HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Congress To Hold Statewide Dharna On Aug 5

TCongress: నిత్యావసర ధరలపై ధర్నాకు ‘టీకాంగ్రెస్’ రెడీ

పెట్రోల్, డీజిల్, గ్యాస్ తదితర నిత్యావసర వస్తువుల ధరల పెంపు, ఆర్థిక మాంద్యం,

  • Author : Balu J Date : 01-08-2022 - 6:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revanth
Revanth

పెట్రోల్, డీజిల్, గ్యాస్ తదితర నిత్యావసర వస్తువుల ధరల పెంపు, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, అగ్నిపథ్ తదితర సమస్యలపై కాంగ్రెస్ ఆగస్టు 5న రాష్ట్రంలో ధర్నాలు నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలను టీపీసీసీ చీఫ్‌ ఏ రేవంత్‌రెడ్డి కోరారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపునకు వ్యతిరేకంగా గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. భారీ వరదలు, భారీ వర్షాల కారణంగా రాష్ట్రానికి 2 వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని రేవంత్ అన్నారు.

‘సుమారు 20 లక్షల ఎకరాల్లో పలు పంటలు దెబ్బతిన్నాయి. అయినా కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించడం లేదు. బాధితులను ఆదుకోవడంలో రెండు ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి’ అని విమర్శించారు. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ధర్నాలో పెద్దఎత్తున పాల్గొని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • central government
  • petrol and diesel prices
  • revanth reddy
  • TCongress

Related News

Vande Mataram

వందేమాతరం పై కేంద్రం కీలక నిర్ణయం

Vande Mataram వందేమాతరం గీతాన్ని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ‘జనగణమన’ వంటి జాతీయ గీతాల కంటే ముందు దీనిని కచ్చితంగా ఆలపించాలని ఈ నిబంధనలలో పేర్కొంది. వందేమాతర గీతం ఆలపించినప్పుడు అందరూ నిలబడాలని పేర్కొంది. అన్ని పురస్కారాలు ఇచ్చే సమయంలో, రాష్ట్రపతి హాజరయ్యే అన్ని కార్యక్రమ

    Latest News

    • Janasena : జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి కావాలి – పవన్

    • Vijay Devarakonda : సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి పత్రిక ఇవ్వడానికేనా ?

    • Shivaratri 2026 : శివరాత్రి ఉపవాసం చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి!

    • Jana Nayagan : ‘జన నాయగన్’ ఇప్పట్లో లేనట్లేనా ?

    • మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

    Trending News

      • రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

      • రేపు భార‌త్- పాక్ మ‌ధ్య మ్యాచ్‌.. పిచ్ రిపోర్ట్ ఇదే!!

      • మహాశివరాత్రి రోజున జపించాల్సిన శివ మంత్రాలు ఇవే!

      • పాకిస్థాన్ ఆట‌గాళ్ల‌కు టీమిండియా హ్యాండ్‌షేక్ ఇస్తుందా?!

      • యూపీఐ పేమెంట్స్‌.. 1000 రూపాయల బదిలీపై ఛార్జీలు పడతాయా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd