Trending
-
Worlds Toughest Prison: అల్కాట్రాజ్.. ప్రపంచంలోనే టఫ్ జైలు ఎందుకైంది ? రీ ఓపెనింగ్ ఎందుకు ?
పసిఫిక్ మహాసముద్రంలోని అల్కాట్రాజ్(Worlds Toughest Prison) ద్వీపంలో ఉన్నందువల్ల ఈ జైలుకు అల్కాట్రాజ్ అనే పేరొచ్చింది. ఈ జైలు చుట్టూ సముద్రపు నీళ్లే ఉండేవి.
Date : 06-05-2025 - 11:51 IST -
Terrorist Hideout : పంజాబ్లో ఉగ్ర కుట్రను భగ్నం చేసిన భద్రతా బలగాలు
పంజాబ్లోని ఓ అటవీ ప్రాంత సమీపంలో ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో పోలీసులు భారీ మోతాదులో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దర్యాప్తులో భారీగా గ్రెనేడ్లు, ఐఈడీలు (ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైసులు), మరియు ఉగ్రవాదుల కమ్యూనికేషన్కి ఉపయోగించే వైర్లెస్ హార్డ్వేర్ను స్వాధీనం చేసుకున్నారు.
Date : 06-05-2025 - 11:39 IST -
China + Pakistan: పాక్ ఆయుధాలన్నీ మేడిన్ చైనా.. చైనా ఉత్పత్తులన్నీ బైకాట్ చేద్దామా ?
పాకిస్తాన్(China + Pakistan) ప్రధానంగా ఐదు దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తోంది.
Date : 06-05-2025 - 11:14 IST -
United Nations : భారత్, పాక్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు..
“భావోద్వేగాలు మితిమీరిన సమయంలో కొందరు ప్రతిస్పందనగా హింసను ఎంచుకోవచ్చు. కానీ శాంతియుత చర్చలే ఏకైక మార్గమన్న విషయం మరిచిపోకూడదు” అని గుటెరస్ అన్నారు.
Date : 06-05-2025 - 11:08 IST -
Palakonda Rayudu : టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కన్నుమూత
ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత రెండు రోజులుగా పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు అత్యుత్తమ వైద్యం కోసం ఆయనను బెంగళూరుకు తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినా, ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో ఆయన చనిపోయారు.
Date : 06-05-2025 - 10:29 IST -
India Attack Plan : మానవరహిత విమానాలతో పీఓకేపై ఎటాక్.. తజకిస్తాన్ నుంచి వార్ ?
ఇప్పటికే భారత్కు(India Attack Plan) చెందిన కొన్ని సుఖోయ్-30ఎంకేఐ యుద్ధవిమానాలు ఆయనీ వైమానిక స్థావరంలో ఉన్నాయని సమాచారం.
Date : 06-05-2025 - 10:08 IST -
War Plan : యుద్ధ సన్నద్ధతపై కేంద్రం సమీక్ష.. పాక్ ఎక్కడ దాడులు చేయొచ్చు ?
భారత్ దాడికి , పాకిస్తాన్ సైన్యం(War Plan) కూడా ప్రతిస్పందించే అవకాశం ఉంది. పాకిస్తాన్ వైపు నుంచి ప్రతిదాడులు జరిగే ముప్పు ఉంది.
Date : 06-05-2025 - 8:54 IST -
Prakash Raj : అమ్మానాన్న గురించి ప్రకాశ్రాజ్ ఎమోషనల్ విషయాలు
‘‘మా నాన్న మంజునాథ్ రాయ్ చదువుకోవడం ఇష్టంలేక మంగళూరు వదిలి బెంగళూరుకు(Prakash Raj) వచ్చారు.
Date : 05-05-2025 - 8:08 IST -
Met Gala 2025 : ‘మెట్ గాలా’కు ఏడుగురు భారతీయులు.. ఏమిటిది ? షాకింగ్ రూల్స్ !
ప్రతి సంవత్సరం న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్లో(Met Gala 2025) ఈ వేడుక జరుగుతుంది.
Date : 05-05-2025 - 5:36 IST -
Kisna Diamond : ఏపీలో కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ప్రారంభం
మాతృ దినోత్సవం సమీపిస్తోన్న వేళ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఆభరణాల కలెక్షన్ ను వినియోగదారులు అన్వేషించవచ్చు. డైమండ్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జీలపై 50 - 100% వరకు తగ్గింపును అందుకోవచ్చు.
Date : 05-05-2025 - 5:02 IST -
AP Power Sector : ఆంధ్రప్రదేశ్ ఇంధన రంగం.. నైపుణ్యభరిత నాయకత్వం, హరిత ఇంధనంపై ఫోకస్తో మున్ముందుకు
ఇటీవలే ముంబైలో జరిగిన కేంద్ర విద్యుత్ శాఖ సమావేశంలో ఏపీ ఇంధన శాఖ(AP Power Sector) మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు.
Date : 05-05-2025 - 4:59 IST -
Balakrishna : బాలకృష్ణ సెటైర్లు వేసింది చిరంజీవి పైనేనా..?
Balakrishna : "రాజకీయాలు ఎమోషన్ కాదు" "గొప్ప నాయకుడిని ఓడించి పార్లమెంట్కి వెళ్లడం ఏం ఉపయోగం?" అంటూ చిరంజీవిపై తీవ్ర విమర్శలు చేశారు.
Date : 05-05-2025 - 4:57 IST -
VLC : తిరుపతిలో లెర్నింగ్ సెంటర్ ప్రారంభించిన వేదాంతు
తాజా వేదాంతు లెర్నింగ్ సెంటర్ (VLC)ని ప్రారంభించడం ద్వారా అధిక-నాణ్యత గల విద్యను మరింత సరసమైనదిగా మరియు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యం వైపు ముఖ్యమైన అడుగు వేస్తున్నట్లు అయ్యింది. ప్రతి విద్యార్థి యొక్క పూర్తి సామర్థ్యాన్ని బయటకు తీసుకువచ్చేది ఉపాధ్యాయుడే.
Date : 05-05-2025 - 4:54 IST -
TGSRTC : ఈ నెల 7న సమ్మెకు పిలుపునిచ్చిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ..భారీ ఎత్తున కార్మికులతో కవాతు
హైదరాబాద్లోని ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు ఈ కవాతు సాగింది. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు, వేతన సవరణలు, ఖాళీ పోస్టుల భర్తీ, ఉద్యోగ భద్రత, వంటి కీలక అంశాలను ప్రభుత్వం పలు మార్లు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటివరకు సరైన స్పందన రాలేదని జేఏసీ చెబుతోంది.
Date : 05-05-2025 - 4:46 IST -
Samsung : శామ్సంగ్ ఉపకరణాలపై భారీ తగ్గింపులు..!
గ్యాలక్సీ S సిరీస్, Z సిరీస్, A సిరీస్ ఫోన్లపై 41% డిస్కౌంట్ టాబ్లెట్లు, ఉపకరణాలు మరియు ధరించగలిగే వస్తువుల ఎంపిక చేసిన మోడళ్లపై 65% వరకు తగ్గింపు
Date : 05-05-2025 - 4:33 IST -
Bangalore : ఈనెల 9న ఒకే వేదికపై ఇద్దరు ముఖ్యమంత్రులు
గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయంగా వేర్వేరు మార్గాల్లో పయనిస్తున్న ఈ రెండు రాష్ట్రాల నాయకులు, ఇప్పుడు సమకాలీన సవాళ్లపై ఒకే వేదికను పంచుకోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
Date : 05-05-2025 - 4:21 IST -
Pakistan : ఫతహ్ మిస్సైల్ను పరీక్షించిన పాకిస్థాన్..
పాకిస్థాన్ రక్షణ విభాగానికి చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ఈ మిస్సైల్ పరీక్షపై అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో మిస్సైల్ వ్యవస్థలో ఉన్న ఆధునిక గైడెన్స్ టెక్నాలజీ, ట్రాజెక్టరీ మోడ్, టర్మినల్ గైడెన్స్ వంటి అంశాలు ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డాయి. ఇవి ఈ క్షిపణిని మరింత కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించేలా చేస్తాయని తెలిపారు.
Date : 05-05-2025 - 4:13 IST -
Ambati Rambabu : సీమరాజా, కిర్రాక్ ఆర్పీలపై పోలీసులకు అంబటి ఫిర్యాదు
అంబటి ఆరోపించిన ప్రకారం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తనపై వ్యక్తిగత స్థాయిలో కక్ష సాధింపు ప్రచారం సాగిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా, వైసీపీ కండువా ధరించి అసత్య వ్యాఖ్యలు చేస్తూ పార్టీ పరువు తరుగజేస్తున్నారని ఆరోపించారు.
Date : 05-05-2025 - 3:33 IST -
Mughals Vs Red Fort: ఎర్రకోట తమదేనంటూ మొఘల్ వారసురాలి పిటిషన్.. ఏమైందంటే ?
గతంలో ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టులోనూ సుల్తానా బేగమ్(Mughals Vs Red Fort) పిటిషన్ వేసింది.
Date : 05-05-2025 - 3:16 IST -
Baba Ramdev : పాక్కు పోరాడే శక్తి లేదు.. యుద్ధం జరిగితే నాలుగు రోజులు కూడా నిలవలేదు: బాబా రాందేవ్
“బలూచిస్తాన్, సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. బలూచ్ ప్రజలు స్వాతంత్ర్యం కోరుతున్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అక్కడ ప్రజలకు నిత్యావసరాలు అందట్లేదు. ఆ ప్రాంతం కూడా త్వరలో తిరుగుబాటుకు శ్రీకారం చుట్టవచ్చు” అని పేర్కొన్నారు.
Date : 05-05-2025 - 2:49 IST