Indira Park
-
#Telangana
Kaleshwaram Commission Notices : కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి మహా ధర్నా
ఈ ధర్నాను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా నేతృత్వం వహించనున్నారు. కేంద్ర సంస్థలు కేసీఆర్పై టార్గెట్ చేసినట్లు ఆరోపిస్తూ, ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ జాగృతి నిరసన కార్యక్రమాన్ని చేపట్టనుంది.
Date : 04-06-2025 - 12:07 IST -
#Telangana
MLC Kavitha: కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు.. జూన్ 4న కవిత నిరసన
ఈ నేపథ్యంలో, జూన్ 4న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కవిత ప్రకటించారు. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో విస్తృత స్థాయిలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.
Date : 31-05-2025 - 5:20 IST -
#Speed News
BC Mahasabha : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అటకెక్కాయి: ఎమ్మెల్సీ కవిత
సావిత్రీ బాయి ఫూలే జయంతి సందర్భంగా సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేయడానికి రేపు ఉదయం 11 గంటలకు ఇందిరా పార్కు వద్ద బీసీ మహాసభ నిర్వహిస్తున్నట్లు కవిత తెలిపారు.
Date : 02-01-2025 - 2:33 IST -
#Telangana
BJP : నేడు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా..పాల్గొననున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్..
BJP : ఈ ధర్నాలో మూసీ బాధితులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని పేర్కొంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ధర్నా చౌక్ వేదికగా బాధితులతో కలిసి మహా ధర్నా నిర్వహించనున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు.
Date : 25-10-2024 - 10:25 IST -
#Telangana
BJP : రేపు ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద రైతు హామీల సాధన దీక్ష
రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబరు 30 ఉదయం నుంచి అక్టోబరు 01 ఉదయం వరకు హైదరాబాదులోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద రైతు హామీల సాధన దీక్ష
Date : 29-09-2024 - 7:04 IST -
#Andhra Pradesh
BJP: 30 న ఇందిరా పార్క్ వద్ద బీజేపీ “రైతు హామీల సాధన దీక్ష”
Maheshwar Reddy: "రైతు హామీల సాధన దీక్ష" ఈ నెల 30న చేస్తామన్నారు. అధికారం లోకి వచ్చి తొమ్మిదిన్నర నెలలు అయిన ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం అమలు చేయలేదని ఆగ్రహించారు. ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు…
Date : 24-09-2024 - 2:59 IST -
#Speed News
MLC Kavitha: పూలే విగ్రహ ఏర్పాటు కోసం ఇందిరా పార్కు వద్ద మహాధర్నా: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ సాధన కోసం మేధావులు, బీసీ సంఘాలు, ప్రజాసంఘాలతో కలిసి భారత జాగృతి చేపట్టిన ఉద్యమాన్ని సంఘీభావంగా అన్ని బీసీ సంఘాల నాయకులు ఆ సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం నాడు హైదరాబాద్ లో కలిసి అభినందించారు. ఇప్పటికే రూపొందించిన కార్యాచరణ పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ బీసీ హక్కుల కోసం ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దాంతో సుదీర్ఘ చర్చలు జరిపి బీసీ డిమాండ్ల […]
Date : 31-01-2024 - 12:11 IST -
#Speed News
BJP Hunger Strike: కిషన్ రెడ్డి అరెస్ట్
నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ అన్యాయం చేశాడంటూ నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ బీజేపీ ఉపవాస దీక్ష చేపట్టింది. 24 గంటల పాటు దీక్షను కొనసాగించాలని
Date : 13-09-2023 - 8:25 IST -
#Telangana
Hyderabad Steel Bridge : హైదరాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభమైంది.. ఎలా ఉందో చూడండి
Hyderabad Steel Bridge : దక్షిణ భారతదేశంలోనే అత్యంత పొడవైన (2.62 కిలోమీటర్లు) మొదటి స్టీల్ బ్రిడ్జ్ హైదరాబాద్ లోని ఇందిరా పార్క్- వీఎస్టీ మార్గంలో అందుబాటులోకి వచ్చింది.
Date : 19-08-2023 - 1:02 IST -
#Telangana
YS Sharmila: వైఎస్ఆర్ ఇచ్చిన ఇళ్ల స్థలాలను కేసీఆర్ కాజేసిండు
తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. తెలంగాణ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా
Date : 18-05-2023 - 3:52 IST -
#Telangana
Modi Go Back: మోడీ గో బ్యాక్.. నో ఎంట్రీ ఇన్ తెలంగాణ!
తెలుగు రాష్ట్రాల్లో మోడీ పర్యటనపై ఇతర పార్టీల నేతల భగ్గమంటున్న విషయం తెలిసిందే. ఇవాళ తెలంగాణకు ప్రధాని మోదీ రాకను
Date : 12-11-2022 - 1:51 IST -
#Telangana
Trees : పచ్చని చెట్లపై గొడ్డలి వేటు.. రోడ్డు విస్తరణతో 300 చెట్లు నేలమట్టం!
డెవలప్ మెంట్ పనులు, రోడ్డు విస్తరణ పనుల కారణంగా పచ్చని చెట్లు నేలమట్టమవుతున్నాయి. ఎన్నో ఏళ్లకాలం నాటి చెట్టు సైతం ఆనవాళ్లను కోల్పోవాల్సి వస్తోంది. తాజాగా మరో ప్రాజెక్టు కారణంగా హైదరాబాద్ వాసులకు స్వచ్ఛమైన గాలిని అందించే చెట్టు కనుమరుగవుతున్నాయి.
Date : 29-11-2021 - 12:56 IST -
#Telangana
KCR Dharna : అవసరమైతే ఢిల్లీ వరకు యాత్ర చేస్తాం- సీఎం కేసీఆర్
ఇందిరా పార్క్ రైతు మహా ధర్నాలో పాల్గొన్న కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకు పడ్డారు.
Date : 18-11-2021 - 12:33 IST