 51వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ను 38 పరుగుల తేడాతో ఓడించి, వారి ప్లేఆఫ్ ఆశలకు గట్టి దెబ్బ తీసింది.
Date : 03-05-2025 - 12:20 IST -
Aadhaar Camps: ఏపీలో ఈనెల 5 నుంచి చిన్నారుల కోసం ఆధార్ ప్రత్యేక శిబిరాలు
ఆంధ్రప్రదేశ్లో 6 సంవత్సరాల లోపు చిన్నారుల కోసం ఆధార్ నమోదుకు ప్రత్యేక శిబిరాలు ఈ నెల 5 నుంచి 8, మరియు 12 నుంచి 15 తేదీల వరకు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ శిబిరాలు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో జరుగుతాయి.
Date : 02-05-2025 - 11:16 IST -
Pakistan PM Shehbaz: పాక్ ప్రధానికి షాక్ ఇచ్చిన భారత్!
పాకిస్తాన్లోని ఎఫ్ఎం రేడియో కేంద్రాలు గురువారం (మే 1, 2025) నాడు భారతీయ పాటల ప్రసారాన్ని నిలిపివేశాయి. ఫల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్తతల మధ్య ఈ చర్య తీసుకోబడింది.
Date : 02-05-2025 - 6:40 IST -
Amaravati : ఏపీ ప్రజలతో కలిసి యోగా డేలో పాల్గొంటా : ప్రధాని మోడీ
అమరావతి నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామన్నారు. రాష్ట్రంలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలైందని వ్యాఖ్యానించారు. అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి అని ప్రధాని మోడీ అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్కు ఇది శుభసంకేతమని చెప్పారు.
Date : 02-05-2025 - 6:37 IST -
Hyundai Motor India : మూడు మిలియన్ల అమ్మకాల మైలురాయిని అధిగమించిన హ్యుందాయ్ మోటర్ ఇండియా
భారతదేశంలో 2 మిలియన్లకు పైగా యూనిట్ల అమ్మకాలను అధిగమించిన బ్రాండ్ ఐ10 . 140 దేశాలకు 1.3 మిలియన్లకు పైగా యూనిట్లకు పైగా ఎగుమతి చేయబడింది.
Date : 02-05-2025 - 6:17 IST -
PRAHAR : రాష్ట్రవ్యాప్తంగా పౌర సర్వేను ప్రకటించిన ప్రహార్
అక్రమ బెట్టింగ్ మరియు ఆన్లైన్ జూదం నెట్వర్క్లు కేవలం ఆర్థిక ప్రమాదాలు మాత్రమే కాదు - అవి నిశ్శబ్దంగా జాతీయ భద్రత ముప్పుకు కారణమవుతున్నాయి.
Date : 02-05-2025 - 5:56 IST -
CM Chandrababu : ఉగ్రవాదంపై పోరులో మోడీజీ కి అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు
మోడీ ప్రధాని అయ్యేసరికి భారత్ ఆర్థిక వ్యవస్థ పదో స్థానంలో ఉంది. భారత్ ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి ఎదిగింది. త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది.
Date : 02-05-2025 - 5:33 IST -
Minister Lokesh : భారత్ వద్ద మోడీ అనే మిసైల్ ఉంది..భారత్ గడ్డపై గడ్డి కూడా పీకలేరు: లోకేశ్
నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్ దిమ్మ తిరగడం ఖాయం. భారత గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరు. మోడీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానం. ఏపీ ప్రాజెక్ట్లకు ఆమోదం చెబుతూ మద్దతు ఇస్తున్నారు. అందుకే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన రాష్ట్రానికి వచ్చారు.
Date : 02-05-2025 - 4:46 IST -
PM Modi : రాజధాని అమరావతికి చేరుకున్న ప్రధాని మోడీ
వేదికపై వచ్చినప్పుడు ప్రధాన మోడీకి ఏపీ గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధర్మవరం శాలువా కప్పి, అనంతరం ప్రత్యేక జ్ఞాపికను ఆయనకు బహుకరించారు. అమరావతి కి ప్రధాని మోడీ ఎంత అండగా ఉన్నారో చూపించే ఫోటోలను ఆయనకు ఇచ్చారు. సభా వేదికపై చంద్రబాబు, మోడీ పలు అంశాలపై సీరియస్ గా చర్చిస్తూ కనిపించారు.
Date : 02-05-2025 - 4:34 IST -
National Herald case : సోనియా, రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ
దీనిపై తదుపరి విచారణను మే8కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు పరిశీలన దశలో ఉంది. నిందితులపై కేసు నమోదు చేయాలా వద్దా అనేది కోర్టు నిర్ణయించే ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు తెలిపింది.
Date : 02-05-2025 - 4:20 IST -
Quantum Valley : వచ్చే ఏడాది జనవరి 1న అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం
శుక్రవారం ఉండవల్లి నివాసంలో ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ & టూబ్రో (L&T) సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది. దీంతో అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి, అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం కానుంది.
Date : 02-05-2025 - 3:52 IST -
PM Modi : గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ
ప్రధాని మోడీ గన్నవరం నుండి వెలగపూడి బయలుదేరారు . అక్కడ ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలకనున్నాయి. అక్కడినుండి వీరంతా అమరావతి పునర్నిర్మాణ సభా ప్రాంగణానికి చేరుకుంటారు.
Date : 02-05-2025 - 3:28 IST -
Amaravati : అమరావతికి మణిహారంగా మారనున్న క్షిపణీ పరీక్ష కేంద్రం
ప్రారంభ దశలో రూ.1500 కోట్లతో పనులు ప్రారంభం కానుండగా, తదుపరి దశల్లో మొత్తం రూ.20,000 కోట్ల పెట్టుబడులు ఈ ప్రాంతానికి ప్రవహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Date : 02-05-2025 - 3:12 IST -
Dost Notification : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల
ఇక, విద్యార్థులు ‘దోస్త్’ వెబ్సైట్, మొబైల్ యాప్, మీసేవ యాప్, మీసేవ కేంద్రాలకు వెళ్లి కళాశాల్లో ప్రవేశాలకు ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచించారు.
Date : 02-05-2025 - 2:30 IST -
PM Modi : ఈ ఫొటో చూసి కొందరికి నిద్ర పట్టదు: ప్రధాని మోడీ
ఈ ఫొటో చూసి కొందరికి నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్లిపోయింది అని మోడీ పరోక్షంగా కాంగ్రెస్ ను చమత్కరించారు. ఈ సీపోర్ట్తో కేరళలో ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుందన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం, షిప్పింగ్లో భారత పాత్రను గణనీయంగా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Date : 02-05-2025 - 1:56 IST