HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Trs Mla Gopinath Pa Claims That Baba Fasiuddin Did This Conspiracy

Crime: టీఆర్ఎస్ బోరబండ డివిజన్ కో ఆర్డినేటర్ బాబా ఫసియుద్దీన్ ఈ కుట్ర చేశాడు: మాగంటి గోపీనాథ్ పీఎ విజయ్ సింహా..!!

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అర్థరాత్రి దారుణ ఘటన జరిగింది. నిషాఅనే వివాహితపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పీఎ బీరు సీసాతో దాడి చేశాడు.

  • Author : hashtagu Date : 19-09-2022 - 12:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gopinath
Gopinath

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అర్థరాత్రి దారుణ ఘటన జరిగింది. నిషాఅనే వివాహితపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పీఎ బీరు సీసాతో దాడి చేశాడు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఈ కేసులో టీఆర్ఎస్ బోరబండ డివిజన్ కో ఆర్డినేటర్ బాబా ఫసియుద్దీన్ పేరు తెరపైకి వచ్చింది. బాబా ఫసియుద్ధీన్ కుట్ర పూరితంగా ఇదంతా చేశాడంటూ మాగంటి గోపీనాథ్ పీఎ విజయ్ సింహా ఆరోపిస్తున్నాడు.

బాబా ఫసియుద్దీన్ దగ్గర తను గతంలో పనిచేశానని..అతని మోసాలు తనకు తెలిసి అతనికి దూరంగా ఉన్నానని చెప్పాడు. అనంతరం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నాని…నా ఎదుగుదల చూసి ఓర్వలేకే ఆయన కుట్ర పన్నారని ఆరోపించాడు. నిషా అనే మహిళకు మూడు లక్షలు ఇచ్చి…ఇలా చేయించి…ఫసియూద్ధీన్ కేసు పెట్టించాడన్నారు. పోలీసుల దర్యాప్తులో నిజనిజాలు తేలుతాయి. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నేను తప్పు చేసినా అని తేలితే జైలుకు వెళ్లేందుక సిద్ధంగా ఉన్నానని విజయ్ సింహా చెప్పాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • hyderabad crime news
  • telangana
  • trs

Related News

Amit Shah makes key remarks on alliances in Telangana.

Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో బీజేపీ పార్టీ పొత్తులకు సంబంధించి కేంద్రమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏ ప్రాంతీయ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఒంటరిగానే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోవడం వల్ల బ

  • Heavy Rain Forecast for Telangana

    తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

Latest News

  • Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్‌పై పోలీస్ కంప్లైంట్.. డబ్బులు తీసుకుని ప్రమోషన్లకు రావడం లేదు

  • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..!

  • Lawrence Bishnoi: ఢిల్లీలో గురు రంధావా జిమ్‌పై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన హెచ్చరిక

  • Bharathiraja: భారతీరాజా కన్నుమూత.. సినీ రంగానికి తీరని లోటు: ప్రధాని మోదీ

  • Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేస్తే మీ సమస్య చిటికెలో మాయం!

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd