HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Rs 1l For Upsc Civils Aspirants Who Qualify Prelims Stage Cm Revanth Reddy

CM Revanth Reddy: సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు సీఎం రేవంత్ లక్ష సాయం

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు సీఎం రేవంత్. ఈ మేరకు 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' పథకాన్ని ప్రారంభించారు.

  • Author : Praveen Aluthuru Date : 20-07-2024 - 4:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Reddy
CM Revanth Reddy

CM Revanth Reddy: సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ తెలిపారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకాన్ని ప్రారంభించారు. ప్రజా భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సింగరేణి సీఎండీ బలరాం పాల్గొన్నారు.

పోటీ పరీక్షలలో విజయం సాధించేందుకు ఔత్సాహిక సివిల్ సర్వెంట్‌లకు మద్దతుగా ఇది ఉపయోగపడనుంది. అభయహస్తం పథకానికి సంబంధించిన దరఖాస్తులను ముఖ్యమంత్రి విడుదల చేశారు, అర్హులైన అభ్యర్థులు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు.అధికారిక సమాచారం ప్రకారం తెలంగాణ నుండి ప్రతి సంవత్సరం సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు సుమారు 50000 మంది అభ్యర్థులు నమోదు చేసుకుంటారు. 400-500 మంది విద్యార్థులు తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తారు.

VIDEO:  https://x.com/i/status/1814563803339858115

అర్హత ప్రమాణం:
అభ్యర్థులు తప్పనిసరిగా తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి
వారు తప్పనిసరిగా జనరల్ (EWS కోటా)/ BC/SC/ST వర్గాల నుండి ఉండాలి
వారు తప్పనిసరిగా UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష యొక్క ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించాలి
అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలు దాటకూడదు. వారు కేంద్ర, లేదా రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగులు కాకూడదు
అభ్యర్థులు ఒక్కసారి మాత్రమే ఈ ఆర్థిక సహాయానికి అర్హులు

90 రోజుల్లో 30 వేల ఖాళీలను భర్తీ చేశాం:
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న పోరాటం వెనుక ఉద్యోగాలే ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు.90 రోజుల వ్యవధిలో 30000 ఖాళీలను భర్తీ చేసామని గుర్తు చేశారు. తెలంగాణ నిరుద్యోగుల బాధలను అర్ధం చేసుకున్నాం కాబట్టే అధికారంలోకి రాగానే వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి టీజీపీఎస్సీని పునర్వ్యవస్థీకరించామని చెప్పారు సీఎం.గత 10 ఏళ్లలో ఏనాడూ నోటిఫికేషన్‌ల ప్రకారం పరీక్షలు నిర్వహించలేదని బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రవేశపెడతామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మార్చి నాటికి అన్ని శాఖల నుండి ఖాళీల వివరాలను సేకరిస్తామని, అలాగే జూన్ 2 నాటికి నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు. అలాగే డిసెంబర్ 9 నాటికి నియామక ప్రక్రియ పూర్తవుతుందని హామీ ఇచ్చారు సీఎం.

Also Read: Nara Lokesh: సౌదీ అరేబియాలో చిక్కుకున్న వీరేంద్ర, రంగంలోకి మంత్రి లోకేష్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Abhayahastham scheme
  • CM Revanth Reddy
  • Rs 1L
  • telangana
  • UPSC

Related News

Cm Revanth Speech Assembly

CM Revanth Reddy: అక్రమ మైనింగ్‌పై సీఎం రేవంత్ ఉక్కుపాదం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాఘవ కన్ స్ట్రక్షన్స్ సంస్థ మంత్రి పొంగులేటిది కాదని చెప్పడం పచ్చి అబద్ధమని, ముఖ్యమంత్రి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు

  • Omkareshwara Temple

    Revanth Reddy: రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం..శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

  • Telangana Speaker Gaddam Prasad

    Telangana Sports: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

  • Vakiti Srihari fish curry Midday meal scheme

    Midday meal scheme: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మధ్యాహ్న భోజనంలో చేపల కూర: మంత్రి వాకిటి శ్రీహరి

  • Bhadrachalam Pattu Vastralu Sri Rama Navami

    BHADRACHALAM PATTU VASTRALU: భద్రాద్రి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాల ప్రత్యేకత

Latest News

  • Kerosene supply: గుడ్‌న్యూస్‌.. ఇక రేషన్‌ షాపుల్లో కిరోసిన్‌..

  • Infertility : యువతలో పెరుగుతున్న సంతాన సమస్యలు..కారణం అదే !!

  • Children Stomach Pain : పిల్లల్లో కడుపునొప్పికి కారణాలు

  • Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?

  • New House Construction : కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి బ్యాడ్ న్యూస్

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd