Trending
-
Gold : బయటపడ్డ మరో బంగారు గని.. ఏకంగా 222 టన్నుల పసిడి..!
దేశంలోనే అత్యంత ఖనిజ సంపద కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న రాజస్థాన్.. ఇప్పుడు బంగారు నిల్వల విషయంలో మరో సంచలనం సృష్టించింది. ఆ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతమైన బాన్స్వారా జిల్లా ఇప్పుడు ఏకంగా దేశపు కొత్త బంగారు రాజధానిగా గుర్తింపు పొందేందుకు సిద్ధం అవుతోంది. బాన్స్వారా జిల్లాలోని ఘటోల్ తెహసీల్ – కంకారియా గ్రామం పరిధిలో ఆ రాష్ట్రంలో మూడో భారీ బంగారు నిల్వలు ఉన్నట్లు అధ
Published Date - 01:27 PM, Sat - 25 October 25 -
ODI Cricketers: టీమిండియా టాప్-5 వన్డే ఆటగాళ్లు వీరే!
టీమిండియాకు వారి సహకారం అసాధారణమైనదిగా ఉంది. ఇందులో రెండు ప్రపంచ కప్ కెప్టెన్లు కూడా ఉన్నారు. వీరు ప్రపంచ కప్ను కూడా గెలిచారు. రోహిత్ శర్మ మినహా ఈ జాబితాలోని వారందరూ ప్రపంచ కప్ విజేతలే.
Published Date - 12:00 PM, Sat - 25 October 25 -
viral Video : రైలులోని టాయిలెట్ ను బెడ్ రూమ్ గా మార్చేసుకున్న ప్రయాణికుడు
పండుగల సమయాల్లో రైళ్లలో రద్దీ గురించి చెప్పనక్కర్లేదు. రైలు ఎక్కడానికి చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తుంది.. లోపల కాలు పెట్టేందుకూ చోటు దొరకదు. పండుగకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని రైల్వే శాఖ ప్రకటించినా జనం రద్దీకి అవేవీ సరిపోవు. ఒంటికాలిపై నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుందని చాలామంది వాపోతుంటారు. ఇటీవల జరిగిన దీపావళి పండుగకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అయితే, ఒక
Published Date - 11:41 AM, Sat - 25 October 25 -
Rashmika Mandanna : కర్నూలు బస్సు ప్రమాదంపై రష్మిక శాడ్ పోస్ట్..!
కర్నూలు బస్సు ప్రమాద ఘటన అందరినీ కలచి వేస్తోంది. నగర శివార్లలోని చిన్నటేకూరు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన వారికి సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు. రష్మిక మందన, కిరణ్ అబ్బవరం , సోనూ సూద్ వంటి సినీ ప్రముఖులు ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశార
Published Date - 11:23 AM, Sat - 25 October 25 -
Google Chrome: గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్ క్రోమ్ను వీలైనంత త్వరగా అప్డేట్ చేయాలని CERT-In వినియోగదారులకు సలహా ఇచ్చింది. ఈ లోపాలను సరిచేయడానికి కంపెనీ ఇప్పటికే సెక్యూరిటీ ప్యాచ్లను విడుదల చేసింది.
Published Date - 11:20 AM, Sat - 25 October 25 -
Bus Fire Accident : 10మంది ప్రాణాలు కాపాడిన హరీష్కుమార్.!
కర్నూలు జిల్లాలో జరిగిన వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో దాదాపు 20మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో 20మంది ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల కుటుంబాలు తీవ్ర విషాదంలో ఉన్నాయి.. గాయపడినవారు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. అయితే బస్సు ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు యువకులు రియల్ హీరోస్ అనిపించుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడ
Published Date - 09:57 AM, Sat - 25 October 25 -
Kurnool Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదం లో .. ఆ మొబైల్స్ ఎంత పనిచేశాయి!
కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ బస్సు బైక్ను ఢీకొట్టి లాక్కెళ్లడంతో డీజిల్ ట్యాంక్ పేలి ప్రమాదం జరిగిందని అనుమానించారు. అయితే తాజాగా మరో కీలక విషయం బయటపడింది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో వందలాది మొబైల్ ఫోన్లు పేలడం వల్లే మంటలు తీవ్రమై, ఎక్కువ మంది చనిపోయారని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా నిర్ధారించాయి. ఆ ట్రావెల్స్ బస్సు ముందుగా ఒక
Published Date - 09:48 AM, Sat - 25 October 25 -
ఈ 6 రాశుల వారికి అప్పులిస్తే జాగ్రత్త..! తిరిగి డబ్బులు రావడం కష్టమే అంటున్నారు జ్యోతిష్య నిపుణులు
వీరు అప్పు తీసుకునేటప్పుడు ఎంతో తెలివిగా స్నేహితులు, బంధువులను నమ్మించి డబ్బు తీసుకుంటారు. కానీ, తరువాత ఆ రుణాన్ని (Debt) తీర్చేందుకు పెద్దగా ఆసక్తి చూపరని చెబుతున్నారు.
Published Date - 05:58 AM, Sat - 25 October 25 -
Five Habits: మీలో కూడా ఈ ఐదు అలవాట్లు ఉన్నాయోమో చెక్ చేసుకోండి!
ఈ ఐదు అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఒక వ్యక్తి తమ ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా మరింత శక్తివంతమైన, సమృద్ధిగా, విజయవంతమైన ఆలోచనా విధానాన్నిపెంపొందించుకోవచ్చు.
Published Date - 07:30 PM, Fri - 24 October 25 -
Virat Kohli: ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ పట్టు తగ్గిపోయిందా? గణాంకాలు ఇవే!
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంపిక వారి ప్రదర్శన ఆధారంగానే ఉంటుందని బీసీసీఐ నివేదికలో స్పష్టమైంది. అడిలైడ్ వన్డేలో రోహిత్ శర్మ 73 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అయితే కోహ్లీ మాత్రం పెర్త్, అడిలైడ్ వన్డేలలో డకౌట్ అయ్యాడు.
Published Date - 06:30 PM, Fri - 24 October 25 -
Credit Card: క్రెడిట్ కార్డు భద్రత: 6 ముఖ్యమైన రహస్యాలు మీ కార్డును రక్షించుకోండి
నిజమైన బ్యాంకులు ఎప్పటికీ ఈ రకమైన సమాచారాన్ని ఫోన్ ద్వారా అడుగవు. అందువల్ల, ఎటువంటి అనుమానాలు వచ్చినా, నేరుగా మీ బ్యాంకుకు కాల్ చేసి నిజం తెలుసుకోండి.
Published Date - 05:33 PM, Fri - 24 October 25 -
CM Chandrababu Naidu : కర్నూల్ బస్ ప్రమాదం చంద్రబాబు సీరియస్ ..వారిపై కఠిన చర్యలు.!
కర్నూల్ జిల్లాలో ప్రమాదానికి గురైన వి కావేరీ ట్రావెల్స్ బస్సు.. ఘోర విషాదాన్ని (Vemuri Kaveri Travels Bus Accident) మిగిల్చింది. డోర్ తెరవకుండా డ్రైవర్ పారిపోవడం, బైక్ ను ఢీ కొట్టినా ఆగకపోవడంతో.. 20 మంది ప్రాణాలు సజీవ సమాధి అయ్యాయి. ఈ ప్రమాద ఘటనపై యూఏఈ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధికారులు, సంబంధిత శాఖ మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇతర రాష్ట్రాల రవాణాశాఖ […
Published Date - 03:25 PM, Fri - 24 October 25 -
Akhanda 2: ‘అఖండ 2’లో బాలకృష్ణ డ్యూయల్ రోల్.. ఎమ్మెల్యేగా కూడా కనిపించనున్నారా?
ఆ తర్వాత, బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ 2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. 2021లో విడుదలైన ‘అఖండ’ సినిమా తెలుగు చలనచిత్రంలో బ్లాక్బస్టర్గా నిలిచింది.
Published Date - 02:00 PM, Fri - 24 October 25 -
Bus Accident’s : సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ‘పాలెం’ ఘటన రిపీట్.. మృత్యు రహదారి నేషనల్ హైవే 44..!
కర్నూలు (Kurnool) శివారు చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు బైకర్ శివశంకర్తో సహా 20 మంది మరణించారు. వారి మృతదేహాలను కూడా వెలికితీసినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మొత్తం 23 మంది క్షేమంగా బయటపడ్డారు. అయితే, ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పాట్కు చేరుకుని డెడ్బాడీల వెలికితీతను సమీక్షిస్తున్
Published Date - 01:32 PM, Fri - 24 October 25 -
Justice Surya Kant: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాని న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్.. ఎవరీయన?
రక్షణ దళాలకు సంబంధించిన వన్ ర్యాంక్-వన్ పెన్షన్ (OROP) పథకాన్ని రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అయ్యేదిగా ఆయన సమర్థించారు.
Published Date - 01:30 PM, Fri - 24 October 25 -
Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది ఫోన్లు స్విచాఫ్.. ఏమయ్యారు?
కర్నూలు బస్సు ప్రమాదం అందరినీ కలిచివేస్తోంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందాలు.. ప్రమాదంలో దగ్ధమైన బస్సులోంచి 19 మృతదేహాలను బయటకు తీశాయి. అయితే ఈ ప్రమాదంలో 30 మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. మిగతా వారి గురించి వివరాలు తెలియాల్సి ఉంది. వారి ఫోన్లు స్విచాఫ్.. ఏమయ్యారు? హైదరాబాద్ నుంచి బెంగళూరు
Published Date - 12:38 PM, Fri - 24 October 25 -
Kaveri Travels : బస్సు ప్రమాదం.. హైదరాబాద్ లో అన్ని కార్యాలయాలను మూసివేసిన కావేరి ట్రావెల్స్
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు దగ్ధమైన ఘటన అందరిలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వేగంగా వస్తున్న బస్సును ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ బస్సు ముందు భాగంలో చిక్కుకుపోయి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ప్
Published Date - 12:26 PM, Fri - 24 October 25 -
HDFC స్కీమ్.. రూ.10 వేల తో రూ.37 లక్షలు..!
మ్యూచువల్ ఫండ్స్లో కాంపౌండింగ్ మ్యాజిక్ పని చేస్తుంది. అంటే వడ్డీపైన వడ్డీ చక్రవడ్డీ వస్తుంది. అయితే, దీర్ఘకాలం పాటు కొనసాగిన వారికే ఈ ఫలాలు లభిస్తాయి. ఇలా గడిచిన 10 సంవత్సరాల కాలంలో చూసుకుంటే మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ తమ ఇన్వెస్టర్లకు హైరిటర్న్స్ అందించాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ( సిప్) ద్వారా నెల నెలా క్రమం తప్పకుండా పెట్టుబడి కొనసాగించిన వారికి అద
Published Date - 12:12 PM, Fri - 24 October 25 -
New Rules: అలర్ట్.. నవంబర్ నుంచి కొత్త రూల్స్!
నవంబర్ 1 నుండి LPG (వంట గ్యాస్), CNG (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్), PNG (పైప్డ్ నేచురల్ గ్యాస్) ధరలలో మార్పులు ఉండే అవకాశం ఉంది. 14 కిలోల దేశీయ LPG సిలిండర్ ధరలు తగ్గే అవకాశం ఉండగా, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగవచ్చు.
Published Date - 11:59 AM, Fri - 24 October 25 -
Gold : ట్రంప్ ఝలక్.. భారీగా తగ్గిన బంగారం ధర..!
బంగారం ధర భారీగా తగ్గిందని సంతోషించేలోపే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చారు. తాజాగా.. అమెరికా సర్కార్ రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపట్లేదని.. అనుచితంగా ప్రవర్తిస్తుందని ఆగ్రహించిన ట్రంప్ యంత్రాంగం.. అక్కడి రెండు ప్రధాన చమురు సంస్థలు రాస్నె
Published Date - 11:36 AM, Fri - 24 October 25