HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Farmers Appeal To Govt To Compensate Crops Lost Due To Floods

Telangana : వ‌ర‌ద‌ల కార‌ణంగా న‌ష్ట‌పోయిన పంట‌ల‌కు ప‌రిహారం ఇవ్వండి .. స‌ర్కార్‌కు తెలంగాణ రైతులు విజ్ఞ‌ప్తి

వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. తెలంగాణ

  • Author : Prasad Date : 17-08-2023 - 7:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Floods Imresizer
Floods Imresizer

వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాల్లో వ‌ర‌ద‌ల కార‌ణంగా వేల ఎక‌రాల్లో పంట న‌ష్టం వాటిల్లింది. దీంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా న‌ష్ట‌పోయారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని వివిధ గ్రామాల రైతులు శివాజీచౌక్ వద్ద ధర్నాకు దిగారు. పంట నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వేకు ఆదేశించాలని రైతులు కోరారు. ఆదిలాబాద్‌ యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రూపేష్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పోలీసులపై రైతులు వాగ్వాదానికి దిగారు. పెంగంగ నది బ్యాక్ వాటర్‌తో పాటు తమ పొలాలను వరద నీరు ముంచెత్తడంతో రైతులు పెద్ద ఎత్తున పంట నష్టపోతున్నారని కాంగ్రెస్ నేత రూపేష్ రెడ్డి అన్నారు. ధ‌ర్నా అనంతరం రైతులు, కాంగ్రెస్ నాయకులు తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. మాజీ జెడ్పీటీసీ రాందాస్ నక్లే, బేల మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వామన్‌రావు, కిసాన్‌ సెల్‌ నాయకుడు ఘన్‌ శ్యామ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రూపారావు, యువజన కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • crops damaged
  • farmers
  • floods
  • telangana

Related News

SBI Life opens three new branches in Telangana

తెలంగాణలో మూడు కొత్త శాఖలను ప్రారంభిన ఎస్‌బీఐ లైఫ్

ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తెలంగాణలో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. భూపాలపల్లి, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మూడు కొత్త శాఖలను ప్రారంభించడం ద్వారా సంస్థ రాష్ట్రంలో తన సేవల విస్తృతిని పెంచింది.

  • KTR clarifies on organizations formed in his name

    తన పేరుతో ఏర్పడిన సంస్థలపై కేటీఆర్ స్పష్టీకరణ

  • Discussions In Telangana Congress On Rajya Sabha Vacancies

    రాజ్యసభ ఖాళీలపై కాంగ్రెస్‌లో చర్చలు .. తెలంగాణ నుంచి సభకు వెళ్లేదెవరు ?

  • T-SAT

    ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు.. గుడ్ న్యూస్ చెప్పిన టీ-సాట్‌!

  • Maoists Khali

    మావోయిస్టు అగ్ర నాయకత్వం లొంగుబాటు

Latest News

  • వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

  • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

  • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

  • భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

  • వైభవంగా విరోష్‌ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!

Trending News

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd